NEWS

NEWS

విశ్వజనీయ మహాత్ముడు విశ్వకవి రవీంద్రుడు

నేడు రవీంద్ర కవీంద్రుని వర్ధంతి జాతీయ గీత సృష్టికర్త, నోబెల్‌ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌విశ్వ కవిగా ప్రపంచ వ్యాపిత గుర్తింపు పొందారు. వంగదేశంలో 1861 మే 7వ తేదీన శారదాదేవీలకు పద్నాలుగవ సంతానంగా జన్మించిన రవీంద్రనాథ్‌ ‌ఠాగూర్‌ ‌చిన్నతనం నుంచే సాహిత్యంపై మక్కువ పెంచుకున్నారు. ఇతరులకు భిన్నంగా, రవీంద్రుని బాల్యం గడిచింది. ఆముదం…

పోరు పిడికిళ్ళు

కులం కత్తుల సాముచేసి తల తెగిపడ్డ మొండాలతో మనువుకు నైవేద్యం పెట్టండి మతం మంటలు రాజేసి దహించిన చితాభస్మంతో విగ్రహాలను ఆరాధించండి ఆధిపత్య విషం వెళ్లగక్కి చచ్చిన పీనుగల ఎత్తుకుని ఆలయ ప్రదక్షిణలు చేయండి నిరంకుశ కొరడా జులిపి చిందిన నెత్తుటి ధారలతో పాప పంకిలం కడిగేసుకోండి నల్లచట్టాల పలుగు వేటేసి బతుకుల నిలువునా కూల్చి…

భారత్‌ను బయపెడుతున్న మంకీపాక్స్ ‌వ్యాధి

మార్చి 2020న ప్రారంభమై రెండు ఏండ్ల పాటు నాలుగు అలల ద్వారా ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా భయ మేఘాలు తొలుగుతున్న వేళ మరో మంకీపాక్స్ ఆర్థోపాక్స్ ‌వైరస్‌ ‌రూపంలో ప్రపంచ మానవాళి ముందు దాడికి సిద్ధంగా నిలబడింది.  ప్రపంచవ్యాప్తంగా 83 దేశాల్లో 2 ఆగష్టు నాటికే 25,391 మంకీపాక్స్ ‌కేసులు నమోదైనాయని, అంతర్జాతీయంగా ప్రజారోగ్య అత్యవసర…

కాంగ్రెస్‌ ‌ఖాళీ కావడం ఖాయం

టిఆర్‌ఎస్‌ ‌నుంచి కూడా భారీగా చేరికలు 21న అమిత్‌ ‌షా సమక్షంలో రాజగోపాల్‌, ‌దాసోజుల చేరిక వి•డియా సమావేశంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 5 : ఈనెల 21న మునుగోడు సభలో రాజగోపాల్‌ ‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌ ‌సహా పలువురు నాయకులు బీజేపీలో చేరతారని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌…

రేవంత్‌ ‌పార్టీని సొంత ప్రాపర్టీలా నడుపుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక పరిస్థితులు సోనియా, రాహుల్‌ ఆశయాలకు భిన్నంగా రేవంత్‌ ‌ధోరణి ఆయన చర్యలను ప్రశ్నించే వారు లేకుండా కుట్రలు మాఫియా తరహా రాజకీయాలు అందుకే పార్టీని వీడుతున్నా పార్టీకి రాజీనామా సందర్భంగా కాంగెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ‌సీనియర్ల బుజ్జగింపులకు లొంగని దాసోజు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 5 : కాంగ్రెస్‌…

బడా వ్యాపారావేత్తల ప్రయోజనాలే వారి లక్ష్యం

వారి కోసమే ఆ ఇద్దరూ పాటు పడుతున్నారు దేశంలో ప్రజాస్వామ్యం చనిపోతుందన్న బాధ గాంధీ కుటుంబం అంటే ఒక సిద్ధాంతం వి•డియా సమవేశంలో మోడీ ద్వయంపై రాహుల్‌ ‌ధ్వజం న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ఇద్దరు-ముగ్గురు బడా వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసం ఓ ఇద్దరు కలిసి దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తున్నారని కాంగ్రెస్‌ అ‌గ్రనేత…

తల్లిపాలు అమృత ప్రాయం…తల్లులు గుర్తించాలి

పేట్లబురుజు హాసిటల్‌లో తల్లిపాల బ్యాంక్‌ను ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు హాస్పిటళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్న మంత్రి అందరం కలిసి ఆరోగ్య తెలంగాణను నిర్మిద్దామని పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 5 : తల్లిపాలే ముద్దు, డబ్బా పాలు వద్దు అని, తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య,…

కాంగ్రెస్‌ ‌పార్టీకి వరుస ఎదురుదెబ్బలు

రాజగోపాల్‌ ‌రెడ్డి బాటలో దాసోజు శ్రవణ్‌ ‌పార్టీకి రాజీనామా సమర్పించిన అధికార ప్రతినిధి రేవంత్‌ ‌తీరుతో కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి కూడా బిజెపిలో చేరే అవకాశం అమిత్‌షాతో భేటీ అయిన రాజగోపాల్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 5 : వరుస ఎదురుదెబ్బలతో తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ కుదేలవుతుంది. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు రాజీనామా…

అన్నా వెంకన్నా..నేను తిట్టింది తమ్ముడినే

రాజగోపాలరెడ్డి వెన్నుపోటు పొడిచాడన్నది నిజమే కదా నువు మా పెద్దన్నవు..అపోహలతో మనసు పాడుచేసుకోవద్దు నీకూ నాకూ మధ్య అగాథం సృష్టించే ప్రయత్నం వి•డియాతో వివరణ ఇచ్చుకున్న పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రాజగోపాల్‌తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్‌ న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి పార్టీ ద్రోహి అని, వ్యాపారాల కోసమే…

కాంగ్రెస్‌లో తెలంగాణ ఇంటి పార్టీ విలీనం

మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి చెరుకు చెరుకు రాకపై తీవ్రంగా మండిపడ్డ వెంకట్‌ ‌రెడ్డి పార్టీ నుంచి వెళ్లగొట్టేలా రేవంత్‌ ‌చర్యలున్నాయని ఆరోపణ రేవంత్‌ ‌ముఖం చూసేది లేదని ప్రతిజ్ఞ న్యూ దిల్లీ, ఆగస్ట్ 5 : ‌తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్‌ ‌పార్టీలో విలీనమైంది.  కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌…