NEWS

NEWS

నీతి ఆయోగ్‌ ‌భేటీతో ఒరిగేదేమీ లేదు

నాగేశ్వర్‌ ‌ట్వీట్‌కు కెటిఆర్‌ ‌రీట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్టు 8 : నీతి ఆయోగ్‌ ‌సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌హాజరై ప్రధానిని ప్రశ్నించాల్సి ఉండాల్సిందని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ ‌చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ ‌స్పందించారు. అయినను పోయి రావలె హస్తినకు అనేది పాత సామెత అని కేటీఆర్‌ ‌ట్వీట్‌ ‌చేశారు. ఈ కేంద్ర ప్రభుత్వం…

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి రాజీనామా

స్పీకర్‌ ‌పోచారంను కలసి పత్రం అందచేత…ఆమోదం నేడు కోమటిరెడ్డి సమాచారాన్ని ఇసికి ఇవ్వనున్న స్పీకర్‌ ‌గుజరాత్‌, ‌హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉప ఎన్నికకు అవకాశం మునుగోడు తీర్పుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు కెసిఆర్‌ ‌కుటుంబ పాలనపై ధర్మయుద్ధం ప్రారంభించా వి•డియాతో రాజగోపాల్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌…

బంగాళాఖాతంలో బలపడ్డ అల్పపీడనం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌బంగాళాఖాలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని అనుకొని కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుంది. దీని ప్రభావంతో దక్షిణ ఒరిస్సా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు…

కడెం ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

ప్రత్యేక బృందం తక్షణ చర్యలు ప్రాజెక్టును కాపాడుకోవడానికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రయత్నం రామ కిష్టయ్య సంగన భట్ల… గత కొద్దిరోజుల కితం కురిసిన భారీవర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న నిర్మల్‌ ‌జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు గేట్లకు యుద్ధ ప్రతిపాదికన మరమ్మతులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన స్పెషల్‌ ‌టెక్నికల్‌ ‌టీం రాత్రింబవళ్లు ప్రాజెక్టు…

రాష్ట్రంలో అటుఇటుగా రోజువారీ కొరోనా కేసులు

కొత్తగా 528 మందికి పాజిటివ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 08 : రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు కొద్ది హెచ్చుతగుతులతో నమోదవుతున్నాయి. సోమవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 528 మందికి పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌ ‌ప్రకారం తాజాగా 528 కొరోనా…

పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : ‌తెలంగాణ సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, ‌కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌జగిత్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. ఈ మేరకు రెడ్‌ అలెర్ట్‌ను జారీ చేసింది. నిజామాబాద్‌,…

జాతిని చీల్చే వారిపట్ల అప్రమత్తం

ప్రపంచానికే స్ఫూర్తి ప్రదాత..గాంధీ మహాత్ముడిని కించపరిచే వెకిలి చేష్టలు ఆయన ఎప్పటికీ మహాత్ముడే దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూప సందర్భం దేశ ఐక్యత కోసం ఎందరో త్యాగధనుల కృషి స్వాతంత్య్ర స్ఫూర్తిని ముందుతరాలకు చాటాలి సిపాయిల తిరురుబాటు గుణపాఠంతో ఉద్యమించారు వీరుల త్యాగాలను ఎప్పటికీ విస్మరించకుండా ముందుకు వజ్రోత్సవ వేడుకల్లో సిఎం కెసిఆర్‌ ‌పిలుపు…

పచ్చదనంతో శోభిల్లుతున్న తెలంగాణ పట్టణాలు

తెలంగాణకు హరితహారంలో భాగంగా 142 పట్టణ స్థానిక సంస్థ (ULB)లలో అటవీశాఖ భాగస్వామ్యంతో పట్టణహరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర పురపాలక శాఖ పటిష్టంగా అమలు చేస్తున్నది ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్‌ ‌రావుకి చెట్లు, ప్రకృతి, పర్యావరణ పట్ల ఉన్న మక్కువకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలలోని ప్రాంతాలను హరితక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.పట్టణ హరితహారం అమలును రాష్ట్ర పురపాలక…

దేశాన్ని కదిలించిన క్విట్‌ ఇం‌డియా పిలుపు !

మహిమాన్వితమైన మన గత చరిత్రను, స్వాతంత్రోద్యమ ప్రాముఖ్యతను మన భవిష్యత్‌ ‌తరాలతో పంచు కోవడం మన బాధ్యత. 75 సంవత్సరాల క్రితం ఈ దేశం స్వేచ్ఛ కోసం ఎంతటి మూల్యాన్ని చెల్లించవలసి వచ్చిందో నేటితరం తెలుసుకోవాలి. అందుకే స్వాతం త్యాన్రికి సంబంధించి ఈ సంవత్సరాన్ని అమృత సంవత్సరంగా పరిగణిస్తున్నాము. దేశ స్వాతంత్య్ర కోసం వీరోచితంగా పోరాడి…

‘‘‌దేశాన్ని ఊపేసిన నినాదం అది’’

నేడు ‘క్విట్‌ ఇం‌డియా డే’ స్వాతంత్ర కాంక్ష రగిలిన సమయంలో శ్వేతజాతీయుల పాలనకు వ్యతిరేకంగా ప్రారంభమైన ‘ఆగస్టు విప్లవం’ ప్రపంచ ప్రజల దృష్టిని ఆకర్షించింది. అహింస, అవిధేయత అనేది ఈ విప్లవంలో ప్రధాన అంశాలు. అందుకే భారత జాతీయోద్యమం అనేకానేక దేశాలలో వలస పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు ఉత్ప్రేరకంగా నిలిచింది సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ ‘ఇండియన్‌…