NEWS

NEWS

భారత స్వాతంత్య్ర చట్టం 1947

‘‘90 ఏళ్ల స్వాతంత్య్ర పోరాట క్రమాల అనంతరం చివరి బ్రిటీష్‌ ‌గవర్నర్‌ ‌జనరల్‌ అయిన విస్కౌట్‌ ‌లూయీస్‌ ‌మౌంట్‌ ‌బాటెన్‌ 1947 ‌జూన్‌ 3 ‌న బ్రిటీష్‌ ఇం‌డియాని లౌకిక భారత దేశం గాను, ఇస్లామిక్‌ ‌పాకిస్తాన్‌ ‌గాను విభజిస్తున్నట్లు ప్రకటించారు.’’ పొట్ట కూటికోసం, సుగంధ ద్రవ్యాల వ్యాపా రార్ధం 1498లో వాస్కొడ గామా కాలికట్‌…

గత అనుభవాలు ప్రగతికి సోపానాలు కావాలి

‘‘‌డెబ్భయి అయిదు సంవత్సరాలలో పడగలు విప్పి బుసలు కొట్టుతున్న ఆవినీతి, అధికార వ్యామోహం, ధనదాహం ప్రజాస్వామ్య వ్యవస్థ అస్తిత్వానికి, చట్టబద్ధ పాలనకు చేటుగా పరిణమిస్తున్నాయి.  మతోన్మాద తీవ్రవాదం ఆంతరంగిక భద్రతకు భంగం కలిస్తున్నది. ఆర్థిక సంస్కరణలు, ఆర్థిక సామాజిక వ్యవస్థల ద్వారాలు తెలుస్తున్న ప్రపంచీకరణ ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి, పేదలు నిరుపేదలుగా మారడానికి మాత్రమే…

ఫెసాతో స్వయంపాలన.. ఓ సుదూర స్వప్నం !

భారతస్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంలో గిరి ప్రగతిని పరిశీలిస్తే అభివృద్ధిలో ఆశిం చినంత మార్పు రాలేదు. గిరిజనుల అభ్యున్నతికి ఇంతవరకు పాలకులు చేపట్టిన బృహత్తర ప్రణాళికల అమలులోని అలసత్వమే గిరిజన సంక్షేమానికి పెద్ద సంక్షోభం. అందుకే గిరిజన సమాజం దేశంలోనే అత్యంత వెనుకబడి ఉంటోంది. అక్కడ కన్పించేవన్నీ సమస్యల తోరణాలే ! మన్యంలో మలేరియా మరణాలు,…

కాళేశ్వరం అవకతవకలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ సరిపించాలి

టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ఆగస్ట్ 13 : ‌కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై సిట్టింగ్‌ ‌జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండ రామ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. అసంబద్ధ విధానాల కారణంగానే కాళేశ్వరం ముంపుకు గురయ్యిందన్నారు. దీనికి టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. ‘జల విషాదాల అసమర్థ పాలకులపై రణ దీక్ష’…

‘‌భారత్‌ ‌మాతాకి జై’…మారుమ్రోగిన భదాద్రి

75 మీటర్ల త్రివర్ణ పతాకంతో 10 వేల మందితో భారీ ర్యాలీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : 75 సంవత్సరాల స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రజలు ప్రతీరోజు ర్యాలీ నిర్వహిస్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు…

‌ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న మోడీ

ప్రభుత్వాలను కూల్చే పనిలో బిజెపి కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా మోడీ, కేసీఆర్‌ ‌పాలన ఉందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జానారెడ్డి విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని.. అది కాంగ్రెస్‌ ‌పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పడగొట్టడం.. ప్రభుత్వాలను కూలగొట్టి పార్టీలను బలహీనపరచడమే మోడీ సర్కార్‌ ‌పని అని ఆరోపించారు.…

తెలంగాణలో అమరుల ఆకాంక్షలు నెరవేరలేదు….!

అమరుల త్యాగాలను వృథా కానివ్వం రాష్ట్రంలో కెసిఆర్‌ ‌నియంత పాలనకు అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పొడిచేడులోసంజయ్‌కు ఘన స్వాగతం గ్రామంలో పార్టీ జెండా ఆవిష్కరణ, అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళి పాదయాత్రలో పాల్గొన్న జీవిత రాజశేఖర్‌ యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, ఆగస్టు 13…

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు అదిరిపోవాలె…

టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌ ‌రావు మంత్రి హరీష్‌రావు చొరవతో జర్నలిస్టులకు ఉచిత వైద్య ఆరోగ్య పరీక్షలు సిద్ధిపేట/జగదేవ్‌పూర్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 13 : స్వాతంత్య్ర స్ఫూర్తి అందరికీ తెలియాలని, వాడవాడలా వజ్రోత్సవ వేడుకలు అదిరేలా నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు చెప్పారు. ఈ నెల14(ఆదివారం)న సిద్ధిపేట కోమటి…