Day April 25, 2026

రాష్ట్రంలో కొత్త పార్టీ

– తెలంగాణా రాష్ట్ర సేనగా నామకరణం – జెండా, ఎజెండాను ప్రకటించిన కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25: తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించింది. కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు. ’తెలంగాణ రాష్ట్ర సేన’గా నామకరణం చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన భారీ…

27నుంచి క్షేత్రస్ధాయి సమీక్షలకు శ్రీకారం

– తొలుత‌ ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా సమావేశాలు – ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ అంశాలపై రెవెన్యూ, హసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం నుండి క్షేత్రస్థాయి సమీక్షలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు హిమాయత్‌నగర్‌లోని హౌసింగ్ కార్పొరేషన్…

పార్టీలు పెట్టడం సులభమైపోయింది

– ‘ప్రశిక్షణ్ అభియాన్’లో బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి.. కార్యకర్తల ఐక్యత, సిద్ధాంతం పట్ల నిబద్ధత, కృషి.. ఈ మూడు కలిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. పార్టీ రాష్ట్ర…

సమస్యల పరిష్కారానికే ‘ప్రజా దర్బార్‌’

– పాలేరు ఆదర్శంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు – సమస్య ఎవరు చెప్పినా పరిష్కరించడమే ప్రధానం – పార్టీలకతీతంగా ప్రజా సేవ – సమస్య ఏదైనా.. పరిష్కారం ఇక్కడే – ప్రజా దర్బార్‌లో మంత్రి పొంగులేటి హైదరాబాద్/నేలకొండపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు ప్రజా దర్బార్‌లను ఏర్పాటు చేస్తున్నామని రెవెన్యూ,…

ఎర్ర బ‌స్సు.. రైట్ రైట్‌

– ఆర్టీసీ జేఏసీతో మంత్రుల చర్చలు సఫలం – మూడు రోజులుగా జ‌రుగుతున్న స‌మ్మెకు ముగింపు – కార్మికులకు 11 శాతం పీఆర్‌సీ – ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం – సంఘాల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ – మిగిలిన అంశాలపై యాజమాన్యం అంగీకారం – వివరాలను వెల్లడించిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25…