నంది అవార్డు గ్రహిత, న్యాయవాది లక్ష్మణ్ గంగ రాసి, నిర్వహణ చేసిన విజయీభవ కేసీఆర్ పాటని శుక్రవారం ప్రగతి భవన్ లో కేటీర్ విడుదల చేసారు, కేటీర్ మాట్లాడుతూ బేఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది,నంది అవార్డు గ్రహిత లక్ష్మణ్ గంగ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలని చెబుతూ ఈ పాటకి నిర్మాత గ చేసిన హైకోర్టు అడ్వకేట్ పత్తి ప్రవీణ్ కుమార్ ,సంగీతం చేసిన సురేష్ బొబ్బిలి , దర్శకుడు అభిలాష్ సీఎచ్ , ఎడిటర్ చెన్నూరి శివకుమార్ కు అభినందనలు తెలిపారు, ఈ కార్యక్రమంలో హైకోర్టు బార్ అసోసిషన్ ఉపాధ్యక్షులు కళ్యాణ్ రావు చెంగల్వ , హైకోర్టు న్యాయవాదులు జి.వేణుగోపాల్ రావు ,ఎమ్.వేణుగోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.
విజయీభవ కేసీఆర్ పాట విడుదల చేసిన కేటీర్ …





