Tag ktr

2011‌లోని మిలియన్‌ మార్చ్ ‌కేసు

– కేసీఆర్‌, ‌కేటీఆర్‌, హరీష్‌ ‌రావులపై కొట్టివేత హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 24:‌హైదరాబాద్‌లో 2011లో జరిగిన మిలియన్‌ మార్చ్ ‌కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్పటి టీఆర్‌ఎస్‌ ‌నేతలు కేసీఆర్‌, ‌కేటీఆర్‌, ‌హరీశ్‌రావులపై నమోదైన క్రిమినల్‌ ‌కేసులను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పుతో వారికి న్యాయపరంగా పెద్ద ఊరట లభించింది.…

అబద్ధాలు ఆపండి

– కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు పద్దతి మార్చుకోవాలి – నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా – నాదర్ గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బిఆర్ఎస్ ప్రభుత్వమే – 2014 నుంచి వారి దోపిడీ 2023 వరకూ సాగింది – రాఘవ కన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ మోచేతి నీరు తాగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్…

ఇదా ప్రజాస్వామ్యం?!

“రాష్ట్రంలో ఎన్నికల ప్రకటన తర్వాత గడిచిన రెండు వారాలలో నాయకుల ప్రచార సరళినీ, ఒక పార్టీ మీద మరొక పార్టీ చేసుకుంటున్న ఆరోపణల ప్రత్యారోపణలనూ, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడాన్నీ, వోటర్లను ప్రలోభపెట్టడానికి సాగుతున్న ధన కనక వస్తు వాహన విచ్చలవిడి పంపిణీలనూ చూస్తే ప్రజాస్వామ్యానికీ ఈ ఎన్నికలకూ ఏమన్నా సంబంధం ఉన్నదా అని అనుమానం…

ఇక్కడ దండుపాళ్యం ముఠాలెవరు!?

“ఈ ఎపిసోడ్ నిర్థారణ చేసింది ఏమంటే ప్రధాన మీడియా సంస్థలు,అధికారపక్షం మధ్య ఎంత బలమైన అనుబంధం ,అక్రమ బంధం కొనసాగుతుంది.పరస్పర ప్రయోజనాల కోసం వారేమి చేస్తున్నారనే విషయం ప్రజల ముందు బహిర్గతం అయ్యింది. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కరెక్టు కాదు.తాము, మంత్రివర్గం సుద్దపూసలమే,పైగా మేము ఏ మెరుగని లేగదూడలం, ,మీడియానే ఆంబోతులు…

కొత్త సంవత్సరం రోజే అబద్దాలతో షురూ

– హరీష్‌, ‌కెటిఆర్‌పై ఎంపి చామల మండిపాటు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజునే కేటీఆర్‌ ‌గోబెల్స్ ‌ప్రచారాన్ని మొదలు పెట్టారని  బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఎం‌పీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఓవైపు హరీష్‌ ‌రావు.. మరోవైపు కేటీఆర్‌ ‌కలిసి కాంగ్రెస ప్రభుత్వం, ప్రజా…

రూ.5 లక్షల కోట్ల కాంగ్రెస్ భూ కుంభకోణం

*రాహుల్ గాంధీకి కేటీఆర్ బహిరంగ లేఖ  *తన బహిరంగ లేఖకు సమాధానం ఇవ్వాలని, తెలంగాణ ప్రజల ఆస్తులను కాపాడాలని  డిమాండ్  * కాంగ్రెస్ తెచ్చిన పాలసీలోని లోపాలను వివరించిన కేటీఆర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్) ఆదివారం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖను రాశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్…

 కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై కేటీఆర్ తీవ్ర ఆవేదన

  ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే భారీ ఆస్తి నష్టం.. ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తో మాట్లాడిన కేటీఆర్  జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అభయాంజనేయ స్వామి ఆలయ పరిసరాల్లో అర్ధరాత్రి జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన…

ఉద్యమంలో పిసీసీ ప్రెసిడెంట్ ఎక్కడున్నారు ..?

– కేసీఆర్ దీక్ష గురించి ఆయ‌న మాట్లాడ‌టం హాస్యాస్ప‌దం – దీక్ష విర‌మించాల‌ని వేడుకున్న‌ది కాంగ్రెస్ నేత‌లే – దీక్షా దివ‌స్ ప్రాధాన్య‌త‌ను ప్ర‌జ‌ల‌కు తెల‌పాలి – తెలంగాణ ఉద్య‌మాన్ని అవ‌మానించ‌వ‌ద్దు – మాజీ మంత్రి కేటీఆర్     పీసీసీ కాంగ్రెస్ అధ్యక్షులు ఉద్యమ కాలంలో ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. ఆయన కూడా ఈరోజు…

ఇది రాజ‌కీయ కక్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పరాకాష్ట‌

Harish rao

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర : ఫార్ములా ఈ-కారులో కేటీఆర్‌పై విచారణకు గవర్నర్‌ అనుమతి ఇప్పించ‌డం త‌మ‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాజకీయకక్ష సాధింపు చర్యలకు పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్ రావు (MLA Harish rao)  అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ప్రశ్నించే గొంతులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నొక్కే ప్రయత్నం చేస్తుండటం దుర్మార్గమ‌ని ఒక…