నేటి నుంచి బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4 విడత ప్రజాసంగ్రామ పాద యాత్ర

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజాసంగ్రామ పాద యాత్ర నాల్గవ విడుత నేటి నుంచి ప్రారంభంకానుంది. గాజులరామం చిత్తారమ్మ ఆలయంలో  ఉదయం 10.00 గం. పూజ,ఆశీర్వాదం తరువాత  ఉదయం 11.00 గంటలకు బహిరంగ సభ మరియు పాదయాత్ర రాంలీలా మైదాన్, కుత్బుల్లాపూర్ నుండి   ప్రారంభం కానుంది.
బండి సంజయ్ కుమార్ ఎం పీ , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉదయం 9 గంటలకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుండి గాజులరామం చిత్తారమ్మ దేవాలయానికి బయలు దేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *