నక్సలైట్ కేంద్ర కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు కటకం సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు అని
నక్సలైట్ల కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
మే 31న మావోయిస్టుల గెరిల్లా మండలంలో ఆనంద్ అలియాస్ కటకం సుదర్శన్ మరణించినట్టు
ఆనంద్ మృతిపై జూన్ 5 నుంచి ఆగస్టు 3 వరకు దేశవ్యాప్తంగా సంస్మరణ సభలు నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.




