యువశక్తి ముందు తలవంచిన మోదీ క్యాబినెట్

ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబందించి గత 50 రోజులుగా కాక్రోజ్ జనతాపార్టీ (సిజెపి) నాయకత్వంలో యువకులు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన దీంతో విజయవంతమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం సిజెపి డిమాండ్కు తలవంచక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు…
