Tag Today Highlights

గడిచిన ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం

AP cm met pm modi

దిల్లీలో విూడియా సమావేశంలో సిఎం చంద్రబాబు వెల్లడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ విూడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు.…

పండుగపూట ఉద్యోగుల ఉసురుపోసుకుంటావా..?

mla hareesh rao fire on cm revanth reddy

మూసీ కోసం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు… వృద్ధులకు రూ.2వేల పెన్షన్‌ ఎందుకియ్యవూ…? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు హైడ్రాతో హైదరాబాద్‌ కల తప్పింది…అవీనితి అదుపు తప్పింది… కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గొల్డెన్‌ గ్యారంటీ అన్నడు..అది గోల్‌మాల్‌, గోబెల్స్‌ గ్యారంటీ సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ…

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌

హైడ్రా కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ ‌చెరువులు, ఇతర ఆ‌క్రమణలపై ఫిర్యాదులు చేయండి ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్‌ ‌లోపలి వైపున ఉన్న చెరువుల పరిరక్షణకు ప్రత్యేక యాప్‌ను హైడ్రా రూపొందిస్తుందని, ఈ యాప్‌లోనే అన్ని ఫిర్యాదులు చేసే సౌలభ్యాన్ని కల్పిస్తున్నామని లేక్‌ ‌ప్రొటెక్షన్‌ ‌కమిటీ (ఎల్‌పీసి) చైర్మన్‌, ‌హైడ్రా కమిషనర్‌ ఏవి రంగనాథ్‌ ‌వెల్లడించారు. హైడ్రా రూపొందిస్తున్న…

నేడు ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామక ఉత్తర్వుల పంపిణి

పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .. ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: ఎల్‌బీ స్టేడియంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు నేడు నియామక ఉత్తర్వులను పంపిణీ చేయనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌రుకానుండ‌గా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సీనియర్…

బీజేపీ వెంటే జ‌మ్మూ ప్ర‌జ‌లు.. గ‌తంలో కంటే ఎక్కువ సీట్లు, వోట్లు

కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 8 : జ‌మ్మూక‌శ్మీర్ ప్ర‌జ‌లు బిజెపి వెంటే ఉన్నార‌ని, గ‌తంలో కంటే ఈసారి ఎక్కువ సీట్లు, ఓట్లు పొందామ‌ని కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ముక్త జమ్మూకశ్మీర్ సాధనలో తాము విజయం సాధించామ‌ని, కేంద్ర పార్టీ మార్గదర్శనంలో.. జమ్మూకశ్మీర్ రాష్ట్ర నాయకులు ఐకమత్యంతో…

అలరిస్తున్న కళాబృందాలు

Entertaining bands

భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్న  ఈవో తిరుమల,అక్టోబర్‌7:శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఉదయం, సాయంత్రం జరిగే వాహన వాహన సేవలలో ప్రదర్శనలు ఇచ్చే కళాబృందాలపై గ్యాలరీలలోని భక్తులతో మమేకమై వారి అభిప్రాయాన్ని టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి కల్పవృక్ష వాహన సేవలో సోమవారం ఉదయం ఈవో కొంతమంది భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…

గరుడవాహన సేవకు చెన్నై గొడుగులు

Chennai Umbrellas for Garudavahana Seva

టిటిడికి అందచేసిన హిందూ ధర్మార్థ సమితి ఆధ్యాత్మిక పుస్తకాలు ఆవిష్కరించిన ఇవొ అలరించిన కల్పవృక్షవాహన సేవ తిరుమల,అక్టోబర్‌7: శ్రీ‌వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడసేవనాడు స్వామివారికి అలంకరించేందుకు హిందూ ధర్మార్థ సమితి చెన్నై నుండి తొమ్మిది గొడుగులు, రెండు పెరుమాళ్‌ ‌నామాలను ఊరేగింపుగా సోమవారం తిరుమలకు తీసుకొచ్చింది. సమితి ట్రస్టీ శ్రీ ఆర్‌.ఆర్‌.‌గోపాల్‌జి ఆధ్వర్యంలో తిరుమలకు…

 అకుంఠిత దీక్ష‌తో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు..

సిద్ధిపేట జిల్లా విద్యార్థి ఘ‌న‌త‌ సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: చదువుకు, ప్రతిభకు పేదరికం, సమస్యలు అడ్డురావని నిరూపిస్తూ ఒక  విద్యార్థి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి శభాష్ అనిపించుకున్నాడు.. సిద్దిపేట మండలం పుల్లూరు గ్రామానికి చెందిన  దళిత విద్యార్థి నర్రా రాజ్ కుమార్ పట్టువొదలకుండా పోటీ పరీక్షలు రాసి 6 ప్రభుత్వ ఉద్యోగాలు…

19‌న అలయ్‌ ‌బలయ్‌ ‌

హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ అలయ్‌ ‌బలయ్‌ ఒక సాంస్కృతిక కార్యక్రమమని, అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేదని హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా బండారు దత్తాత్రేయ ఏటా అలయ్‌  ‌బలయ్‌ ‌కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి దత్తాత్రేయ సోమవారం మీడియాతో మాట్లాడారు.…