Tag tg latest updates

‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి’

'From the status quo to the status quo'

బాల కార్మికుల నుంచి దేశ అత్యున్నత స్థాయి చేరిన విద్యార్థులు ఎంవిఎఫ్‌ ‌ఫౌండేషన్‌ ‌విద్యా ఉద్యమ ప్రస్థానం ఇదీ.. ఉద్వేగభరితంగా ఫౌండేషన్‌ ‌పూర్వ విద్యార్థుల సమ్మేళనం బడి బయటి పిల్లలను అక్కున చేర్చుకొని వారికి చదువు పట్ల ఆసక్తి కలిగించేలా  ఆటపాటలతో చైతన్యవంతం చేసి సరస్వతి ఒడిలోకి చేర్పించారు. ఎంవిఎఫ్‌ ‌వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్‌ ‌శాంతా సిన్హా.…

ముఖ్య‌మంత్రి ఆదేశాలు అమలు కాకపోతే ఎలా?

తక్షణమే మెస్‌ బిల్లులు, కాస్మోటిక్‌ బిల్లులు విడుదల చేయాలి సస్పెండ్‌ చేయాల్సి వొస్తే సిఎంనే ముందు చేయాలి 31దావత్‌లు బంద్‌జేసి హాస్టల్స్‌ను దత్తత తీసుకోవాలి యువతకు ఎమ్మెల్యే హరీష్‌రావు పిలుపు సిద్ధిపేట`నాసరపుర రెసిడెన్షియల్‌ బ్రిడ్జ్‌ స్కూల్‌ విద్యార్థులకు సాయం సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వ‌యంగా అసెంబ్లీలో చెప్పిన మాటలు అమలు…

బిసిలపై బిఆర్ఎస్ క‌ప‌ట ప్రేమ‌

లిక్కర్‌ ‌కేసును దృష్టి మళ్లించే యత్నం ఎమ్మెల్సీ కవితపై ఆది శ్రీనివాస్ విమ‌ర్శ‌లు ‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌ డిసెంబర్ 28: బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెగ హడావిడి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌  ‌విమర్శలు శారు. బీసీల గురించి ఆమె పోరాడాల్సిన అవసరం ఏముందని అడిగారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడే…

ముగ్గురు పోలీస్‌ సిబ్బంది అనుమానాస్పద మృతి

మృతుల్లో ఎస్సై, మ‌హిళా కానిస్టేబుల్‌, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్‌ చెరువులో మృదేహాల గుర్తింపు.. ముమ్మర దర్యాప్తు కామారెడ్డి జిల్లాలో కలకలం కామారెడ్డి, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: పోలీస్‌ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఒకే రోజు ముగ్గురు సిబ్బంది అదృశ్యం కాగా ఇద్దరు చెరువులో విగతజీవులుగా కనిపించారు. ఓ ఎస్సై, లేడీ కానిస్టేబుల్‌ సహా కంప్యూటర్‌ ఆపరేటర్‌…

ఒకే గొడుగు కిందికి రెండు న్యూ డెమోక్రసీ పార్టీలు!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ముహూర్తం ఈనెల 28, వేదిక సుందరయ్య విజ్ఞాన కేంద్రం మహబూబాబాద్‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : సిపిఎంఎల్‌ న్యూడెమోక్రసీ రెండు పార్టీలుగా విడిపోయి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అనేక దఫాలుగా చర్చలు జరిపి కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై ఒకే న్యూ డెమోక్రసీ పార్టీగా కొనసాగాలనే ఆలోచనతో ఈ రెండు పార్టీల నేతలు…

మా భూములను అక్రమంగా లాక్కోవొద్దు…

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

ప్రజా ప్రతినిధులు, అధికారులు న్యాయం చేయాలి పురుగుమందు డబ్బాలు పట్టుకొని చిన్నబండి రేవు గ్రామ రైతుల నిరసన దుమ్ముగూడెం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చిన్న బండిరేవు గ్రామంలో సుమారు 50 ఏళ్లుగా పంటలు సాగు చేస్తూ ఆ భూములే జీవనాధారంగా కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు వారి గోడును…

సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువ

తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం సైబర్‌ ‌క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి మహంతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌24:‌సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్‌ ‌క్రైమ్‌, ఎకనామిక్‌ అఫెన్స్ ‌వింగ్‌ ‌పై ఎక్కువ దృష్టి…

అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు

ప్రజాతంత్ర డెస్క్‌ ,హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో…

ధనుర్మాసం వైశిష్ట్యం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః  ‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది. మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన…

You cannot copy content of this page