Tag tg latest updates

సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువ

తమ పరిధి మేరకు సమస్యలు పరిష్కరించాం సైబర్‌ ‌క్రైమ్‌పై ఎక్కువ దృష్టి సారించాం వార్షిక నివేదికను వెల్లడించిన సైబరాబాద్‌ ‌సిపి మహంతి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌24:‌సైబరాబాద్‌లో ల్యాండ్‌ ‌కేసులు ఎక్కువగా ఉంటాయని.. తమ లిమిట్‌ను బట్టి పరిష్కరించామని సైబరాబాద్‌ ‌సీపీ అవినాష్‌ ‌మహంతి అన్నారు. ఈ సంవత్సరం సైబర్‌ ‌క్రైమ్‌, ఎకనామిక్‌ అఫెన్స్ ‌వింగ్‌ ‌పై ఎక్కువ దృష్టి…

అరుపులు, కేకలు, ఘాటైన విమర్శలు

ప్రజాతంత్ర డెస్క్‌ ,హైదరాబాద్‌: శాసనసభ సమావేశాలు కొనసాగుతున్న ఆరవరోజు కూడా అదే ధోరణి. అధికార, విపక్షాల మధ్య ఘాటైన విమర్శలు, పరుష పదజాలాలు. ఫలితంగా సభను పలుసార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి. వాస్తవంగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభ నుండి ఇదే ధోరణి కొనసాగుతున్నది. కాని, శుక్రవారం ఆరవరోజు అది పరాకాష్టకు చేరుకుంది. సభ ప్రారంభంలో…

ధనుర్మాసం వైశిష్ట్యం

బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్‌ మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః  ‘‘వేదాలలో సామవేదాన్ని, ఛందస్సుల్లో గాయత్రీ ఛందస్సును, మాసాలలో మార్గశిర మాసాన్ని, రుతువులలో వసంత రుతువును’’ అంటూ సాక్షాత్తూ శ్రీ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలోని విభూతియోగంలో చెప్పిన శ్లోకమిది. మార్గశిర మాసానికి ఇంకొక ప్రాముఖ్యం ఉంది. పరమ పవిత్రమైన గోదాదేవి వ్రతం ఆరంభించి ఉపనిషత్తుల్యములైన…

సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చారు

ఫోటోలకు ఫోజులివ్వ‌డం కాదు.. పిల్ల‌ల‌కు నాణ్య‌మైన తిండి పెట్టండి.. మాజీ మంత్రి, ఎమ్మెల్మే హ‌రీష్ రావు.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. అభం, శుభం తెలియని పిల్ల‌ల‌కు శాపంగా మారింద‌ని,  తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతోంద‌ని  మాజీ మంత్రి, సిద్దిపేట‌ ఎమ్మెల్మే  త‌న్నీరు హ‌రీష్ రావు అన్నారు. శ‌నివారం నిమ్స్‌లో చికిత్స పొందుతున్న లీలావతి అనే గురుకుల విద్యార్థినిని మాజీ మంత్రి హరీష్…

విద్యార్థులే రాష్ట్ర సంపద

గురుకులాల్లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకొస్తున్నాం.. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపున‌కు ప్ర‌ణాళిక‌లు యువ‌త‌ను తెలంగాణ పున‌ర్నిర్మాణంలో భాగ‌స్వాములు చేస్తాం.. ఇక‌పై హాస్ట‌ళ్ల‌ను త‌నిఖీ చేస్తా.. త‌ప్పు జ‌రిగితే శిక్ష‌లు త‌ప్ప‌వు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌ ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలకు కామన్ డైట్ ప్లాన్ ప్రారంభం విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి…

లగచర్ల రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది.. ?

ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌.. ‌విచారణకు ఆదేశం ప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని వ్యాఖ్య హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 12 :  ‌లగచర్ల రైతు హీర్యా నాయక్‌ ‌ను చికిత్స కోసం బేడీలతో సంగారెడ్డి దవాఖానకు తీసుకెళ్లడంపై సీఎం రేవంత్‌ ‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఈ ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు…

సర్వేకు ససేమిరా..!

telangana state news, tg latest updates, revanth reddy, breaking news, ts politics

పంచాయతీ కార్యదర్శుల నిరసన తమమై అధిక పనిభారం వొద్దని వేడుకోలు.. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇండ్ల సర్వే చిట్యాల, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 10: ‌రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం నిలిచిపోయింది. పంచాయతీ సెక్రటరీలు లబ్ధిదారులను ఇండ్ల వద్దకు వెళ్లి అప్లోడ్‌ ‌చేసే ప్రక్రియ ఆగిపోయింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి…

You cannot copy content of this page