Tag telugu news

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌

‌హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ‌తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌ను రాష్ట్రపతి నియమించారు. హైకోర్టు సీనియర్‌ ‌న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ‌సుజయ్‌పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే బాంబే హైకోర్టు చీఫ్‌ ‌జస్టిస్‌గా బదిలీ అయ్యారు. 1964 జూన్‌…

 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లో కోతలు వొద్దు: మాజీ మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : ఇం‌దిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. వర్చువల్‌గా నిర్వహించిన ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50 లక్షల ఈజీఎస్‌ ‌కార్డులు ఉంటే కోటి రెండు లక్షల మంది…

కాంగ్రెస్‌ ‌కార్యాలయ ప్రారంభోత్సవంలో సిఎం

cm at opening ceremony of the Congress office

కుటుంబ సమేతంగా వొచ్చిన రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జనవరి15 : ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కుటుంబసమేతంగా హాజరయ్యారు. గురు, శుక్రవారం రెండ్రోజులపాటు దిల్లీలోనే ఉంటారు. అనంతరం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళతారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం కాంగ్రెస్‌ ‌పెద్దలతో సీఎం రేవంత్‌ ‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.…

 కెటిఆర్‌కు సుప్రీంలో చుక్కెదురు

క్వాష్‌ ‌పిటిషన్‌ను కొట్టేసిన ధర్మాసనం మరోమారు నోటీసులు ఇవ్వనున్న ఎసిబి న్యూదిల్లీ,ప్ర‌జాతంత్ర‌, జనవరి 15 : మాజీ మంత్రి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఫార్ములా-ఈ కారు రేసుకు సంబంధించిన కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. ఏసీబీ నమోదు…

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం

మ‌రింత ప‌వ‌ర్ ఫుల్‌గా నౌకాదళం అమ్ముల‌పొదిలో అత్యాధునిక అస్త్రాలు యుద్దనౌకలను జాతికి అంకితం చేసిన మోదీ ముంబయి, ప్ర‌జాతంత్ర‌, జనవరి 15: ‌భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్‌ ‌సూరత్‌, ఐఎన్‌ఎస్‌ ‌నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ ‌వాఘ్‌షీర్‌లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబయిలోని నేవల్‌ ‌డాక్‌యార్డ్‌లో…

 లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత త‌ప్ప‌నిస‌రి

సమర్థవంతంగా గ్రామ సభలను నిర్వ‌హించాలి: సి.ఎస్ శాంతి కుమారి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై స‌మీక్ష‌ హైదరాబాద్,ప్రజాతంత్ర, జనవరి 15 : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహించే  గ్రామ సభల్లో ఆమోదం…

రుణభార అభివృద్ధి నమూనా: దొందూ దొందే!

తెలంగాణ రాష్ట్రం దేశీ విదేశీ రుణాల విషవలయంలో చిక్కుకుని అప్పుల కుప్పగా మారిపోతున్నదని, ఇవాళ్టి “అభివృద్ధి అవసరాల” పేరుతో భవిష్యత్ తరాల జీవితాలను తాకట్టు పెట్టి, రాజకీయ నాయకుల, అధికారుల బొక్కసాలు నింపుకునే పాలక అవినీతి వ్యూహాలు కొనసాగుతున్నాయని గత పదకొండు సంవత్సరాలుగా వేరువేరు వేదికల మీద రాస్తూ, మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాటకొస్తే ఇది తెలంగాణ రాష్ట్రపు కొత్త జాడ్యం…

తెలంగాణ పసుపు బోర్డు ఏర్పాటు

ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డి నియామకం తెలంగాణ రాష్టాన్రికి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా తీపి క‌బురు అందించింది. నిజామాబాద్‌ ‌కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు  ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పల్లె గంగారెడ్డిని పసుపు బోర్డు ఛైర్మన్‌గా నియమించినట్లు నోటిఫికేషన్‌ ‌విడుదల చేసింది. ఎంపి…

పెట్టుబ‌డుల‌కు కేరాఫ్‌గా తెలంగాణ‌

రాష్ట్రంలో పెట్టుబడుల‌కు అనుకూలమైన వాతావ‌ర‌ణం హైద‌ర‌రాబాద్‌లో సానుకూల‌త‌ల‌ను వివ‌రించాలి. మన‌ పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తోంది.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు…