Tag telugu news

ఉన్మాదపు ఛాయలు కమ్మిన వేళ!

మతోన్మాదపు ఉచ్చులో, మానవత్వం మంట కలిసెను. గో రక్షణ రొంపిలో, మురికి పట్టిన మనసులాయెను ఏ దైవం పంపెనో, ఈ రాక్షస రాజులను! ఏ మతం పెంచెనో, ఈ ఉన్మాద ఉద్దండులను! కులమంటూ మతమంటూ గీతల్ని గీస్కుంటూ, చెలరేగు మూకల్లే మౌఢ్యాలు విలసిల్లు! ఎందులకు కాణాచిరా ఈ భూమి? ఎందులకు మొగసాలరా ఈ పృథ్వి? –…

నేనూ తానూ

మాటల తడి మనమధ్య ఆరిపోయినప్పుడు తాను పలకరింపుల తుంపరలనైనా చిలకనప్పుడు నేనూ ఆత్మాభిమానం అడ్డొచ్చి పెదాలు బిగించి మౌనాన్ని ఆశ్రయిస్తాను చెప్పేందుకు మేమిద్దరం జత జీవన సహచరులమే అయినప్పటికీ…. తాను తానుగానే ఉండి పోతాడు నేను నాకునేనుగా మిగిలిపోతాను లోకం కోసం లేని నవ్వుల్ని మొహాలపై కృత్రిమంగా అతికించుకుని బ్రతికే విచిత్ర కాపురం మాది అయినా….ఒకే…

రైతు భరోసా విషయంలో ఆర్భాట‌మే ఎక్కువ‌

21 ల‌క్ష‌ల మందికే రైతు భ‌రోసా డ‌బ్బులు మిగతా 47లక్షల మంది రైతుల పరిస్థితి ఏమిటి? మాజీ మంత్రి హరీష్ రావు రైతు భ‌రోసా విష‌యంలో కాంగ్రెస్ ఆర్భాటంగా గోరంత‌లు కొండంత‌లుగా ప్ర‌చారం చేయ‌డమే త‌ప్ప రైతుల‌కు చేసిందేమీలేద‌ని మాజీ మంత్రి  హ‌రీష్ రావు విమ‌ర్శించారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని, దాన్ని…

‘ఆజంజాహి’ భూములు అన్యాక్రాంతం..

అరణ్య రోదన‌గా మిగిలిన‌ మిల్లు కార్మికుల ఆవేదన యూనియన్ ఆఫీసు స్థలం ‘ఓం నమశివాయా‘ పట్టపగలే యూనియన్ భవనం కూల్చివేత అధికార, ప్రతిపక్ష నేతల సహకారం న్యాయ‌వాది, కార్మిక నాయకుల నమ్మకద్రోహం తీవ్రమవుతున్న మిల్లు భూ పరిరక్షణ పోరాటం మావోయిస్టు పార్టీ ప్రకటనతో బెంబేలు వరంగల్‌లో వివాదాస్ప‌ద‌మైన ఆజంజాహి మిల్లు యూనియన్ ఆఫీస్‌ భూమి దురాక్రమణ ఇప్పుడు రాజకీయ…

నేరస్థుల్లా సంకెళ్లు వేసి పంపడం సరికాదు..

ఇది భారతదేశ ప్రతిష్టకు భంగం భారతీయులను వెనక్కి పంపించడంపై కాంగ్రెస్‌ ‌విమర్శలు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అమెరికా ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నవిషయంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌పార్టీ  తీవ్రంగా స్పందించింది. అక్కడి భారతీయుల చేతికి సంకెళ్లు వేసి.. వారిని నేరస్థులుగా పంపడం అవమానకరమని పేర్కొంది. ఓ భారతీయుడిగా అలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నానని కాంగ్రెస్‌ ‌నేత పవర్‌ ‌ఖేడా ఆవేదన…

అమెరికా అక్రమ వలసదారుల తరలింపు

అమృత్‌సర్‌లో దిగిన అమెరికా ప్రత్యేక విమానం అక్రమంగా ఉంటున్నారన్న కారణంగా 205 మంది రాక ట్రంప్‌ ఆదేశాలతో సైనిక విమానంలో తరలింపు చట్టవ్యతిరేకంగా అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వారిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి పంపింది. 205 మందితో టెక్సాస్‌ ‌నుంచి బయల్దేరిన అమెరికా సైనిక విమానం సీ–17.. బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్‌ అం‌తర్జాతీయ ఎయిర్‌పోర్టులో దిగింది. డొనాల్డ్ ‌ట్రంప్‌ అధికారంలోకి రాగానే అక్రమ…

పడ్డ మట్టిదిబ్బలు కూలి ముగ్గురి మృతి

ఎల్బీనగరలో సెల్లార్‌ ‌తవ్వుతుండగా ఘటన  మృతులంతా బిహార్‌ ‌వాసులుగా గుర్తింపు నగరంలోని ఎల్బీనగర్‌లో సెల్లార్‌ ‌తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. సెల్లార్‌ ‌లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ క్రమంలో మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్‌ ‌సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిదిబ్బల కింద…

తప్పుల తడకగా తెలంగాణ కులగణన

ఓబీసీల పట్ల కాంగ్రెస్ కపటప్రేమ బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కుట్ర బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉందని బీజేపీ ఎంపీ, ఓబీసీ జాతీయాధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. దిల్లీలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కులగణన అసమగ్రంగా, అశాస్త్రీయంగా.. వాస్తవ దూరంగా ఉందని, నిజంగా…

రోడ్ల నిర్మాణలో వేగం పెంచాలి

హైబ్రిడ్ అన్యూటీ మోడ్ లోనే నిర్మించాలి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  రాష్ట్రంలో హైబ్రీడ్ అన్యూటీ మోడ్ రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హ్యామ్ (హైబ్రిడ్ అన్యూటీ మోడ్) రోడ్లపై ఆర్ అండ్ బి అధికారులతో మంత్రి కోమటిరెడ్డి సమీక్షించారు.  నియమ, నిబంధనలకు అనుగుణంగా…