Tag telugu news

ప్రపంచ ఫార్మా బ్రాండ్‌గా హైదరాబాద్‌

ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేస్తాం.. ‌జీనోమ్‌ ‌వ్యాలీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ హైదరాబాద్ ‌న‌గ‌రాన్ని ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్ల‌డించారు. జీనోమ్‌ ‌వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30, 40…

ఖైరతాబాద్ గ‌ణేషుడికి భారీ ఆదాయం

Traffic jam in the vicinity of Necklace Road due to Ganesh immersions

రూ.కోటి పది లక్షలు సమకూరినట్లు నిర్వాహకుల వెల్లడి హుండీ ద్వారా రూ.70 లక్షలు.. ప్రకటనల రూపంలో రూ.40 లక్షలు నేటి మహానిమజ్జనానికి ఏర్పాట్లు షురూ.. గణేశ్‌ ‌నిమజ్జనాలతో నెక్లెస్‌ ‌రోడ్డు పరిసరాల్లో ట్రాఫిక్‌ ‌జామ్‌ ‌ఖైరతాబాద్‌ ‌మహాగణపతి హుండీ ఆదాయాన్ని లెక్కించగా, మొత్తం రూ.70 లక్షల ఆదాయం వొచ్చినట్లు నిర్వాహకులు వెల్లడించారు. హోర్డింగులు, ఇతర సంస్థల…

సెప్టెంబర్ 17 విద్రోహం…..?

September 17 sedition…..?

1948 సెప్టెంబర్ 17న పూర్వం తెలంగాణలో ప్రజల జీవన స్థితిగతులు సామాజిక రాజకీయాంశాలు యూనియన్  సైన్యం ప్రవేశం తదనంతర పరిణామాలను పరిశీలిస్తేనే  సెప్టెంబర్ 17 తెలంగాణలో ప్రజలకు విమోచనమా ! విలీనమా !! విద్రోహమా !!! తెలిసేది. ఎవరు ఓడారు ఎవరు గెలిచారు తెలిసేది. .! పటేల్ పట్వారీ జమీందార్ దేశముఖ్ నిజాంల దురాగతాలకు దౌర్జన్యాలకు…

మహానిమజ్జనానికి జిహెచ్‌ఎంసి ఏర్పాట్లు

Khairatabad ganesh is famous in the world

రంగంలోకి 15వేల మంది సిబ్బంది రోడ్లపై చెత్తవేయొద్దన్న కమిషనర్‌ ఆమ్రపాలి మహా నిమజ్జనానికి జీహెచ్‌ఎంసీ తరఫున ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.వినాయక  నిమజ్జనం నేపథ్యంలో బల్దియా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి తెలిపారు. సోమవారం విూడియాతో మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయకుండా జీహెచ్‌ఎంసీ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. మొత్తం 15 వేల…

నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు

అప్రమత్తంగా నగర పోలీస్‌ సిబ్బంది  అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు వినాయక  నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌…

వకుళాభరణం కు అధికార పదవి లభించేనా…?

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌15:‌ ప్రముఖ బీసీ నేత, బీసీ కమిషన్‌ ‌మాజీ చైర్మన్‌ ‌డాక్టర్‌ ‌వకుళాభరణం కృష్ణమోహన్‌ ‌రావు ను కాంగ్రెస్‌ ‌పార్టీలో చేర్చుకొని , ప్రభుత్వంలో ఒక ప్రత్యేక పదవితో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ ‌రెడ్డి ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కరీంనగర్‌ ‌జిల్లా హుజూరాబాద్‌ ‌వాస్తవ్యుడైన వకుళాభరణం గురించి…

ఆఖరిరోజు క్యూ కట్టిన భక్తులు..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15: ‌ఖైరతాబాద్‌ ‌బడా గణేష్‌ ‌దర్మనానికి భక్తులు క్యూ కట్టారు. ఆఖరి రోజుకు తోడు ఆదివారం కావడంతో భక్తులు స్వామి దర్శనానికి భారీగా తరలివస్తున్నారు. ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌వినాయకుడి నిమజ్జనం మంగళవారం అయినప్పటికీ.. రేపు నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేయాల్సి ఉండటంతో భక్తులను దర్శనానికి అనుమతించరు. ఈరోజు (ఆదివారం) మాత్రమే దర్శనానికి…

ప్రపంచంలోనే ఖైరతాబాద్‌ ‌గణపతి ప్రసిద్ధి

Khairatabad ganesh is famous in the world

ఇక్కడి వినాయకుడి దర్శనం పూర్వజన్మ సుకృతం నిర్వాహకుల కృషి గొప్పది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌ప్రపంచంలోనే మన ఖైరతాబాద్‌ ‌వినాయకుడు ప్రసిద్ధి చెందాడని, ఒకప్పుడు వినాయక చవితి అంటే ముంబై గుర్తుకు వొచ్చేదని, కానీ ఇప్పుడు దేశమంతా ఒకటే మాట అంటున్నదని, ఖైరతాబాద్‌ ‌గణేష్‌ ‌మహారాజ్‌కి…

‌మద్యం మార్కెట్‌ ‌లో సంక్షోభాలు!

telugu news update, breaking news, short news, cm revanth reddy

తయారీ, సరఫరాపై ముడిసరుకు రేట్లలో హెచ్చుతగ్గుల ప్రభావం   న్యూట్రల్‌ ఆల్కోహాల్‌ ‌ధరల మార్కెట్లో ఒడిదుడుకులు ఆల్కోహాల్‌ ‌పరిశ్రమలో ప్రభుత్వ ప్రమేయం ప్రభుత్వాల నుంచి దొరకని ఆశించిన మద్దతు వివరాలు వెల్లడించిన లండన్‌ ‌మద్యం కన్సల్టెన్నీ సంస్థ ఐడబ్యుఎన్‌ఆర్‌ ‌ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్,‌సెప్టెంబర్‌ 15 : ‌వొచ్చేవన్నీ పండగలే. దేశవ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.…