Tag telugu news

మనలో కడగవలసినవి ఎన్ని ఉన్నాయి!

special story on konda surekha

తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి కొండ సురేఖ భారత రాష్ట్ర సమితి నాయకుడు కె తారకరామారావును ఉద్దేశించి అన్న మాటలు, ఆ మాటల్లో దొర్లిన ఇతరుల ప్రస్తావనలు, వాటి మీద రేగిన దుమారం కొని రోజుల పాటు వ్యాపించింది. ఒకరిపై ఒకరు నోళ్లు మూసీలుగా మారాయని, ఆ మూసీ మురికి కాలువలను కడగాలని ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.…

హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీకి ఒక గుణపాఠం

గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్‌ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్‌ వాదులు నిరాశ…

2028 ‌డిసెంబర్‌ ‌వరకు ఉచిత బియ్యం పంపిణీ

free ration supply till 28th

ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్‌ ‌రైస్‌ ‌లోథాల్‌లో ‘నేషనల్‌ ‌మారిటైమ్‌ ‌హెరిటేజ్‌ ‌కాంప్లెక్స్’ అభివృద్ధి కేంద్ర కేబినేట్‌ ‌కీలక నిర్ణయం న్యూదిల్లీ,అక్టోబర్‌ 9: ‌ దిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ప్రధానమంత్రి గరీబ్‌ ‌కల్యాణ్‌ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్‌ ‌బియ్యాన్ని మాత్రమే…

సుప్రీం తీర్పున‌కు అనుగుణంగానే ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌

SC Classification

ఏక‌స‌భ్య క‌మిష‌న్ నివేదిక వొచ్చాకే కొత్త‌ నోటిఫికేష‌న్లు 60 రోజుల్లోపు క‌మిష‌న్ రిపోర్ట్ ఇవ్వాలి.. రెండు నెల‌ల్లో బీసీ సామాజిక‌, ఆర్థిక గ‌ణ‌న‌ పూర్తి చేయాలి స‌మీక్ష స‌మావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి… హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 9 : సుప్రీంకోర్టు తీర్పున‌కు అనుగుణంగా ఎస్సీ కులాల వ‌ర్గీక‌ర‌ణ అమ‌లు కోసం ఏక స‌భ్య క‌మిష‌న్…

గడిచిన ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం

AP cm met pm modi

దిల్లీలో విూడియా సమావేశంలో సిఎం చంద్రబాబు వెల్లడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గడిచిన ఐదేళ్లలో జరిగిన విధ్వంసం గురించి ప్రధాని మోదీకి వివరించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రెండు రోజుల దిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ విూడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో కేంద్ర ప్రథకాలకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేదని ప్రధానికి వివరించానన్నారు.…

మోహిని రూపంలో మలయప్ప స్వామి

Malayappa Swamy in the form of Mohini

శ్రీవేంకటేశ్వర స్వామివారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజైన మంగళవారం శ్రీ మలయప్ప విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పురాణాల ప్రకారం, మణిపూసలు మరియు మనోహరమైన మోహినిగా కనిపించడం రాక్షసులను (అసురులను) గందరగోళంలో పడవేస్తుంది మరియు దేవతలకు అనుకూలంగా విజయం సాధించింది. శ్రీవారి బ్రహ్మోత్సవంలో శ్రీ వేంకటేశ్వరుడు మోహినిగా దర్శనమివ్వడం ద్వారా విశ్వమంతా…

పండుగపూట ఉద్యోగుల ఉసురుపోసుకుంటావా..?

mla hareesh rao fire on cm revanth reddy

మూసీ కోసం రూ. లక్షా 50వేల కోట్లు ఖర్చు పెట్టే మీరు… వృద్ధులకు రూ.2వేల పెన్షన్‌ ఎందుకియ్యవూ…? రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఆగమై లక్షల మంది వ్యాపారులు రోడ్డున పడ్డారు హైడ్రాతో హైదరాబాద్‌ కల తప్పింది…అవీనితి అదుపు తప్పింది… కాంగ్రెస్‌ గ్యారంటీ అంటే గొల్డెన్‌ గ్యారంటీ అన్నడు..అది గోల్‌మాల్‌, గోబెల్స్‌ గ్యారంటీ సిఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ…

ఎగ్జిట్‌ ‌పోల్‌ అం‌చనాలు తారుమారు..

హర్యానాలో బిజెపి హ్యాట్రిక్‌ ‌విజయం కాశ్మీర్‌లో ఎన్సీ, కాంగ్రెస్‌ ‌కూటమి హవా.. జులానా నుంచి వినేశ్‌ ‌ఫోగట్ ‌గెలుపు ఒమర్‌ అబ్దుల్లానే తదుపరి సిఎం అన్న ఫరూక్‌ ‌హరియాణా, జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ ‌పోల్స్ అం‌చనాలు తారుమారయ్యాయి. ఉత్కంఠగా సాగిన హరియాణా పోరులో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యం సాధించింది . తొలుత కాంగ్రెస్‌ ఆధిక్యంలో…

ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలి

professor haragopal

ఆదివాసులను నిర్మూలించడానికే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఎన్ కౌంటర్ పేరుతో ప్రజల జీవించే హక్కు కాలరాస్తున్నారు మండిపడ్డ పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆదివాసులను నిర్మూలించడానికి కేంద్రం చేపట్టిన ఆపరేషన్ అగార్ ను వెంటనే నిలిపివేయాలని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్…