Tag telugu news online

భిన్నత్వమే సృష్టి రహస్యం..

న్యూరోడైవ‌ర్స్‌ కళాకారుల ప్రతిభ అత్య‌ద్భుతం ప్రత్యేకమైన కళాకారుల ప్ర‌ద‌ర్శ‌న క‌దిలించింది : గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్ మ్యూజియంలో న్యూరోడైవర్స్ (బుద్ధిమాంద్యం) కళాకారుల కళాకృతుల ప్రదర్శనను తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాలార్‌జంగ్ మ్యూజియం సహకారంతో “భిన్న స్వరాలు: అవధుల్లేని కళ” పేరుతో జరుగుతున్న…

మరోమారు రోడ్డెక్కిన గ్రూప్‌-1 అభ్యర్థులు

ఆందోళనకు కేంద్రమంత్రి బండి సంజయ్‌ మద్దతు ఛలో సెక్రేటరియట్‌ను అడ్డుకున్న పోలీసులు బండి సంజయ్‌ అరెస్ట.. బిజెపి అఫీస్‌కు తరలింపు గ్రూప్‌ 1 అభ్యర్థుల ఆందోళనతో అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. జీఓ నెంబర్‌ 29ని రద్దు చేసి జీఓ. నెం 55ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శనివారం ఆందోళనలకు పిలుపునిచ్చారు. వీరి నిరసనకు…

హైడ్రాతో అక్ర‌మార్కుల‌కు కునుకు లేదు: ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

cm revanth reddy

హైడ్రా ఆగదు అక్రమార్కులకు కంటి మీద కునుకు ఉండదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు .హైడ్రా అంటేనే హరీష్, కేటీఆర్ బయటకు వస్తున్నారు..పేదలకు మేలు జరిగితే చూసి ఓర్వలేకపోతున్నారు.  హైద‌రాబాద్‌ చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ  మూసీలో మగ్గిపోతున్న వారికి ఇండ్లు…

గాంధీ కుటుంబంతోనే పేదలకు మేలు

దేశం కోసం ప్రాణాలు, ప‌దవుల త్యాగం రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర స్మారక దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు దేశ సమగ్రత కోసం 34 ఏళ్ల క్రితం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేపట్టారని ఆయ‌న స్ఫూర్తిని కొన‌సాగిస్తూ  ప్రతీ ఏటా ఈ యాత్ర‌ను ముందుకు వెళుతున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో గాంధీ…

గ్రూప్‌ -1 ‌మెయిన్స్ ‌కు  భారీ బందోబస్తు

హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాట్లు: డీజీపీ అక్టోబరు 21 న జరిగే   గ్రూప్‌ -1 ‌మెయిన్స్ ‌కోసం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలంగాణ డీజీపీ జితేందర్‌ ‌వెల్లడించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా…

నేర పరిశోధనా వ్యవస్థ మనకు ఉందా?

ఎక్కడ చూసినా మహిళలపై శారీరక, మానసిక హింస.. కుటుంబ సభ్యులు సహా ఇరుగుపొరుగు వారి వేధింపులు.. కార్యాలయాల్లో అరాచకాలు.. కనురెప్పలనే నమ్మలేని దురవస్థ.. బయటకు చెప్పుకుంటే వేధింపులు పెరుగుతాయనే భయం.. సంరక్షించేవారు లేరనే ఆవేదన.. చుట్టూ ఉన్నవారు నచ్చచెప్పే ప్రయత్నమే తప్ప- తప్పు చేసిన వారిని నిలదీసే యోచన లేకపోవడం.. అవతలి వారు శక్తిమంతులని తెలిశాక…

గాయం చేసిన కాలం!

ఉన్నత విద్యావంతుడై, ఎంతోమంది విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండి, ఎంతోమందికి విద్య నేర్పినటువంటి ప్రొఫెసర్‌ సాయిబాబాకు తీవ్ర అన్యాయం జరిగిందని అనుకుంటున్నారు విద్యార్థులు, ప్రజలు. ఆయనే ఒక ధిక్కారస్వరం. తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? అనేటువంటి ధోరణి ఆయనది, ఆయన భార్య వసంతది. ఎవరైనా సహాయకులు ఉంటే తప్ప కదలలేనటువంటి పరిస్థితి ఆయనది. అలాంటి ప్రొఫెసర్‌ సాయిబాబాను…

స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా…!

Isn't there a world like friendship...!

స్నేహం దేవుడిచ్చిన వరం. ‘స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా..’ అన్నగీతం స్నేహం ప్రాముఖ్యతను చాటుతుంది. భారతదేశంలో రామాయణం మహాభారత కాలం నుండి స్నేహం ప్రాధాన్యత.. స్నేహం ప్రభావం సమాజంపై ఉన్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. స్నేహితులుగా ఉండి ఎంతో మంది తమ వారి కోసం ప్రాణాలు సైతం సమర్పించిన ఆధారాలు ఉన్నాయి స్నేహం అనగానే కృష్ణుడు,…

పేదరిక స్థాయిని నిర్ధారించే వినియోగ వ్యయ సర్వేలు నిర్వహించాలి!

Determine the poverty level

భారత దేశానికి స్వాతంత్య్రం  వొచ్చి 75 యేళ్లు అయింది. ఇంకా పేద  దేశంగానే మిగిలింది. 2013బి2014 లో తొమ్మిదవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం ప్రపంచంలో ఇపుడు అయిదో అతిపెద్ద  ఆర్థికవ్యవస్థగా అవతరించింది . ప్రపంచంలో  ఉన్న18 శాతం జనాభా  భారత దేశంలోనే నివసిస్తున్నారు. ఆశించినట్లు తలసరి ఆదాయం పేరుగలేదు. జనాభా వద్ధిరేటు…