Tag telugu news online

రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ వర్షాలకు అవకాశం

హెచ్చరించిన హైదరాబాద్‌ ‌వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో  ఆరేంజ్‌ అలర్ట్ ‌జారీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌తెలంగాణలో రాగల మూడు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య…

పార్టీలు మారడం ప్రజాస్వామ్య విరుద్ధం

హైకోర్టు తీర్పును స్వాగతించిన బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ అసమర్థ పాలన సాగిస్తుందని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ ‌విమర్శించారు. సీఎం, మంత్రులు దిల్లీ పర్యటనలు చేస్తున్నారు తప్పితే..ప్రజలకు ఒరిగేదేమీలేదన్నారు. సోమవారం ఆయన బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..సీఎం, మంత్రులు దిల్లీకి గులాములుగా మారారని…

తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయం

పార్టీ మారిన వారు మాజీలు కాక తప్పదు అప్రజాస్వామిక ప్రభుత్వానికి చెంపపెట్టు హైకోర్టు తీర్పుపై బిఆర్‌ఎస్‌ ‌హర్షం వ్యక్తం చేసిన బిఆర్‌ఎస్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వ్యాఖ్యానించారు. నాలుగు వారాల తర్వాత దానం నాగేందర్‌, ‌కడియం శ్రీహరి,…

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోండి

నాలుగు వారల్లోగా నిర్ణయం తీసుకోకుంటే సుమోటోగా కేసు స్పీకర్‌ ‌కార్యాలయాన్ని ఆదేశించిన హైకోర్టు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 9(ఆర్‌ఎన్‌ఎ) : ‌రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు సోమవారం కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ ‌కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన…

ప్రజా ఫిర్యాదులకు ప‌టిష్ట‌మైన ప‌రిష్కార వేదిక అవ‌స‌రం

A robust redressal platform for public grievances is required

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 9 : తెలంగాణలో ప్రజాపాలన ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది’ అని హైదరాబాద్ పబ్లిక్ హియరింగ్ వెల్లడించింది. ప్రముఖ పీపుల్స్ జ్యూరీ రాజస్థాన్,  కర్ణాటక తరహాలో పటిష్టమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి న అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంది. కాగా  జన్ సూచన పోర్టల్ తరహాలో సమాచార పోర్టల్…

సిఎం రేవంత్‌ను కలిసిన సిపి ఆనంద్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్‌ ‌సిఎం రేవంత్‌ ‌రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయన జూబ్లీహిల్స్ ‌నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే బాధ్యతలు తీసుకునేముందు కలియడం విశేషం. ఇటీవలే ఆయన కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆనంద్‌ ఇం‌తకాలం ఎసిబి డిజిగా ఉన్నారు. ఆయన గతంలోనూ…

పెన్షన్‌ అనేది భిక్ష కాదు.. హక్కుగా గుర్తించాలి!

ఇదేనా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కల్పించే ఆర్థిక భద్రత!? పదేళ్లుగా ప్రధాని మోదీ  ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు మేలు కలిగింది అని చెప్పడానికి దాఖలాలు లేవు. ప్రధానంగా మధ్య తరగతి ప్రజలను దారుణంగా పీల్చి పిప్పి చేస్తున్నారు. రకరకాల పన్నులు, జిఎస్టీలతో వారి ఆర్ధిక  మూలాలను దెబ్బతీస్తున్నారు. దీనిపై చర్చించడానికి వేదిక లేకుండా పోయింది.…

కాళన్న యాదిలో

ఎక్కడ అన్యాయమున్నా అక్కడ ప్రత్యక్షమై వెరవక ఎదురొడ్డి నిలిచిన వాడా అన్నార్తుల ఆకలిని ఉన్నోళ్ళ దోపిడీని నిలదీసిన తిరుగు యోధుడా ! అన్నపు రాశులన్నీ ఒక ప్రక్క అన్నార్తులంతా మరో ప్రక్క అంటూ అస్తవ్యస్త వ్యవస్థ నగ్నత్వాన్ని ప్రజల గొంతుకకు ప్రతిరూపమై సిసలైన ప్రజాకవిగా అలతి మాటలతో అనల్ప భావాలను పలికించి తెలుగు గుండెల్లో గుడిగా…

భావితరాలకు గైడ్ మన కాళన్న ..!

freedom fighter

నిజాం నిరంకుశ పాలనపై కలం ఎక్కుపెట్టిన ప్రజాకవి, స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి దాతను నాటి భారత ప్రభుత్వం 1992లో పద్మవిభూషణ్ అవార్డుతో ఆయనను సత్కరించింది. ప్రజాకవి కాళోజీ అసలు పేరు…రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ. ముద్దుగా ఈయనను కాళోజీ, కాళన్నా అని పిలుచుకునేవారు. ప్రజాకవి’ అన్నది కాళోజీ రచనల విశిష్టతను,…