Tag telugu news online

గ్రూపు-3 సర్వీస్‌ ‌పోస్టుల ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్‌3 ‌సర్వీసు పోస్టుల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్‌ ‌బుర్ర వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలు రాసిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేసి ఫలితాలను చెక్‌ ‌చేసుకోవచ్చు. మొత్తం 1365 గ్రూప్‌ 3 ‌పోస్టుల భర్తీకి రాష్ట్రవ్యాప్తంగా 1401 పరీక్ష కేంద్రాల్లో గతేడాది నవంబర్‌ 17,…

కేసీఆర్‌, ‌కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదు

మొదటి నుంచీ దళితులంటే బిఆర్‌ఎస్‌కు చిన్నచూపే…. ఎమ్మెల్సీ విజయశాంతి ఫైర్‌ మలి దశ తెలంగాణ ఉద్యమం నుండి కూడా బిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, నాయకులకు దళితులు అంటే చిన్న చూపే అని కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ మండిపడ్డారు. ఆమె శుక్రవారం సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి…

నిర్విరామంగా కొనసాగిన సహాయక చర్యలు

ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబో వినియోగం ఎస్ఎల్బిసి టన్నెల్ వద్ద నిరంతరాయంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ శుక్రవారం సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ఆఫీస్‌ వద్ద సహాయక…

జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి

TUWJ

వైద్య ఖర్చులు తాళలేక అప్పులపాలవుతున్నారు.. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.. డిప్యూటీ సిఎంతో టీయూడబ్ల్యూజే ప్రతినిధులు సానుకూలంగా స్పందించిన భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : గత ఐదేళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టుల ఆరోగ్య పథకం అమలు కాకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందే పరిస్థితి నెలకొందని, కార్పొరేట్ హాస్పిటల్స్ లో చికిత్స పొందే…

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై  ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై…

తెలంగాణ రైజింగ్‌కు మ‌ద్ద‌తివ్వండి

విదేశాల్లో, భార‌త్ కార్య‌క్ర‌మాల్లోనూ ప్ర‌చారం చేయాలి.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణ‌ను స‌మున్న‌తంగా నిలిపేందుకు త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని…

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం

ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను కుదించే య‌త్నం… కేంద్రం కుట్ర‌ను సమర్థవంతంగా తిప్పికొడ‌తాం ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి 22న జెఎసి సమావేశానికి రేవంత్‌కు డిఎంకె ఆహ్వానం పార్టీ ఆదేశాలు తీసుకుని వొస్తానని వెల్లడించిన రేవంత్‌ తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికీ ఆహ్వానిస్తామన్న సిఎం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న…

సభ అందరిదీ.. మీ సొంతం కాదు

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్‌ డిమాండ్‌ గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం…

  సీతారామ ప్రాజెక్టుతో 8 లక్షల ఎకరాలు సస్యశ్యామలం

Seethamram Project

25 లక్షల మందికి రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. రూ.10 వేల కోట్లతో రైతు బంధు సీతారామ టన్నెల్ పనుల పరిశీలన  భద్రాచలం /సత్తుపల్లి, ప్రజాతంత్ర , మార్చి 13 :  సీతారామ ప్రాజెక్టు (Seetharama Project) కాలువలు, టన్నెల్స్ పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు…