Tag telugu latest news

పచ్చని రక్త కన్నీరు

telugu latest news, telugu articles

మళ్లీ ఎప్పుడు పుడతావు నేస్తం హక్కుల సాయిబాబా ఒకసారి వస్తే అక్కున చేర్చుకుంటామంటూ! ఆదివాసి గూడాలు నీకోసం ముంగిట్లో నిలబడి ఎదురుచూస్తు ఉన్నాయి! నీవు లేనందుకు అడవి ఎన్ కౌంటర్ కట్టు కథల మధ్యన రోదిస్తుంది! దండకారణ్యం ను రాజ్యం రాక్షసంగా కౌగిలించుకుంటున్నది! తూటాల దెబ్బలకు పచ్చని చెట్లు రక్త కన్నీరు కారుస్తూన్నాయి! నీ త్యాగం…

బాబా మా సాయిబాబా

ఎవరేమై పోతే మనకెందుకు? మనకోసం బ్రతుకునంతా బలిచేసినందుకు అధికారం అసహనంతో పాశవికంగా జైలుగోడల నడుమ ఊపిరాడకుండా చేసినా ప్రజల గొంతుకై ప్రాణంగా నిలిచి ప్రశ్నిస్తూ పడుతూ లేస్తూ కదలలేని కాళ్ళతో చక్రాల బండికి పరిమితమైనా తన మాటలతో లక్షలాది మెదళ్ళను జాగృతం చేసిన వాడు అన్యాయంగా దుర్మార్గంగా పదేళ్లు అండా సెల్ నరకాన్ని చిరునవ్వులతో భరిస్తూ…

నిప్పుల త‌ప్పెట‌…

నిమ‌గ్న‌త‌తో, నిబ‌ద్ధ‌త‌తో నిష్క‌ర్ష‌గా తాను అర్థం చేసుకున్న సామాజిక విష‌యాన్ని క‌వితాత్మ‌కం చేయ‌గ‌లిగిన శ‌క్తి క‌లిగిన క‌వి కృపాక‌ర్ మాదిగ‌. స‌మాజం నుండి ప్రాపంచిక‌త వైపు ఉద్విగ్నంగా సాగిన సామాజిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మ్మిళిత‌మైంది  ఆయ‌న క‌విత్వం. ద‌ళిత ఉద్య‌మాల‌కు వెన్నుద‌న్నుగా నిలిచి ఆలోచ‌నాత్మ‌క‌మైన ఎంతో సాహిత్యాన్ని ఆయ‌న అందించారు. ఉద్య‌మ సంద‌ర్భ‌మే కాదు విష‌య‌మేదైనా అద్భుతంగా,…

హైడ్రానా? హైడ్రామానా? హైదరాబాద్ పునర్వైభవమా?

అలా రెండు వేల ఏళ్లుగా మన సమాజం పెంచి పోషించుకుంటూ వచ్చిన వివేకాన్ని గత యాబై సంవత్సరాల దురాశ ధ్వంసం చేసి పారేసింది. ఇప్పుడు మళ్లీ ఆ వివేకాన్ని పునరుద్ధరించగలమా, పాత గొలుసుకట్టు జలాశయాలన్నిటినీ యథాతథంగా పునర్నిర్మించగలమా అనేది చిక్కు ప్రశ్నే కావచ్చు గాని, కనీసం జలాశయాల అక్రమ ఆక్రమణల గురించి ఆలోచించక తప్పదు. సాముదాయక…

వినాయకుడు, నాయకుడు

Ganesh-Chaturthi-Celebration-in-India

భాద్రపదశుద్ద చవితి సెప్టెంబర్ 7 న రాష్ట్రవ్యాప్తంగా మరియు  హైదరబాద్‌ – ‌సికింద్రాబాద్‌ ‌జంటనగరాలలో విఘ్నేశ్వరుని పూజలు ఘనంగా ప్రారంభమయినాయి . జంట నగరాలలోని వాడవాడ, ప్రతిబస్తీలో, ప్రతివీధిలో, అన్ని రోడ్లపైన ఎటుచూసినా గణపతి దర్శనం లభిస్తుంది . ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనానికి విఘ్నం కూడా తొలిగి పోయింది.హై కోర్టు అనుమతినిచ్చింది. జంట…

వరదలతో రాష్ట్రంలో అపార నష్టం

ప్రభుత్వం అప్రమత్తతో నష్ట నివారణ వేగంగా తీసుకున్న చర్యలతో తగ్గిన ప్రాణనష్టం కేంద్రబృందానికి వివరించిన సిఎస్‌ శాంతికుమారి సచివాలయంలో ఫోటో ప్రదర్శన తిలకించిన కేంద్రబృందం హైదరాబాద్‌, ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11: ఇటీవలి వరదలకు తెలంగాణలోని పలు ప్రభావిత ప్రాంతాలలో సంభవించిన వరద నష్టాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కేంద్ర బృందానికి నివేదించారు. కల్నల్‌ కెపి…

రామయ్య నడయాడిన నేల…

పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్‌ ‌ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 24 : ‌దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…

జిల్లాకో మెడికల్‌ ‌కాలేజీ….కెసిఆర్‌ ‌కల సాకారం

mla harish rao

వైద్య విద్య కోసం కెసిఆర్‌ ‌ప్రత్యేక కృషి మౌలిక వసతులు, బోధన సిబ్బంది కొరత లేకుండా చూదాలి మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్రం అనుమతులపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హర్షం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌రాష్ట్రంలో మరో 4 మెడికల్‌ ‌కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభించడం సంతోషించదగ్గ…

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

డ్రగ్స్‌పై ఉక్కు పాదం…నేరాలకు పాల్పడుతున్న బానిసలు పోలీసులను చూస్తే డ్రగ్స్ ‌రహిత తెలంగాణగా మారుతుందని నమ్మకం సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీస్‌ ‌స్కూళ్లు రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీసుల పిల్లలకు అందుబాటులోకి హైడ్రాపై కొందరు ఇష్టారీతి వ్యాఖ్యలు వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం చెరబట్టిన చెరువులను విడిపిస్తున్నాం పోలీసుల పాసింగ్‌ ఔట్‌ ‌పరేడ్‌లో సిఎం…

You cannot copy content of this page