Tag telugu kavithalu

బిఆర్‌ఎస్‌ నుంచి చేజారుతున్న మున్సిపాలిటీలు

చేజిక్కించుకోవడానికి పావులు అధికార కాంగ్రెస్‌ పావులు అవిశ్వాసాలతో కాపాడలేక ప్రేక్షకపాత్రలో బిఆర్‌ఎస్‌ నేతలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చిన తరవాత కాంగ్రెస్‌ మెల్లగా పార్టీ పటిష్టానికి కింది స్థాయి నుంచి పావులు కదుపుతున్నది. కింది నుంచి నరక్కుంటూ పెద్ద దెబ్బ వేసేలా చర్యలకు ఉపక్రమిస్తుంది. ఇందుకు మున్సిపాలిటీల వ్యవహారమే నిదర్శనంగా…

ఎంపి సీట్ల కోసం బిజెపి పక్కా వ్యూహం

అయోధ్యను బాగా హైలెట్‌ చేసేలా ప్రచారం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10:పార్లమెంట్‌ ఎన్నికలు సవిూపిస్తున్న తరుణంలో బీజేపీ అగ్రనేతలు మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.పార్లమెంట్‌ ఎన్నికలో బీజేపీ అంతుచిక్కని వ్యూహంతో ముందుకు వెళ్లనున్నట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. పదిహేడు స్థానాలకు ఇంచార్జిలను ప్రకటించి ఎన్నికల శంఖారావం మోగించిన…

నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌

పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు పలు ఎంఎంటిఎస్‌ రైళ్ల రద్దు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రైలు నాంపల్లి స్టేషన్‌లో ఆగే క్రమంలో డెడ్‌ ఎండ్‌ గోడను ఢీకొట్టింది. దాంతో రైలులోని మూడు బోగీలు పట్టాలు తప్పి పక్కకు వెళ్లాయి. ఈ ప్రమాదంలో పలువురికి…

మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బడే చొక్కా రావు

జయశంకర్‌ భూపాలపల్లి ,ప్రజాతంత్ర, జనవరి 10:  మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి ప్రాంతానికి చెందిన మిలటరీ చీఫ్‌ బడే చొక్కారావుఅలియాస్‌ దామోదర్‌ (అలియాస్‌ మల్లన్న)ను ఆ పార్టీ నియమించినట్లు సమాచారం.ఇటీవలే ఆయన కేంద్ర కమిటీ సభ్యుల సమక్షంలో పూర్తి బాధ్యతలు చేపట్టారు.మావోయిస్టు పార్టీ మళ్లీ తన ఉనికిని…

దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుంది ..

మత సామరస్యాన్ని రక్షించడం లక్ష్యంగా ‘జన గణ మన అభియాన్‌’ -ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించిన ప్రొఫెసర్‌ హరగోపాల్‌, రమా మేల్కోటే -భారత్‌ జోడో ఆధ్వర్యంలో తెలంగాణలో మిస్డ్‌ కాల్‌ క్యాంపెయిన్‌ ప్రారంభం ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 10 : రాజకీయ వ్యవస్థ అధ్వానంగా తయారైందని 2024 తర్వాత దేశంలో నిరంకుశ, ఫాసిస్టు పాలన కొనసాగుతుందని పలువురు…

పెట్టుబడులే లక్ష్యంగా15 నుంచి దావోస్‌ పర్యటన

తెలంగాణకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానం తొలిసారి అధికారికంగా రేవంత్‌ పర్యటన హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: తెలంగాణలో అధికారం చేపట్టాక పాలనలో దూకుడు మొదలు పెట్టిన సిఎం రేవంత్‌ రెడ్డి పారిశ్రామిక విధానంలోనూ కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు. అలాగే పెట్టుబడులపై దృష్టి సారించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు  తీసుకుంటున్నారు. పారిశ్రామిక, ఐటీ విధానాలపై…

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలు ఆమోదం

రాజ్యాంగం ప్రకారమే అని రాజ్‌ భవన్‌ వర్గాలు వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జనవరి10: టీఎస్‌పీఎస్సీలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ఆమోదం తెలిపింది.  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాడ్డాక కొన్ని రోజులకు ఛైర్మన్‌ పదవికి జనార్థాన్‌ రెడ్డి రాజీనామా  చేశారు. అనంతరం ఒక్కొక్కరిగా సభ్యుల రాజీనామా చేస్తూ వచ్చారు.…

న్యాయ యాత్రకు అనుమతి ఇవ్వని మణిపూర్‌ ప్రభుత్వం

ఇంఫాల్‌ లోని మరో ప్రాంతం నుంచి యాత్ర  కొనసాగుతుందన్న కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌,జనవరి10: మణిపూర్‌ రాజధాని ఇంఫాల్‌లో జనవరి14 నుంచి ప్రారంభమయ్యే భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని, యాత్రకు అనుమతి ఇవ్వలేమని మణిపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. మణిపూర్‌ సర్కార్‌ నిర్ణయంపై…

భారత్‌-మాల్దీవుల వివాదం ఎందుకు…?

మాల్దీవుల్లోని ‘మాల్‌’ అనే పదం మలయాళ పదం ‘మాల’ నుంచి వచ్చింది. మాల్దీవులలో ‘మాల్‌’ అంటే దండ. దీవ్‌ అంటే ద్వీపం.1965లో బ్రిటన్‌ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత, ఇక్కడ మొదట్లో రాచరికం ఉంది. అయితే, 1968 నవంబర్లో రిపబ్లిక్‌గా మారింది.మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంది. కొచ్చి నగరం నుంచి మాల్దీవులకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల…