Tag telugu kavithalu

మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి

కోట్లాది మంది భక్తులు హాజరయ్యే మేడారం మహా జాతర ఫిబ్రవరి 21 తేదీ నుంచి 24 తేదీ వరకు ఘనంగా జరగనుంది.మేడారం జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర.రెండేళ్లకోసారి వచ్చే మహా సంబురాన్ని చూడడానికి రెండు కళ్ళు చాల వేమో! దేశంలో కుంభమేళ తర్వాత ఎక్కువమంది హాజరయ్యే ఈ జాతర రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు…

త్వరలోనే కేబినేట్‌ విస్తరణ

కసరత్తు చేస్తున్న సిఎం రేవంత్‌ మంత్రివర్గంలోకి కోదండరామ్‌ చేరిక ఖాయం..? హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : నాలుగు ఎమ్మెల్సీల ఎన్నిక ముగియడంతో ఇప్పుడు కేబినేట్‌ విస్తరణపై సర్వత్రా చర్చ మొదలయ్యింది. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరు ఎన్నికలయ్యారు. దీనికితోడు కొన్ని మంత్రి పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ…

మేడారం అమ్మవార్లను దర్శించుకుంటా

హహా జాతర పోస్టర్‌ను ఆవిష్కరించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు తెలిపారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని మేడారం ఆలయ పూజారుల సంఘం  శనివారం…

త్వరలో రాష్ట్రంలో కుల గణన

నియోజకవర్గానికో ఇంటిగ్రేటేడ్‌ ఎడ్యుకేషన్‌ హబ్‌ గురుకులాలకు సొంత భవనాలకు స్థలాల గుర్తింపు గ్రీన్‌ ఛానల్‌ ద్వారా  డైట్‌,  కాస్మోటిక్‌ ఛార్జీల చెల్లింపు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 27 : త్వరలోనే రాష్ట్రంలో కుల గణన చేపడుతామని…

సంక్షోభంలో భావప్రకటన స్వేచ్ఛ

విరసం సభల్లో సీనియర్ జర్నలిస్టు సిద్దిఖికప్పన్  విజయవాడ/(కాళోజీ జంక్షన్, హన్మకొండ), జనవరి 27, ప్రజాతంత్ర : భారతీయ సమాజంలో భావ ప్రకటన స్వేచ్చా సంక్షోభంలో చుక్కుకొని ఉందని కేరళ సీనియర్ జర్నలిస్టు సిద్దఖీ కప్పన్ అన్నారు. శనివారం ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని మొఘల్ రాజపురం సిద్దార్థ కాలేజీ ఆడిటోరియంలో విప్లవ రచయితల సంఘం 29 వ మహాసభలు ఘనంగా…

బిఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు తేడా లేదు

పార్టీ కార్యాయలంలో గణతంత్ర వేడుకల్లో బిజెపి ఎంపి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో ఉన్నట్టే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితులు ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిపబ్లిక్‌…

ప్రచారంలో అబద్ధాలు…పాలనలో అసహనం

కాంగ్రెస్‌ నేతలకు తొందరెక్కువైంది… హామీలు అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు బిఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ఫైర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 26 : ఎన్నికల వేళ ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయమంటే సహనం కోల్పోయి మాట్లాడుతున్నారనీ, ప్రచారంలో అన్నీ అబద్ధాలు చెప్పారనీ, ఇప్పుడేమో పాలనలో అసహనంతో మాట్లాడుతున్నారంటూ…

పరేడ్‌ గ్రౌండ్స్‌ సైనిక స్మారక్‌ వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి అమరులకు నివాళులు

ఇంటివద్ద  జెండా ఎగురేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిఎం రేవంత్‌ రెడ్డి జూబ్లీ హిల్స్‌లోని తన నివాసంలో జెండా ఎగురవేశారు. అనంతరం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో వీరుల సైనిక్‌ స్మారక్‌ వద్ద యుద్ధ వీరులకు సిఎం నివాళులు అర్పించారు. అనంతరం పబ్లిక్‌ గార్డెన్‌లో గవర్నర్‌కు స్వాగతం…

బిఆర్‌ఎస్‌ పాలనలో రాజ్యాంగ విలువల విధ్వంసం

నిరంకుశ ప్రభుత్వాలకు తావులేదు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగాలి ప్రస్తుత ప్రజాపాలనలో ప్రజలకు చేరువగా ప్రభుత్వం పథకాల అమలు..హావిూలు నెరవేర్చే క్రమంలో నిర్ణయాలు టిఎస్ పిఎస్సీ ప్రక్షాళనతో నిరుద్యోగులకు మంచి రోజులు గణతంత్ర వేడుకల్లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 26 : ’పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో రాజ్యాంగ విలువలు…