Tag telugu kavithalu

ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి,  అధికారం కైవసం చేసుకుంది.  దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం,  రాజీవ్‌ ఆరోగ్యశ్రీలో  పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు.  ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…

సామాన్యునికి కలిసిరాని 2023..!

2023 సంవత్సరానికి ఈ రోజు ఆఖరి రోజు ..   చంద్రమండలం పై త్రివర్ణ పతాకం రెపరెప లాడడం మినహా ..దేశంలో  పెద్దగా మాయలు, మంత్రాలు జరగలేదు … యధారాజా తథా ప్రజా అన్నచందంగా సాగింది. దేశం పెద్దగా ఏ రంగంలోనూ అభివృద్దిని చూడలేదు. అయితే ధరలదాడి ఈ యేడాది కూడా సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేసింది.…

జనవరి 8న రాహుల్‌ భారత న్యాయ యాత్ర రూట్‌ మ్యాప్‌ ఖరారు

భేటీకి ముఖ్య నేతలకు పిలుపు న్యూదిల్లీ, డిసెంబర్‌ 29 : దేశ ప్రజలకు న్యాయం కోసం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టబోతున్న భారత్‌ న్యాయ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాల మీదుగా 67 రోజుల పాటు యాత్ర చేయాలని నిర్ణయించగా.. దీనికి సంబంధించి ఎగ్జాక్ట్‌ రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసేందుకు కాంగ్రెస్‌…

రాష్ట్రంలో డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ ఎక్కువయ్యాయి

8.97 శాతం పెరిగిన నేరాలు డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల చేసిన డీజీపీ రవి గుప్తా హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : రాష్ట్ర వార్షిక నేర నివేదిక 2023ను డీజీపీ రవి గుప్తా వెల్లడిరచారు. గత ఏడాదితో పోల్చితే రాష్ట్రంలో 8.97 శాతం నేరాలు…

బిజెపిని గెలిపిస్తే 200 ఏళ్లు దేశం వెనక్కి వెళ్తుంది

 ఎంపీలను బహిష్కరించిన విష సంస్కృతి బిజెపిది  భారత ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను కాపాడాలి  రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు  నల్లచట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : 75 ఏళ్ల స్వాతంత్ర భారత దేశ చరిత్రలో లోక్‌ సభ, రాజ్యసభ నుంచి 146 మంది ఎంపీలను బహిష్కరించి విష…

పది ఎంపి సీట్ల లక్ష్యంగా బిజెపి

ప్రధాని మోదీ, మందకృష్ణ మాదిగ పోటీ చేసే అవకాశం? ఒంటరిగానే బరిలోకి దిగడానికి సన్నాహాలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పొరపాట్లను జరుగకుండా చర్యలు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర, ప్రత్యేక ప్రతినిధి): హైదరాబాద్‌, డిసెంబర్‌ 29 : పది పార్లమెంటు సీట్లను గెలుచుకునే లక్ష్యంగా భారతీయ జనతాపార్టీ వ్యూహరచన చేస్తున్నది. ఇటీవల శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత…

ఆర్టీసీకి రూ.400 కోట్ల వ్యయంతో 1,050 కొత్త బస్సులు

నేడు 80 బసులులను ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ సంస్థ ఎండి సజ్జనార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తుంది. అందులో భాగంగా కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌…

మహిళల్లో మద్యసేవన అలవాటు పెరుగుతోందా…!

నేటి ఆధునిక డిజిటల్‌ యుగపు మహిళలు క్రమంగా మద్యానికి దగ్గరవుతున్నారని, స్త్రీ పురుషుల మద్య సేవన అసమానతలు క్రమంగా తగ్గుతున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజు వారి ఒత్తిడిని తట్టుకోవడం, పనిలో అలసిపోవడం, అరుదుగా లభించే సంతోష క్షణాలను ఆస్వాదించడం, కుటుంబ సమస్యలు, గృహ వేధింపులు లాంటి కారణాలతో మహిళలు ఆల్కహాల్‌ వైపుకు ఆకర్షితులవుతున్నట్లు విశ్లేషించారు.…

కె.పి.హెచ్‌.బి. పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పోలీస్‌ అట్రాసిటీపై పారదర్శకంగా విచారణ జరపాలి

మానవ హక్కుల వేదిక డిమాండ్‌ హైదరాబాద్‌ నిజాంపేటకు చెందిన  ప్రణీత్‌ అనే వ్యక్తి పైన, పోలీసులు డిసెంబర్‌ 23 న కె.పి.హెచ్‌.బి పోలీస్‌ స్టేషన్‌ లో విచారణ పేరుతో  దాడికి పాలుపడ్డారు, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారు, నోటికి వచ్చినట్టు దుర్బాషలాడారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల వేదిక  ప్రధాన…