Tag telugu kavithalu

నేటికి వీడ్కోలు!

చిరునవ్వు రువ్విన రోజు నీటి బుడగలా రాలిపోతుంటే! వేడినిటూర్పుల ఒక్కక్షణం గాలిగుమ్మటంలా ఎగురుతోంది! గడచినక్షణాలను గణిస్తుంటే గడచిపోతున్నాయి యుగాలు! కసాయి కాలచక్రాలు కాస్తంత కూడా వెనక్కు జరగటం లేదు! కాలప్రవాహంలో కొట్టుకుపోయిన వసంతాలను! బ్రతుకుపుస్తక నందనంలో మిగిలిపోయిన మోడులను! విడిచిన నిట్టూర్పులను, చిందించిన నవ్వులను లెక్కవేస్తుంటే! కొత్త యేడు కంగారుగా కాళ్ళ దగ్గరకు వచ్చేసింది! రానున్న…

కొత్త సంవత్సర శుభాకాంక్షలు

పాతకు వీడ్కోలు కొత్తకు స్వాగతం హ్యాపి న్యూ ఇయర్… చీర్స్అటూ బీర్లు. చికెన్ హాయిరే అంటూ క్యాబరే డ్యాన్యులతో సంబరాలు జరుపుకునే పాలకుల పండుగ …! గతాన్ని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. నిర్బందాలు. నిషేదాలు. కూంబింగ్ ఆపరేషన్స్ రక్తపు టేరుల్లో పల్లె కమురు వాసనలో రాజ్య ప్రేరేపిత హంతక ముఠా స్వైర విహారంలో ప్రజాస్వామ్యం హత్య…

ఆకాశమంత ఆవేదన…

కవిత్వం ముందు / ఏదీ విలువైంది కాదు /వజ్రం కూడా బొగ్గే / కాని  దాని  కాంతి మాత్రం / మనస్సులో ముద్రించుకు పోతుంది / కవిత్వమంటే  అదే అన్నారు ప్రఖ్యాత కవి ఆచార్య ఎన్ గోపి. విషయ వైవిధ్యంతో నిర్మాణాత్మకమైన పద్ధతిని అవలంబిస్తూ ప్రావీణ్యతను కనబరిచే కవిత్వాన్ని రాసే కవులు తమ కవిత్వంతో చిరకాలం…

మనిషే దేవుడికి బహుమతి అయ్యాడు..

కాలానికి మనిషంటే చిత్రమైన ఇష్టం కనిపించని ప్రేమతో ఓ వైపు  అనాదిగా  మెలిగే చుట్టరికమైతే మరో వైపు అనాథగా మార్చే యుద్ధం. కాలం నిత్యపయనంలో కలుపుకుపోతూన్నట్లుగా కనిపిస్తూనే కొన్ని ప్రశ్నలని నెత్తికెక్కి  భారమౌతున్నా రోజూ ఏదో ఓ ఆనందంతో అందంగా  కలిసుంటునే  అంతలోనే మౌనంగా దారినీ మాయం చేసి అడుగులకు పరీక్ష పెడుతున్నా చేతల్లో నవనవలాడే…

ప్రశాంతంగా సింగరేణి ఎన్నికలు

94.20శాతం పోలైన ఓట్లు   37468 మంది వోటు వేసిన కార్మికులు, ఉద్యోగులు సింగరేణి(కొత్తగూడెం), ప్రజాతంత్ర, డిసెంబర్‌ 27  తెలంగాణలోని సింగరేణి సంస్థలో బుధవా రం కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తెంగాణాలోని 11 డివిజన్‌లలో 39773 మంది కార్మిక ఓటర్లు ఉండగా 37468 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84…

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడిపై లుక్‌ఔట్‌ నోటీసులు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబ్‌ 27 : బోధన్‌ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేశారు. సోహెల్‌ పంజాగుట్టలో రాష్‌ డ్రైవింగ్‌ చేసి ప్రమాదానికి కారణమయ్యాడు. అయితే ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్‌ను లొంగిపొమ్మని చెప్పాడు. తనకు బదులు డ్రైవర్‌ అబ్దుల్‌ను పోలీస్‌ స్టేషన్‌కు పంపించాడు. ప్రమాదం చేసి నేరుగా ముంబైకి…

ప్రజల వద్దకే పాలన…

ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు…అవసరమైన వారికి అందజేస్తాం మేడిగడ్డపై విచారణ కొనసాగుతుంది అప్పుల కుప్పను చేసి…ఖాళీ బిందెలు ఇచ్చారు లక్ష కోట్లలో కెసిఆర్‌ నుంచి లక్ష రాబట్టాం అసెంబ్లీలో బావాబామ్మర్దులు తంటాలు పడ్డారు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగ…

పట్టణ ప్రాంతాల్లో వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర

హైదరాబాద్‌, పీసీబీ, డిసెంబర్‌ 27 : వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర రాష్టం వ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో బుధవారం ప్రారంభమైంది. గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర రాజన్‌ హైదరాబాద్‌లోని లాలాపేట్‌ మున్సిపల్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించే వీడియో వ్యాన్‌ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ…

కాంగ్రెస్ కు ‘సంజీవని’ భారత్ జోడో యాత్ర

 ( భారత జాతీయ కాంగ్రెస్ 138వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ) భారతదేశంలో జాతీయతా భావం, నూతన చైతన్యం, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమాలు 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తరువాత ప్రారంభమైనాయి.ఆధునిక విద్య, పాశ్చాత్య విజ్ఞానం వల్ల ప్రభావితమైన మధ్య తరగతి మేధావి వర్గం జాతీయోద్యమానికి శ్రీకారం చుట్టింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత, బ్రిటిష్ ప్రభుత్వంపై…