Tag telugu articles

28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

President Draupadi Murmu

నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము రాష్ట్రపతి రాకతో ఏర్పాట్లపై అధికారులతో సిఎస్‌ సవిూక్ష హైదరాబాద్‌,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌21: ఈ నెల 28వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు రానున్నారు. నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరవుతున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సవిూక్షించారు. ముర్ము తన…

పాలనాతీరులో మార్పు రావాలి!

గ్రామాలను బలోపేతం చేయాలి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరవాత పార్లమెంట్‌ ఎన్నికలు కూడా ముగిసాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చి పది నెలలు కావొస్తున్నది. సిఎం రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మెల్లగా అడుగులు వేస్తున్నా..గట్టిగానే పడుతున్నాయి. అనేక జటిల సమస్యలకు పరిష్కారం చూపేదిశగా పాలన సాగుతోంది. గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే.. ప్రజారంకంగానే ముందుకు…

అందరికీ సమాన విద్యావకాశాలు!

Equal educational opportunities for all

ఆధునిక శాస్త్రీయ సాంకేతిక మాయలో, కాలఇంద్రజాలంలో గ్లోబలైజేషన్‌ రాకతో నేటి ఆధునిక విద్య ఆన్‌ లైన్‌,ఆఫ్‌ లైన్‌ తో చాలా వేగంగా అడుగులు వేస్తుంది.ఈ నాగరిక సమాజంలో కూడా ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలు,మానవ సంబంధాలపై జరుగుతున్న ఆయుధపు దాడుల వంటి అమానవీయ సంఘటనలతో పాటు,మానవతను మరిచి స్వార్థంతో పరుగులెడుతున్న నేటి నవతరంలో శాస్త్రీయత,ఆధ్యాత్మిక, పర్యావరణ, నైతిక…

‘జమిలి’ ముసుగులో దేశాన్ని కబళించే కుట్ర

ఏచూరి ఉండివుంటే ఇలాంటి వాటిపై పోరాడేవారు ఆయన లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది సీతారాం ఏచూరి సంస్మరణ సభలో సిఎం రేవంత్‌ రెడ్డి జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబలించాలని బీజేపీ చూస్తోందని.. ఇలాంటి సమయంలో సీతారం ఏచూరి లేకపోవడం దేశానికే తీరని లోటు అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రాల మధ్య ఐక్యత…

రాగల మూడ్రోజులు తెలంగాణకు వర్షాలు

Rains

హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరిక ‌తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను ఆజరీ చేసింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, ‌మంచిర్యాల, నిర్మల్‌, ‌పెద్దపల్లి, జయశంకర్‌ ‌భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌మన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు,…

వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షల చెక్కు ను ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి కి అందజేసిన శ్రీ ఇందు గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్ (ఇ‌బ్రహీంపట్నం) ఛైర్మన్‌ ‌వెంకట్‌ ‌రావు.

భారత ఆర్థిక వ్యవస్థ బలపడేదెప్పుడు?

ధరలు దిగి రావడం లేదు… రూపాయి అందకుండా పోతోంది! మోదీ  కారణంగా  ఇక్కట్ల పాలవుతున్న సామాన్యులు దెబ్బతింటున్న ఉద్యోగ, ఉపాధి రంగాలు   ప్రధాని మోదీ పాలనలో దేశంలో సామాన్యులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అన్నపూర్ణగా ఉన్న భారత్‌లో అన్ని రకాల పంటలు పండుతున్నా ప్రస్తుతం సామాన్యులకు మాత్రం సరుకులు అందడం లేదు.…

ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి సిద్ధంగా ..

SLBC tunnel is ready

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలు:మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి :ఎస్‌.ఎల్‌.‌బి.సి టన్నెల్‌ ‌పూర్తికి ప్రభుత్వం సిద్ధంగా ఉందిఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ‌లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్ ‌ల పూర్తికి ప్రణాళికలుఇకపై శరవేగంగా పనులు కొనసాగుతాయన్నారు. నల్లగొండ-నాగర్‌ ‌కర్నూల్‌ ‌జిల్లాల సరిహద్దుల్లోని మన్నెం వారిపల్లె లో మీడియా…

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ)..

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళం అందజేసిన ఫిల్మ్ ‌నగర్‌ ‌కల్చరర్‌ ‌సెంటర్‌ (ఎఫ్‌ఎన్‌సీసీ).. జూబ్లీహిల్స్ ‌నివాసంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డిని కలిసి చెక్‌ అం‌దజేసిన ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్‌ ‌ఘట్టమనేని ఆదిశేషగిరి రావు.