Tag #TelanganaPrajatantra

విజయీభవ

(పదవ తరగతి పరీక్షల సందర్భంగా) “నేను చేయగలను” “నేను సాధించగలను” అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.భయాన్ని వీడండి అపుడే మీకు విజయం అనేది లభిస్తుంది. “నేను సాధించగలను” అనే నమ్మకం మీకు సగం విజయాన్ని అందిస్తుంది. పరీక్షలంటే భయం వద్దు, అది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప…

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

ఇరాన్ సుప్రీం లీడర్‌  అయతొల్లా అలీ ఖమేనీ మృతి  

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల దశాబ్దాలుగా దేశ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఉమ్మడి ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఖమెనీ మరణం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే సంఘటనగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…

ధూమపానం… ఆరోగ్యానికి హానికరం

 ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మరణాలకు కారణమవుతున్న కేన్సర్‌లు, గుండె జబ్బులు, నాన్-కమ్యూనికెబుల్ వ్యాధులు (ఎన్‌సిడిలు) వంటి దీర్ఘకాల శ్వాసకోశ వ్యాధులు ధూమపానం వలనే సంభవిస్తాయి. పొగాకు తాగేవారు శ్వాస సంబంధిత సమస్యలను కలిగి ఉంటారు ఎందుకంటే, పొగాకు ఊపిరి తిత్తులను పూర్తిగా ప్రమాదానికి గురి చేస్తుంది. అంతేకాకుండా, వీరిలో అధిక శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా…

గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

“అన్నిరకాల వివక్షతలకు దూరంగా, మత సామరస్యం తో దేశ ప్రజలందరూ సుహృద్భావ వాతావరణంలో… సమానత్వ భావనతో జీవిస్తూ, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న మహనీయుల ఆశయాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిస్తూ భారత సమాజం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. *77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు* -దేవులపల్లి అజయ్ ప్రజాతంత్ర

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’

చెంచుల జీవన ప్రతిబింబమే ‘కొండమల్లు’ * చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం * కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావు చెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్‌ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం…

నాంపల్లి అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

*నాంపల్లి ఫర్నిచర్ మాల్ అగ్నిప్రమాదం అత్యంత విషాదకరం* *మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా* * రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ మాల్‌లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ & సమాచార పౌర…

ప్రజాస్వామ్య పరిరక్షణ కు వోటు వజ్రాయుధం

*బాధ్యతాయుత వోటింగ్ తోనే ప్రజాస్వామ్యం బలపడుతుంది: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ *తెలంగాణలో వోటర్లు 3.39 కోట్లకు చేరారు: సీఈవో సి. సుదర్శన్ రెడ్డి బాధ్యతతో, అవగాహనతో ఓటు హక్కును వినియోగించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలు బలంగా నిలుస్తాయని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ…