Tag #TelanganaPrajatantra

సెల్ఫ్ ఎన్యుమరేషన్ లో వివరాలు నమోదు చేసుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

*సెన్సస్ 2027 లో పాల్గొని విజయవంతం చేయండి – సీ.ఎస్ రామకృష్ణారావు* 2027 సెన్సెస్ లో భాగంగా నేడు ప్రారంభమైన (Self-Enumeration లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణ రావు ఆదివారం పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకున్నారు. నేడు ఉదయం తన నివాసంలో ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా తన స్వీయ గణన…

ఒంటరి మహిళలే టార్గెట్

నమ్మించి అత్యాచారం చేసి బంగారు నగలు దోచుకుంటున్న వ్యక్తి అరెస్ట్ రిమాండ్ కు తరలింపు ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 26 : ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారిని మాయమాటలతో నమ్మించి మోసగించి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి వారి ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకెళ్తున్న ఘరానా దొంగను అరెస్టు చేసి కోర్టులో…

మహాద్భుతంగా వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలి

*వనదేవతల ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి *రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల పునర్నిర్మాణ అభివృద్ధి చివరి దశ పనులలో వేగం పెంచి, వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తుల కోసం మహాద్భుతంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,…

చలంగారిచ్చిన మరో మిత్రుడు

ఆగస్ట్1965 లో నేను హైదరాబాదు తిరిగి వచ్చాను. కొద్ది రోజులకే కనాట్ ప్లేస్ లో పరధ్యానంగా రోడ్డు దాటుతూ బస్సు కింది కొచ్చి గోపాలకృష్ణమూర్తి మరణించాడని తెలిసింది. పార్థసారథి గారి ద్వారా పరిచయమైన రిజర్వ్ బ్యాంక్ సహోద్యోగి లీపారియా పేరుతో సృజనలో రాసిన మరో ట్రేడ్ యూనియన్ యాక్టివిస్ట్, భూమయ్య, కిష్టాగౌడ్ ఉరిశిక్ష రద్దు 1974-75…

హోర్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తాం

– ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ హెచ్చరిక – చ‌మురు టెర్మిన‌ల్స్ ను మూసేసిన ఇరాక్‌, ఒమ‌న్‌ – పెను చ‌మురు సంక్షోభంలోకి ప్ర‌పంచం ప్రపంచ చమురు సరఫరాకు ఆటంకాలు పెరుగుతున్న నేపథ్యంలో, ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ గురువారం తన తొలి బహిరంగ ప్రకటనలో ధిక్కార స్వరాన్ని వినిపించారు. తన తండ్రి…

విజయీభవ

(పదవ తరగతి పరీక్షల సందర్భంగా) “నేను చేయగలను” “నేను సాధించగలను” అనే నమ్మకాన్ని పెంచుకోండి. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది.భయాన్ని వీడండి అపుడే మీకు విజయం అనేది లభిస్తుంది. “నేను సాధించగలను” అనే నమ్మకం మీకు సగం విజయాన్ని అందిస్తుంది. పరీక్షలంటే భయం వద్దు, అది మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన ఒక గొప్ప…

భద్రాద్రి రామయ్య పెళ్లి పనులు ప్రారంభం

*కన్నుల పండుగ స్వామి వారికి వసంతోత్సవం, డోలోత్సవం. భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 04 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈనెల 19వ తేదీ నుండి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్ కల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.27వ తేదీ శుక్రవారం నాడు శ్రీ స్వామి వారి కల్యాణ…

ఇరాన్ సుప్రీం లీడర్‌  అయతొల్లా అలీ ఖమేనీ మృతి  

అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్‌పై జరిగిన దాడుల వల్ల దశాబ్దాలుగా దేశ సుప్రీం లీడర్‌గా ఉన్న అయతొల్లా అలీ ఖమేనీ మరణించారని ఇరాన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇజ్రాయెల్ మరియు అమెరికాకు ఉమ్మడి ప్రత్యర్థిగా గుర్తింపు పొందిన ఖమెనీ మరణం దేశ రాజకీయాల్లో భారీ మార్పులకు దారితీసే సంఘటనగా భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని…

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…