Tag telangana

దక్షిణ భారతదేశంలో ప్రజా ఉద్యమం..!

డీలిమిటేషన్ గణాంకాల పై కేటీఆర్ ట్వీట్ ” డీలిమిటేషన్ (నివేదించిన సంఖ్యలు సరైనవి అయితే) మొత్తం దక్షిణ భారతదేశంలో బలమైన ప్రజల ఉద్యమానికి దారి తీస్తుంది.. మనమందరం గర్వించదగిన భారతీయులం మరియు భారతదేశంలోని అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల ప్రతినిధులం..దేశంలోని అత్యున్నత ప్రజాస్వామిక వేదికపై మన ప్రజల గొంతులు, ప్రాతినిధ్యాన్ని అణచివేస్తే  మౌనంగా..ప్రేక్షకులుగా మిగిలిపోము.. కేంద్రం…

లడ్డు దొంగలు…!

  లడ్డు దొంగతనానికి యత్నించిన యువకులు అరెస్ట్ ఎల్. బి నగర్, ప్రజాతంత్ర: గణేష్ లడ్డు దొంగతనానికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు వనస్థలిపురం ఇన్స్పెక్టర్ డి జలంధర్ రెడ్డి తెలిపారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మన్సూరాబాద్ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అర్ధరాత్రి రెండు గంటలకు సమయంలో…

ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ విడుదల  

  – ప్రొఫెసర్ల బదిలీలకు పచ్చజెండా    -ఉత్తర్వులను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు – సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు యూజీసీ ఎరియర్స్ ను చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. దీంతోపాటు డిఎంఇ పరిధిలో…

తెలంగాణపై విషం చిమ్ముతున్న ప్రధాని మోదీ

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారు ఆరు హామీలు కాదు ..6 గురు ముఖ్యమంత్రులు ఖాయం… 6 నెలల పాటు కర్ఫ్యూ, 6 గంటలు మాత్రమే కరెంట్‌ ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కాంగ్రెస్‌ ‌నాయకులదంతా అసత్య ప్రచారాలు వారు అధికారంలోకి వస్తే ఆరు  నెలలకో సిఎం నారాయణ్‌ ‌ఖేడ్‌ ‌నియోజకవర్గ కార్యక్రమాల్లో హరీష్‌…

కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం

  *కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం *మేం ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం *బీఆరెస్ కు మిగిలింది మరో 99 రోజులే *బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు… అంతా ఒక్కటే *100 శాతం ధరణిని రద్దు చేసి తీరతాం *ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం *టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయభేరి సభలో…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు

సోమవారం వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రగతి భవన్ గణనాథుడుకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభ దేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి…

కాంగ్రెస్ పార్టీ కి వోటెయ్యండి ..!..: సీడబ్ల్యుసీ పిలుపు

  తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజ్ఞప్తి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ ప్రజల పోరాటం ఫలించింది. నిధులు, నీళ్ళు, నియమాలు – వనరులు, నీరు, అందరికీ ఉపాధితో తమ భవిష్యత్తును తామే నిర్దేశించుకునే బంగారు తెలంగాణ కోసం తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భారత జాతీయ కాంగ్రెస్…

చరిత్రను తప్పుగా చూపించేవారికి.. ప్రజలే సరైన సమాధానం చెబుతారు

  – సంతుష్టీకరణ కోసం వాస్తవాలను మరుగున పడేస్తే చరిత్ర ఉండదన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా – దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా.. ఆ తర్వాత 399 రోజులపాటు తెలంగాణలో రజాకార్ల అరాచకం పెరిగింది – మన పూర్వీకులు కలలుగన్న తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేద్దామని పిలుపు – తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య దినోత్సవాన్ని…