Tag telangana

ప్రజల జీవితాల్లో  భోగి భోగ భాగ్యాలు…సంక్రాంతి కొత్త కాంతి…. కనుమ కనువిందుగా…

● జిల్లా ప్రజలకు  సంక్రాంతి పర్వదిన  శుభాకాంక్షలు తెలిపిన ,ఎమ్మెల్యే మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర:  జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి  పర్వదినం సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు  హరీష్ రావు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…  సకల సంపదలతో సంక్రాంతి పర్వదినాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి ఆనందంగా…

నయా జోష్ తో ‘చే’యూతనిస్తాం..!..:

    *- కొత్త ఏడాదిలో అర్హులందరికీ ఆరు గ్యారంటీలు *- రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలంగాణలోని ప్రతి మహిళా మహాలక్ష్మిగా ఉండాలని… రైతన్నలందరికీ భరోసా ఇవ్వాలని… గృహాలన్నీ ‘జ్యోతి’తో వెలగాలని… ప్రతీ కుటుంబానికి సొంతింటి కల నెరవేరాలని… అంతర్జాతీయస్థాయిలో విద్యారంగం వికసించాలని…. ఆరోగ్య ధీమా దక్కాలని, వృద్ధులు, వికలాంగులు, వితంతువులందరికీ ‘చే’యూతనివ్వాలనే…

ప్రతి ఇంటా వెలుగులు నిండాలి…: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రజలకు… ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి  సందేశం     తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ అందరి సహకారంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నిర్భందాలు, ఇనుప కంచెలను తొలగించాం. పాలనలో ప్రజలను భాగస్వాములను చేశాం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ, పౌరులకు స్వేచ్ఛ ఉంటుందన్న హామీని నిలబెట్టుకున్నాం.…

సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలి..: మాజీ మంత్రి,ఎమ్మేల్యే హరీష్ రావు నూతన సంవత్సర శుభాకాంక్షలు

    తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని, అందరికీ మంచి జరగాలని నూతన సంవత్సరం సందర్భంగా ఆకాంక్షించారు. గతాన్ని సమీక్షించుకుని బంగారు భవిష్యత్తు నిర్మాణం కోసం కృషి…

2023 ‘ చెప్పుకోదగ్గ మనిషి ‘ రేవంత్ రెడ్డి

 నూతన సంవత్సరంలో తెలంగాణకు కొత్త కాంతులు ప్రత్యర్థిని పడగొట్టి విజయకేతనం ఎగరేసిన రేవంత్‌   రాజకీయ అపర చాణుక్యుడిగా పేరు పొందిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావును ఎన్నికల్లో ఎదుర్కుని, తన రాజకీయ చతురత, సరికొత్త వ్యూహాలతో పార్టీని అధికారలోకి తీసుకొచ్చారు. అయితే ఆయన రాజకీయ ప్రస్థానంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నారు రేవంత్‌ రెడ్డి.…

దరఖాస్తులు అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

  *ప్రజా పాలన దరఖాస్తులను అమ్మేవారిపై కఠిన చర్యలు *అవసరమైనన్ని దరఖాస్తులు అందుబాటులో ఉంచాల్సిందే *రైతుభరోసా, పింఛన్లపై అపోహలొద్దు *పాత లబ్ధిదారులందరికీ యథాతథంగా లబ్ధి *కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారే దరఖాస్తు చేసుకోవాలి *అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన దరఖాస్తుల అమ్మకాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుదారులకు అవసరమైనన్ని…

సింగరేణిలో ఎగిరిన ఎఐటియూసి జెండా

దక్కించుకున్న గుర్తింపు సంఘం హోదా ఐఎన్‌టియూసి 6, ఎఐటియూసి 5 ఏరియాల్లో విజయం కొత్తగూడెం/ సింగరేని : సింగరేని కార్మికులు ఎఐటియూసి యూనియన్‌కు జై కొట్టడంతో 10 ఏళ్ళ తరువాత మళ్ళీ ఎఐటియూసి గుర్తింపు సంఘంగా అవతరించింది. తెలంగాణ వ్యాప్తంగా విస్థరించిన సింగరేణి సంస్థలో ప్రతిష్టాత్మకంగా జిరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో ఎఐటియూసి విజయ…

కొనసాగుతున్న కోల్ పోల్

  11 ఏరియాల్లో 67.42 శాతం పోలింగ్ సింగరేణి(కొత్తగూడెం) : తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలోని సింగరేణి సంస్థలో 11 డివిజన్లలోని  గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో 84 పోలింగ్ కేంద్రాలలో  ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అయ్యింది.  ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న…

సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ వ్యతిరేకం

  ఐఎన్టీయూసీతోనే సంకేమం సాధ్యం కార్మికులకు 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు మంత్రి పొంగులేటి   కొత్తగూడెం :  సింగరేణి సంస్థను ప్రైవేటీకరణకు చేపట్టే చర్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, 250 గజాల ఇళ్ల స్థలము, రూ 20 లక్షల వడ్డీ లేని రుణాలు అందజేస్తామని, …