Tag telangana

తెలంగాణ ప్రజా గొంతుక ప్రజాతంత్ర

నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 1 : తెలంగాణ ఉద్యమంలో అక్షరాలను అస్త్రంగా అందించి ప్రజల పోరాటానికి బాసటగా ప్రజాతంత్ర దినపత్రిక నిలిచిందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి మంత్రి ప్రజాతంత్ర…

పాలనలో పారదర్శకతే ప్రభుత్వ లక్ష్యం

అర్హులందరికీ ప్రతి  ప్రభుత్వ ఫలాలు పాలేరులో మంత్రి పొంగులేటి ఆకస్మిక పర్యటన ఖమ్మం :  ఏళ్ల తరబడి పరిష్కారం కాని సమస్యలు సైతం తన దృష్టికి వచ్చాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తానని రాష్ర్ట రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. పాలేరులో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు…

కాళేశ్వరం పై నిపుణుల కమిటీ

మూడు బ్యారేజీలపై లోతుగా అధ్యయనం నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు కృష్ణా జలాలు, ప్రాజెక్టులపై త్వరలో అఖిల పక్ష సమావేశం తక్కువ ఖర్చు, తక్కువ టైమ్.. ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇరిగేషన్ విభాగంతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నాణ్యతపై…

దిగజారిన మీడియా!

  భార్యను భర్త నరికి చంపితే అది క్రూరమైన కుటుంబ హింసగా మీడియాకు కనపడక పోవటమే అత్యంత విషాదం. ‘అడ్డంగా దొరికిపోయిన భార్య, ఆమె ప్రవర్తన తో విసిగిపోయిన భర్త’ ‘ఆమెకు అతను మూడో భర్త, అతనికి ఆమె మొదటి భార్య’ ‘అతని కంటే ఆమె వయసులో పెద్దది, మోసం చేసిన భార్య’ .. ఇవీ…

తెలంగాణలో నాలుగో పారిశ్రామిక విప్లవం

హైదరాబాద్​లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్ ఫిబ్రవరి 28న బయో ఏషియా సదస్సులో ప్రారంభం ఫోరమ్​ చీఫ్​ బొర్గె బ్రెండే, సీఎం రేవంత్​రెడ్డి సంయుక్త ప్రకటన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్​లో  ప్రారంభించేందుకు  ఒప్పందం…

దావోస్​లో సీఎం రేవంత్​రెడ్డి

  ప్రపంచ ఆర్థిక సదస్సు వేదిగా తెలంగాణ ప్రభుత్వం ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ (#InvestInTelangana) క్యాంపెయిన్ విజయవంతంగా ప్రారంభించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ప్రపంచ దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో కీలక సమావేశాల్లో…

కమనీయం గోదా రంగనాధుల కల్యాణం

  కల్మషం లేని భక్తికి భగవంతుడే పరవశించి పోతాడు పరమ భక్తితో భగవంతుణ్ణే పొందిన ధన్యురాలు గోదాదేవి భద్రాచలం, ప్రజాతంత్ర , జనవరి 14 : శ్రీ అహోబిలం మఠం వేదికగా శ్రీ గోదా రంగనాథ కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు,నృసింహసేవా వాహిని సంస్థ వ్యవస్థాపకులు డా.…

రహదారుల మరమ్మతు వెంటనే చేపట్టాలి

*-పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను ఆదేశించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు* ప్రజాతంత్ర కథనానికి స్పందన   మణుగూరు, ప్రజాతంత్ర, జనవరి 14 :మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారులతో పాటు, నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, గ్రామాలలో రహదారులపై ఉన్న గుంతలు పూడ్చి రహదారులకు మరమ్మతు పనులు వెంటనే చేయించాలని పీఆర్,ఆర్&బి శాఖల ఈఈలను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

మీ వల్లే ఈ అవార్డు…

సఫాయి అన్నా మీకు సలాం..అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నా.. సర్వేక్షన్‌లో సిద్ధిపేటకు క్లీన్‌ సిటీ అవార్డుతో కార్మికులకు సన్మానం జాతీయ స్థాయిలో  సిద్ధిపేటకు అవార్డు వొచ్చినా అభినందించే సంస్కృతిలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం:ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 14: ప్రజల ప్రాణాలను కాపాడుతున్న సఫాయి కార్మికులకు సలాం అని…మునిసిపల్‌ అధికారులు, సిబ్బందికి చేతులెత్తి మొక్కుతున్నాననీ…