Tag telangana political updates

అక్టోబర్‌ 2‌నుంచి 14 వరకు దసరా సెలవులు

Dussehra holidays from October 2 to 14

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌19: ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్‌ 2 ‌నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 13 రోజుల అనంతరం అంటే అక్టోబర్‌ 15‌వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. అక్టోబర్‌ 2 ‌నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 12‌వ తేదీన దసరా పండుగను…

జమిలి ఎన్నికలతో  ప్ర‌జాధ‌నం ఆదా..

నిర్వహణ కోసం కేంద్రం కమిటీ ఏర్పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి వెల్లడి జమిలి ఎన్నికలు జరపాలని నిర్ణయించడం హ‌ర్ష‌ణీయమ‌ని బిజెపి అభివర్ణించింది.  ప్ర‌జాధ‌నం వృథా కాకుండా ఉండేందుకు ఏక‌కాల ఎన్నిక‌లు కీల‌క‌మ‌ని కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.  జమిలి ఎన్నికల నిర్వహణ అమలు కోసం కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేయనుందని ఒక‌ ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా…

మిషన్ భగీరథలో భారీ అవినీతి

corruption in Mission Bhagiratha

బీఆర్ఎస్ 53 శాతం ఇండ్లకు కూడా తాగునీరు ఇవ్వలేదు వాస్తవాలు ప్రజలకు వివరించి ప్రతీ ఇంటికి మంచినీరు ఇస్తాం రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నర్సంపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: గత ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రచారం చేసుకున్న మిషన్ భగీరథలో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని,…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

హైదరాబాద్‌ విమోచనానికి అద్దం పట్టేలా ఫోటో ఎగ్జిబిషన్‌

A photo exhibition to reflect the liberation of Hyderabad

దఛాయచిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ దకేంద్ర సమాచార శాఖ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహణ దటీఎన్జీఎస్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం వరకూ కొనసాగనున్న ఎగ్జిబిషన్‌. ఆసక్తికర ఫొటో ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని కోరిన నిర్వహకులు కరీంనగర్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 18 :…

గణేష్‌ ‌నిమజ్జనం విజయవంతం: మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 18:   ‌గణేష్‌ ‌నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నగరంలో అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనం ప్రశాంతంగా జరిగిందని, అందుకు వారి సేవలు అభినందనీయం అని గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. నెల రోజుల నుండి జిహెచ్‌ఎం‌సి అధికారులు, శానిటేషన్‌ ‌కార్మికులు, సిబ్బంది, ముఖ్యంగా కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట…

మరోమారు కోవిడ్‌ ‌పంజా

కొత్త వేరియంట్‌ ‌గుర్తింపు న్యూదిల్లీ,సెప్టెంబర్‌18: ‌కోవిడ్‌ ‌మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కలవర పెట్టిందో అందరికి తెలిసిందే. ఆ తరవాత ఇప్పుడు మంకీపాక్స్ ‌కూడా కలవర పెడుతోంది. ఈ క్రమంలో కోవడి కొత్త వేరియంట్‌ ‌మళ్లీ విజృం భిస్తోందన్న వార్త భయపెడుతోంది.కొవిడ్‌- 19‌కు సంబంధించిన కొత్త వేరియంట్‌ ఎక్స్ఈసీ రూపంలో ఇప్పటికే యూరప్‌లో అంటు వ్యాధిలా విస్తరిస్తుందని…

గణేష్‌ ‌నిమజ్జనం సూపర్‌ ‌సక్సెస్‌

సహకరించిన అందరికీ ధన్యవాదాలు : జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట భక్తులకు ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరించాం ఆధునిక యంత్రాలతో వ్యర్థాలను తొలగించాం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు హైదరాబాద్‌, ‌ప్రజాతం•త్ర,సెప్టెంబర్‌ 18:‌నగర వ్యాప్తంగా గణేష్‌ ‌నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగినట్లు జిహెచ్‌ఎం‌సి కమిషనర్‌ ఆ‌మ్రపాలి కాట అన్నారు.రాష్ట్ర…

కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈల అభివృద్ధి

mla harish rao

మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 18 : కేసీఆర్ పాలనలోనే ఎంఎస్ఎంఈ‌లు ఎంతో అభివృద్ధి చెంది దేశానికి ఆదర్శంగా నిలిచాయని,  దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎంఎస్ఎంఈలు మూతపడినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అనుసరించిన ఐపాస్ లాంటి విధానాలతో దృఢంగా నిలిచాయ‌ని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఎక్స్ వేదిక‌గా…