Tag telangana political updates

డీజే శబ్ద కాలుష్యం వల్ల పెరుగుతున్న ముప్పు

sound pollution from DJ sound

హైదరాబాద్ నగరంలో శబ్ద కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది, రోడ్లపై పెద్ద ఎత్తున హాన్కింగ్, డీజే మ్యూజిక్, మరియు నివాస ప్రాంతాలలో శబ్దం రోజువారీ సమస్యగా మారింది. పరిశ్రమల నుండి మరియు వాహన కాలుష్యాన్ని నియంత్రించే విధంగా ప్రభుత్వం మంచి పనులు చేసిందని చెప్పబడినా, శబ్ద కాలుష్యం మాత్రం చాలా ప్రమాదకరమైన సమస్యగా మారుతోంది. ఇది…

ట్రిపుల్ఆర్ బాధితుల‌ త‌ర‌పున ఉద్యమిస్తాం..

Former Minister, MLA Harish Rao support

రైతుల‌కు ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిల‌బెట్టుకోవాలి.. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ట్రిపుల్ బాధితులకు న్యాయం జ‌రిగేలా వారి త‌ర‌ఫున ఉద్య‌మిస్తామ‌ని మాజీమంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు భ‌రోసా ఇచ్చారు. హైద‌రాబాద్ లోని తన నివాసంలో హరీష్ రావును ఆర్ఆర్ఆర్ బాధితులు, రైతులు క‌లిశారు. రీజిన‌ల్ రింగ్ రోడ్‌ విషయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్…

ఔటర్‌ దాటుతున్న ‘హైడ్రా’

HYDRA is preparing a comprehensive plan

సవిూప చెరువుల రక్షణకు ప్రణాళిక క్షేత్రస్థాయి పరిశీలనతో ఆక్రమణదారులకు దడ హైదరాబాద్‌తో పాటు నగరంతోపాటు నగరం చుట్టూ ఉన్న చెరువుల సంరక్షణపై హైడ్రా పక్కా ప్రణాళికను సిద్ధం చేస్తోంది. కొన్ని తటాకాల విషయంలో అధికారులు హద్దులు మార్చినట్లు, తప్పుడు పత్రాలు సృష్టించినట్లు హైడ్రా విచారణలో తేలింది. వాటిని చట్టపరంగా ఎదుర్కొనేందుకు కమిషనర్‌ రంగనాథ్‌ కేంద్ర ప్రభుత్వ…

పేదలు రోడ్డున పడొద్దు..

అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు చెరువులు, కుంటలను పరిరక్షించాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, మెట్రో పై అదికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కీలక ఆదేశాలు జారీ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అర్హులైన…

అమృత్‌ ‌టెండర్లపై వొదిలిపెట్టేది లేదు

ప్రాజెక్టుల టెండర్ల పేరుతో కుట్రలకు తెర ముడుపులు వొచ్చే పనులపైనే సీఎం రేవంత్‌ ‌దృష్టి బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి రాగానే భారీగా ముడుపులు వొచ్చే కార్యక్రమాలపైన దృష్టి పెట్టారని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అమృత్‌ ‌టెండర్లపై మరోమారు కేటీఆర్‌ ‌విమర్శలు చేశారు.ఈ మేరకు…

నగరంలో పలుచోట్ల భారీ వర్షం

Rains

అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక ‌నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. మియాపూర్‌, ‌కొండాపూర్‌, ‌మాదాపూర్‌, అ‌ర్‌పేట, జూబ్లీహిల్స్, ‌బంజారాహిల్స్, ఉప్పల్‌, తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి వివిధ ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను డీఆర్‌ఎఫ్‌ ‌సిబ్బంది తొలగిస్తున్నారు. ఐటీ కారిడార్‌, బంజారా హిల్స్ ‌తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ‌స్తంభించింది.…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోర్టు సమన్లు

Hyderabad Court issues summons to Telangana CM Revanth Reddy

వోటుకు నోటు కేసు చిక్కులు 16న హాజరు కావాలంటూ ఈడీ కోర్టు తాఖీదు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి వోటుకు నోటు కేసులు చిక్కులు తప్పేలా లేవు. ఈ  కేసులో పెద్ద ఎత్తున అక్రమ నగదు చెలామణి జరిగిందని ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు సమన్లు జారీ అయ్యాయి.వొచ్చే నెల 16వ తేదీన కోర్టు…

పండుగల సందర్బంగా డీజే లతో అసౌకర్యం

DGP Jitendhar media conference

అయినా ..ప్రజలు భక్తులు ఎంతో సహకరించారు చిన్న చిన్న ఘటనలు మినహా గణేష్ నిమజ్జనం, మీలాద్ ఉన్ నభి ప్రశాంతంగా ముగిసాయి మావోయిస్టు లు తెలంగాణకు వొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీడియా సమావేశంలో డీజీపీ జితేంధర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో మొత్తం 1,36,638 గణేష్ విగ్రహాలు నిమజ్జనం జరిగిందని.. చిన్న చిన్న ఘటనలు…

సింగరేణికి భ్ర‌ష్టు ప‌ట్టించిన‌ కెసిఆర్

Janak Prasad

65 వేల ఉద్యోగాలను 40వేల‌కు కుదించాడు. 8 గనులు మోయించిన ఘ‌నుడు కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 24 : తెలంగాణ ఆవిర్భావం తర్వాత అనేక సభలు పెట్టి సింగరేణికి మేలు చేస్తానని నమ్మవలికిన కెసిఆర్, ఇచ్చిన అనేక హామీలను నిలుపు కోలేక పోయాడని, సింగరేణి సంస్థకు…