Tag telangana news

Somasila to srisailam river trip: సోమశిల టూ శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శుభవార్త అందించింది.. నల్లమల అటవీ ప్రాంత అందాలను చూసేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. శ్రీశైలం డ్యాం బ్యాక్ వాటర్ లో చేపట్టనున్న ఈ టూర్ అక్టోబర్ 26 వ తేదీ నుండి నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను అందుబాటులోకి తెచ్చింది..…

‘‌నాపై ట్రోల్‌ ‌చేస్తే బట్టలూడదీసి కొడతా’

కేటీఆర్‌, ‌హరీష్‌రావుకు మతిభ్రమించింది రేవంత్‌ ‌చిట్టి నాయుడు కాదు.. గట్టి నాయుడు.. నేను, రేవంత్‌ ‌ఫైటర్స్… ‌బిఆర్‌ఎస్‌కు జగ్గారెడ్డి మరోసారి మాస్‌ ‌వార్నింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26: ‌తనపై సోషల్‌ ‌మీడియాలో ట్రోల్‌ ‌చేసేటోడు దొరికితే ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో బట్టలూడదీసి కొడతానని టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌…

స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌ ఇ‌న్ఫ్రాస్ట్రక్చర్‌ ‌లిమిటెడ్‌ ‌ముందుకొచ్చింది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్‌ ‌నిర్మాణానికి మెఘా కంపెనీ తమ కార్పొరేట్‌ ‌సోషల్‌ ‌రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది.వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది. ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ ‌యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనుంది. ఇదే విషయమై శనివారం సచివాలయంలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో ఆ కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌ ‌బాబు, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి, ఎంపీ అనిల్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ఈ ‌సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ ‌యూనివర్సిటీ క్యాంపస్‌ ‌ను నిర్మిస్తామని మెఘా కంపెనీ ప్రకటించింది. హైదరాబాద్‌ ‌శివారు ప్రాంతమైన కందుకూరు మండలం మీర్‌ ‌ఖాన్‌ ‌పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో యూనివర్సిటీ నిర్మాణానికి ఇప్పటికే సీఎం రేవంత్‌ ‌రెడ్డి భూమిపూజ చేశారు. అక్కడ అధునాతన బోధన సదుపాయాలతో పాటు విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా క్యాంపస్‌ ‌నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంపస్‌ ‌నిర్మాణానికి ముందుకు వొచ్చిన మెఘా కంపెనీకి సీఎం రేవంత్‌ ‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ ‌నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌సూచించారు. నవంబర్‌ 8‌వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

 ‘మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు •రాష్ట్ర  ప్రభుత్వంతో ఎంవోయూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్యాంపస్‌.. •వొచ్చే నెలలోనే నిర్మాణ పనుల ప్రారంభం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 26 : ‌యంగ్‌ ఇం‌డియా స్కిల్స్ ‌యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ ‌యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్‌…

ఇంటి వద్దకే టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,అక్టోబర్‌26:రాష్ట్ర ప్రజలకు టీజీఎస్‌ ఆర్టీసీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్దకే నేరుగా టీజీఎస్‌ ఆర్టీసీ కార్గో సేవలను అందించనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ వెల్లడిరచారు. ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకునేందుకు లాజిస్టిక్స్‌(కార్గో) సేవలను మరింతగా విస్తరిస్తున్నామని  మంత్రి పొన్నం తెలిపారు. అందులో భాగంగానే రాజధాని హైదరాబాద్‌లో…

పేదల అసైన్డ్ ‌భూములను లాక్కోవొద్దు

దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల ఆందోళన.. అండగా నిలిచిన ఎంపీ ఈటల రాజేందర్‌. అధికారులపై ఫైర్‌ ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, ప్రజాతంత్ర,అక్టోబర్‌ 26: అసైన్డ్ ‌భూములను ఇష్టం వొచ్చినట్లు లాక్కొనే అధికారం ఎవరికీ లేదని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. దుండిగల్‌ ‌లో అసైన్డ్ ‌భూముల లబ్దిదారులు శనివారం ఆందోళన చేపట్టారు. వారికి మద్దతు తెలిపిన ఎంపీ…

చరమాంకంలో తెలుగు నాటక రంగం!

Telugu drama sector!

19వ శతాబ్దంలో అనువాద నాటకాలకు అధిక ప్రాధాన్యమున్న సమయంలో ప్రదర్శనలను దృష్టితో ఉంచుకొని కందుకూరి వ్యవహార ధర్మబోధిని అనే నాటకం రాసి, షేక్స్పియర్ రాసిన కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అనే అంగ్ల నాటకాన్ని చమత్కార రత్నావళి పేరుతో 1880లో అనువదించి తన విద్యార్థుల చేత ప్రదర్శిపం చేశారు.  తెలుగు నాటక రంగంలో తొలి నాటక సమాజాన్ని…

స్కిల్స్‌ యూనివర్సిటీ నిర్మాణంలో ముందడుగు

Skills University

మెఘా’కు యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ వొచ్చే నెల‌లోనే నిర్మాణ ప‌నుల ప్రారంభం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 26 : యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకొచ్చింది.…

రోడ్డు ప్రాజెక్టులు ఆగిపోతే అభివృద్ధికి ఆటంకం..

Komatireddy Venkatreddy

అట‌వీ అనుమ‌తుల్లో నిర్లక్ష్యం వొద్దు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర అక్టోబర్ 26 : రాష్ట్ర ప్రగతికి జీవనాడులైన రహదారుల నిర్మాణం.. అటవీ అనుమతులు లేక ఆగిపోతే.. అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవన ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.…

జర్నలిస్ట్ అక్రిడిటేషన్ కార్డుల మంజూరుపై కసరత్తు

Journalist Accreditation Cards

విధివిధానాలపై ప్రత్యేక కమిటీ చర్చ జర్నలిస్టుల నుంచి సలహాలు, సూచనలకు ఆహ్వానం.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 26 : రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్  కార్డుల మంజూరుకు అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలను రూపొందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ శనివారం తొలిసారి  బూర్గుల రామకృష్ణారావు భవనంలో సమావేశమైంది. మీడియా అకాడమీ…