Tag telangana news

దేశ అభ్యున్న‌తికి ఇందిరాగాంధీ ఎన‌లేని కృషి

Indira Gandhi countless efforts

దివంగ‌త ప్ర‌ధానికి సీఎం రేవంత్ నివాళి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  ప్ర‌తి ర‌క్త‌పు బొట్టు దేశ ప‌టిష్ట‌త‌కు తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించిన మ‌హ‌నీయురాలు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆమె సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి…

రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి

Happy Diwali from KCR to people

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  రాష్ట్ర ప్రజలకు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని…

ప్రతీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గత పదేండ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రజా పాలనలో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతుందని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి…

అబద్దాల్లో గోబెల్స్ ను మించిపోయారు..

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గెబెల్స్ కూడా సిగ్గు పడ‌తారు. ఆయ‌న మాటలపై ప్రజలకు నమ్మకం పోతోంది. ముఖ్య‌మంత్రి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? హైద‌రాబాద్ కు మూడు దిక్కులా సముద్రం…

ఉపాధ్యాయుల‌కు చారిత్రక బాధ్యతలు

ఉపాధ్యాయ సంఘాల సూచనలు అమ‌లు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు స‌చివాల‌యంలో 13 ఉపాధ్యాయ సంఘాలతో  స‌మావేశం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  చారిత్రాత్మక కుల గణన సర్వేలో ఉపాధ్యాయులను భాగస్వాములను చేస్తున్నామ‌ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం ఆయన మంత్రులు దుద్దిళ్ల‌ శ్రీధర్ బాబు, పొన్నం…

తెలంగాణ దేశానికి మోడల్ గా మారాలి..

గాంధీ కుటుంబం మాటిస్తే తిరుగు లేదు. ఇక్క‌డి నుంచే మోదీపై యుద్ధం ప్ర‌క‌టించాలి.. ప్ర‌భుత్వం చేప‌ట్ట‌బోయే కుల గణన దేశానికి ఆదర్శం నవంబర్ 30 లోగా కులగణన పూర్తి చేయాలి గాంధీ భవన్ లో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : దేశానికి తెలంగాణ ఒక మోడల్ గా మారాల‌ని,ఆ…

మీడియా అకాడమీ చైర్మన్ ను కలిసిన సమాచార శాఖ కమిషనర్

information and public relations

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్.హరీష్ బుధవారం మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డిని బిఆర్కె భవన్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొత్త కమిషనర్ కు చైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ…

రైతు బంధు కోసం ఊకుందామా ఉరికిద్దామా?

అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వంచి రైతు బంధు ఇప్పిస్తా హామీలు అమలు చేసేదాకా.. ఎగవేతల రేవంత్‌రెడ్డి అనే పిలుస్తా.. వనపర్తి రైతు, ప్రజా నిరసన సదస్సులో మాజీ మంత్రి హరీష్ రావు :కాంగ్రెస్ పాల‌న‌తో కొత్త పథకాలు రాలేదు.. ఉన్న‌ పథకాలను బంద్ చేస్తున్నార‌ని, బతుకమ్మ చీరెలు.. కేసీఆర్ కిట్లు.. చెరువుల్లో చేప పిల్లల పంపిణీ…

‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతి అరెస్ట్.. ‌రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌ 29: అ‌క్రమంగా ఆక్రమించిన భూమికి రిజిస్టర్‌ ‌చేసిన సికింద్రాబాద్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేశారు. మేడ్చల్‌ ‌కోర్టులో పోలీసులు మంగళవారం హాజరుపరచగా, 14 రోజుల పాటు రిమాండ్‌ ‌విధించింది. సుభాష్‌ ‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని నకిలీ పత్రాలతో బీఆర్‌ఎస్‌ ‌నేత పద్మాజా రెడ్డి కబ్జా చేయగా. బీఆర్‌ఎస్‌ ‌హయాంలో…