Tag telangana news

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్

Harish Rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : ఆట‌ల్లో గెలుపు, ఓటములు చాలా సహజమ‌ని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. క్రికెట్ లో హిట్ వికెట్ అవుతార‌ని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయ‌ని తెలిపారు. తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో…

ముగిసిన కరివేద ‌సదాశివరెడ్డి స్మారక క్రికెట్ పోటీలు

Karim nagar

బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి శంకరపట్నం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల పరిధిలోని తాడికల్ గ్రామంలో గత పది‌ రోజులుగా డాక్ట‌ర్‌ కరివేద సదాశివరెడ్డి స్మారక జిల్లాస్థాయి ఆహ్వానిత క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం టోర్నీ విజేతగా నిలిచింది. రన్నరప్…

ప్రశాంతంగా గ్రూప్ -3 పరీక్ష..

Group 3 exams

సుబేదారి ప్రజాతంత్ర నవంబర్ 17 : గ్రూప్ -3 పరీక్షలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ఆదివారం గ్రూప్-3 పరీక్ష లు జరుగుతున్న బాలసముద్రంలోని శ్రీనివాస గురుకుల్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా…

మామూనూర్ ఎయిర్‌పోర్ట్‌ భూసేక‌ర‌ణ‌కు రూ.205 కోట్లు విడుద‌ల‌

mamunoor airport

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ వ‌రంగ‌ల్, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : వ‌రంగ‌ల్ జిల్లా మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి తొలి అడుగు ప‌డింది. ఎయిర్ పోర్ట్ కు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీవోను జారీ చేసింది. ఈ క్ర‌మంలో ఎయిర్‌పోర్టుకు కావాల్సిన…

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే..

CPI

సమాజ స్థితిగతులను మార్చేది మార్క్సిజమే సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్ళపల్లి శ్రీనివాసరావు హనుమకొండలో సిపిఐ నిరంతర రాజకీయ పాఠశాల ప్రారంభం హనుమకొండ, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని, సమ సమాజ నిర్మాణానికి మార్క్సిజమే దిక్సూచి అని, సిపిఐ ది నూరేళ్ళ చరిత్ర కలిగిన పార్టీ అని రాష్ట్ర…

తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ..

telangana ev policy

ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : దేశ రాజ‌ధాని దిల్లీ మాదిరిగా కాకుండా హైదరాబాద్ న‌గ‌రం కాలుష్యం కోర‌ల్లోకి చిక్క‌కుండా సోమ‌వారం నుంచి కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చామ‌ని రవాణా, బీసీ సంక్షేమ…

రాష్ట్రంలో 108 సేవలను బలోపేతం చేస్తున్నాం

మంత్రి దామోదర రాజనర్సింహ భూపాల‌ప‌ల్లి, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 17 : రాష్ట్రంలో 108 సేవ‌ల‌ను బ‌లోపేతం చేస్తున్నామ‌ని వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ‘గుండెపోటు రోగిని మధ్యలో వదిలేసి వెళ్లిన 108 డ్రైవర్’ సంఘటన పై మంత్రి దామోదర స్పందించారు. జరిగిన ఘటన పై 108 – సీవోవో…

ఆరోగ్యర‌క్ష‌కులు.. ఫార్మ‌సిస్టులు

pharmacist

ఏ చిన్న ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనా అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశం ఫార్మసీ. అక్కడ ఔషధాలతో పాటు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చి స్వస్థత చేకూర్చే ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఫార్మసిస్ట్ లు. ప్రాథమిక ఆరోగ్య సంరక్షణలో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ లు కీలకం అంటుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆరోగ్య పురోగతిలో ఫార్మసిస్ట్ ల సాంద్రతను…