Tag telangana news

రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19 : ‌రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. దీంతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 9.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లో రాష్ట్రంలో సింగిల్‌ ‌డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవడం ఇదే మొదటిసారి. రంగారెడ్డి, వికారాబాద్‌, ‌సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, ‌సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్‌ ‌జిల్లాల్లో 10…

మహిళా సంఘాల నేతలపై పోలీసుల దౌర్జన్యం

దుస్తులు చించేసి లగచర్ల వెళ్లకుండా అడ్డగింత హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 19: ‌మహిళా సంఘాల జేఏసీ నేతలపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఫ్యాక్ట్ ‌ఫైండింగ్‌ ‌కోసం వికారాబాద్‌ ‌జిల్లాలోని లగచర్లకు వెళ్తుండగా బొమ్రాస్‌ ‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద మహిళా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పెనుగులాటలో మహిళా నేతల దుస్తులను పోలీసులు…

దివంగత ప్రధాని ఇందిరా గాంధీకి ఘన నివాళి

జయంతి సందర్భంగా నివాళి అర్పించిన  ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ, కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూదిల్లీ,నవంబర్‌19:‌మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి  సందర్భంగా కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం ఉదయం కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ నివాళులర్పించారు. దిల్లీలోని…

నాంపల్లి చెరువు పునరుద్ధరణ చేపట్టాలి

హైదరాబాద్‌ వారసత్వానికి ఆభరణంగా నిలిచిన 150 ఏళ్ల నాటి నాంపల్లి బాగ్‌-ఏ-ఆమ్‌ (పబ్లిక్‌ గార్డెన్‌) చెరువు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అనేక ఏళ్ల నిర్లక్ష్యం కారణంగా ఈ చెరువు కాలుష్యంతో నిండిపోయి, గ్రీన్‌ అల్గాతో నీరు పచ్చగా మారి, చెడిపోతుంది. చెరువులోకి మళ్లించిన మురుగు నీరు, కాలుష్య కారణంగా ఈ స్థితి ఏర్పడిరది. ఈ…

విభజన హామీలన్నీ ఏమయ్యాయి?

నియోజక వర్గాల పునర్విభజన సమగ్రంగా జరిగేనా? పదేళ్లయినా నేటికీ అమలు కాని నియోజకవర్గాల పెంపు డీ లిమిటేషన్‌ చేపడితే తప్ప న్యాయం జరగదన్న ధోరణి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం.. ఏపీ శాసనసభ స్థానాలను 175 నుంచి 225కు, తెలంగాణ అసెంబ్లీ స్థానాలను 119 నుంచి 153కు పెంచాల్సి ఉంది. ఈ మేరకు అప్పటి మన్మోహన్‌…

విచిత్ర విన్యాసాలు..ఆత్మరక్షణ కోసమేనా?

Everyone's corruption should be discussed.. investigation should be done

 అందరి అవినీతిపైనా చర్చ జరగాలి.. విచారణ జరగాలి పదేళ్ల పాపాల గురించి మాట్లాడరు. తమ పాలనలో అవినీతి వ్యవహారాల గురించి సమాధానం చెప్పరు. తమ పాలనలో మల్లన్నసాగర్‌ రైతులు తిరగబడితే ఎందుకు కేసులు పెట్టారో చెప్పరు. ఖమ్మం జిల్లాలో రైతులపై ఎందుకు కాల్పులు జరిపారో..ఎందుకు బేడీలు వేశారో చెప్పరు. కాళేశ్వరం అవినీతిపైనా మాట్లాడరు. చేసిన తప్పులన్నీ…

ఎడతెగని సంఘర్షణ ఎదుర్కొంటున్న మణిపూర్ ప్రజలు

Manipur peoples

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి విధ్వంసానికి పాల్పడ్డారు. ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌ సహా పలువురు ఎమ్మెల్యేల నివాసాలపై దాడి చేశారు. మహిళలు, చిన్నారులను పొట్టనపెట్టుకుంటున్న వారిని శిక్షించలేకపోతే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ పలు వాహనాలకు నిప్పు పెట్టారు. జిరిబామ్‌లో ఉగ్రవాదులు అపహరించి హత్య చేసిన ఆరుగురి…

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…

ఆరు గ్యారెంటీల అమలులో రేవంత్ రెడ్డి డక్ అవుట్

Harish Rao

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 18 : ఆట‌ల్లో గెలుపు, ఓటములు చాలా సహజమ‌ని, భవిష్యత్తులో గెలుపు కోసం పోరాటం చేయాలని మాజీ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. క్రికెట్ లో హిట్ వికెట్ అవుతార‌ని, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయ‌ని తెలిపారు. తుర్కయాంజల్, జేబీ గ్రౌండ్స్ లో…