Tag telangana news

‌ప్రజల కోసం అవసరమైతే రాజీనామా చేస్తా

బెంగాల్‌ ‌సిఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతా,సెప్టెంబర్‌12: ‌పశ్చిమ బెంగాల్‌ ‌హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్‌ ‌వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు…

సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌కొత్త నామకరణం

telugu daily updates, revanth reddy live, today news, crime news

మొదటిసారిగా అధికారికంగా నిర్వహించడానికి నిర్ణయం ఈసారి అన్ని పార్టీలు పోటీ పడి నిర్వహించే అవకాశం రాబోయే స్థానిక ఎన్నికల దృష్ట్యా సెంటిమెంట్‌ ‌రాజేసి లబ్దికి యత్నించే అవకాశం మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, ‌సెప్టెంబరర్‌ 12 : ‌తెలంగాణ చరిత్రలో అతి ప్రధాన ఘట్టమైన సెప్టెంబర్‌ 17‌కు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కొత్త నామకరణం…

అవును…సెప్టెంబర్‌ 17 ‌ప్రజా పాలన దినం..!

Hyderabad Liberation Day

ఉన్న గీతను చిన్నదిగా చూపించాలంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తే చాలు అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్‌ ‌పార్టీ చేసి చూపించింది. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న సెప్టెంబర్‌ 17 ‌రోజు వివాదానికి తెరదింపిందనే చెప్పొచ్చు. సామాన్య ప్రజలెవరికీ అంతగా ..ముఖ్యంగా ఈ తరానికి అవసరం లేని వివాదం అది.…

తెలంగాణ ప్రభుత్వాన్ని విద్యుత్‌ ‌పాల్గొనేందుకు అనుమతించండి

ఎన్‌ఎల్‌డిసీకి హైకోర్టు ఆదేశం లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌పై మధ్యంతరర ఉత్తర్వులు హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 12(ఆర్‌ఎన్‌ఎ) : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో చత్తీస్‌గఢ్‌ ‌నుంచి విద్యుత్‌ ‌కొనుగోళ్ల వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో లంచ్‌ ‌మోషన్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది.  ఈ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.  విద్యుత్‌ ‌కొనుగోళ్లకు సంబంధించి బకాయిల చెల్లింపుపై గత…

విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌దంపతులు

Uttam Kumar Reddy and his wife MLA Padmavathi met AP Chief Minister

సిఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ అమరావతి, సెప్టెంబర్‌ 12 : ‌రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి గురువారం అమరావతిలో ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబునాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని బహుకరించారు. గురువారం  విజయవాడకు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వెళ్లిన సందర్భంగా  ఏపీ సిఎం…

గణేష్‌ ‌శోభయాత్ర లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగవద్దు : కమిషనర్‌ ఆ‌మ్రపాలి

హైదరాబాద్‌,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11:గణేష్‌ ఉత్స వాల సందర్భంగా నిమజ్జనం జరిగే ప్రదేశాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బం దులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిహె చ్‌ఎంసి కమిషనర్‌ ఆమ్రపాలి కాట జోనల్‌ కమి షనర్లను ఆదేశించారు. బుధవారం అడిషనల్‌, జోన ల్‌ కమిషనర్లు, ఇతర విభాగాల అధికారులతో కమి షనర్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.…

సిఎం రేవంత్‌కు పోలీసుల విరాళం అందచేత

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:‌తెలంగాణలో వరద భాదితుల సహాయార్థం పోలీసులు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ.11.06 కోట్లు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి డీజీపీ జితేందర్‌ అం‌దజేశారు. తెలంగాణ పోలీసు అకాడలో పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సీఎంకు చెక్కు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిజిపి తదితరులు పాల్గొన్నారు.

మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్ట్‌లపై…

సెంట్రల్‌ ‌డ్యామ్‌ ‌సేఫ్టీ నుంచి త్వరితగతిన తుది నివేదిక సమ్మక్క-సారలమ్మ నిర్మాణానికి పక్రియ వేగవంతం •విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించం •వెంటనే 1800 మంది లష్కర్‌ల నియామకం •జలసోధలో ప్రాజెక్టులపై సమీక్షలో అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ఆదేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 11 : ‌మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్ట్‌లపై జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ నుండి…

ఆందోళన కలిగిస్తున్న ఎంపాక్స్‌ ముప్పు!

పాశ్చాత్య దేశాల్లో పెరుగుతున్న కేసులు.. అప్రమత్తమయిన భారత ప్రభుత్వం రెండోసారి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా పీడ వొదిలిందనుకుంటే ఏదో ఒక మాయదారి రోగం దాపురిస్తోంది. తాజాగా ఇప్పుడు మంకీ పాక్స్‌ భయం పుట్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎంపాక్స్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆరోగ్య నిపుణులు సైతం తీవ్ర ఆందోళన…