Tag telangana news

శంషాబాద్‌ పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం 

minister sridhar babu

పేద ప్రజానీకానికి మెరుగైన జీవన శైలి అందిస్తాం మూసీ అభివృద్ధికి అందరూ సహకరించాలి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు అంతర్జాతీయంగా పేరున్న శంషాబాద్‌ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ, రంగారెడ్డి జిల్లా ఇంచార్జి మంత్రి డి.శ్రీధర్‌ బాబు తెలిపారు. శనివారం శంషాబాద్‌ పట్టణంలో నూతనంగా దాదాపు రూ.6 కోట్ల…

దడ పుట్టించిన ఛత్తీస్‌గ‌ఢ్‌ ఎన్‌కౌంటర్‌

31 ‌మంది మావోయిస్టులు మృతి..  మృతదేహాలు లభ్యం బస్తర్‌ ఐజి సుందర్‌ ‌రాజు వెల్లడి మృతుల్లో కీలక నేతలు పోస్టుమార్టం కోసం మృతదేహాల తరలింపు ఛత్తీష్‌గ‌ఢ్‌ ‌రాష్ట్రంలోని దంతెవాడ, నారాయణ్‌పూర్‌ ‌జిల్లాల సరిహద్దులో  గ‌ల అబూజ్‌మడ్‌ అటవీ ప్రాంతంలో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారనీ . శనివారం మధ్యాహ్నం…

సాంఘిక న్యాయం అందని ద్రాక్షేనా?

Social justice

ఆనాడు ఫేస్‌బుక్‌ లేదు, ట్విట్టర్‌ లేదు, చెప్పుకున్నా వినేవాడే లేడు, ఒక వేళ విన్నా ఎదుటివారు లేవనెత్తే అనుమానాలకు సమాధానం చెప్పుకుని పోరాడే ఆత్మస్థైర్యం కూడా లేదు. ప్రతి కుటుంబంలో భార్య తన భర్తకు లేదా కుటుంబ సభ్యులకు చెప్పుకోలేని ఎన్నో మానసిక సమస్యలను తన సన్నిహితులతో పంచుకుంటుంది. ఆ సమస్యలను విన్న మహిళ లేదా…

చట్టాలపై సంపూర్ణ అవగాహన అవసరం!

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా స్త్రీ పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు రాజ్యాంగం కల్పిస్తోంది. పౌరుల పట్ల వివక్ష ముఖ్యంగా లింగ వివక్షను ఎపుడో నిషేధించారు. స్త్రీల గౌరవాన్ని కించపరిచే పని ఏదీ చేయకూడదనేది ప్రతి పౌరుడి ప్రాథమిక విధి. స్త్రీలకు అనుకూలంగా విచక్షణ పాటించవొచ్చునని ప్రత్యేక నిబంధన ద్వారా రాజ్యాంగం వీలు కల్పించింది. స్త్రీల పట్ల…

దిగజారుతున్న రాజకీయాలు.. ఛీత్కరించుకుంటున్న ప్రజలు

రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. మాట, భాష, హావభావాల్లో విపరీతమైన మార్పు వొచ్చింది. సభ్యసమాజం తలదించుకునేలా మాటల దాడి కొనసాగుతున్నది. ప్రజల సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత ధూషణలకు దిగుతున్న నాయకుల తీరును ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. రాజకీయాల్లో తలపండిన వారై ఉండికూడా సభ్యసమాజంలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయి మాట్లాడుతున్నతీరు పట్ల తమ అసహనాన్ని వ్యక్తంచేస్తున్నారు. నేతల…

హర్యానా హస్తగతమే…! పీపుల్స్ ప‌ల్స్ ఎగ్జిట్ పోల్ ఫలితాల వెల్ల‌డి

Haryana Exit Poll 2024

ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ నిర్వహించిన సర్వే ( Haryana Exit Poll 2024 )  ప్రకారం కాంగ్రెస్- 55 , బీజేపీ- 26 , ఐఎన్ఎల్డీ 2-3, జేజేపీ 0-1, ఇండిపెండెంట్లు 3-5 స్థానాలు…

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళతాం..

Venkataswamy Birth Anniversary

95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై సీఎం సంచనల వ్యాఖ్యలు మీరు ఫామ్ హౌస్ ల‌లో జమీందారుల్లా ఉంటే.. పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? బిఆర్ఎస్, బిజేపీ నేత‌లపై ఘాటు విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా…

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గల్ఫ్ బాధితుడు

కువైట్ – సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్ సీఎం ఏ. రేవంత్ రెడ్డి చొరవతో ఇటీవల రియాద్ నుంచి హైదరాబాద్ కు క్షేమంగా చేరుకున్నాడు. నిర్మల్‌ జిల్లా ముధోల్ మండలం రూవి గ్రామానికి చెందిన రాథోడ్‌ నాందేవ్‌ అనే గిరిజనుడు ఇంటిపని వీసాపై కువైట్‌…

రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్నీ కాకీ లెక్కలే..

BJP Legislature Leader Eleti Maheshwar Reddy

బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి యాదాద్రి భువనగిరి, అక్టోబర్‌4:  ‌రైతు రుణ మాఫీ విషయంలో సర్కార్‌ ‌చెబుతున్నవన్ని కాకీ లెక్కలేనని బిజెపి శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చందుపట్లలో జరిగిన రైతు దీక్ష లో పాల్గొని సంఘీభావం తెలిపారు.చందుపట్ల సొసైటీలో 7వేల మంది రైతులు సభ్యులుగా…