Tag Telangana news updates

వొచ్చేవారం నుంచి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు

అర్హులందికీ రేషన్‌ కార్డులు ఇస్తాం.. ˜రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం / పాలేరు, ప్రజాతంత్ర, మార్చి 7  : రాష్ట్రవ్యాప్తంగా వొచ్చే వారం నుంచి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం…

ప్రజా భవన్‌ ‌లో నేడు అన్ని పార్టీల ఎంపీల సమావేశం

కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 7 :  కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు  అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్‌ ‌లో…

రాష్ట్రంలో 10,950  ఉద్యోగ నియామ‌కాలకు గ్రీన్ సిగ్న‌ల్‌

ఉగాది నుంచి భూభార‌తి అమ‌లు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న సుదీర్ఘంగా మంత్రి వ‌ర్గ భేటీ కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం తెలంగాణ‌ కేబినెట్‌స‌మావేశంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా బిల్లును ఆమోదించిన‌ట్లు రాష్ట్ర రెవెన్యూశాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్ల‌డించారు. తెలంగాణ‌ రెవెన్యూ శాఖ బ‌లోపేతానికి  ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని అన్నారు.…

రాష్ట్రంలో బిజెపినే ప్రత్యమ్నాయం కానుందా !

కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ …‌బీఆర్‌ఎస్‌అ‌స్త్రసన్యాసం ..? మండువ రవీందర్‌రావు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా బిజెపి విజయ ఢంకా మోగిస్తూనే ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువే అయినప్పటికీ ఎనిమిది స్థానాలను, ఆ తర్వాత ఆరునెలలకే వొచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మరో ఎనిమిది ఎంపీ స్థానాలను, ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ  స్థానాలను…

వికసిత భారత్‌ సాకారంలో మహిళలు భాగస్వాములు కావాలి

˜సైన్యంలో మహిళలు దుర్గామాతలుగా దేశాన్నిరక్షిస్తున్నారు. ˜దేశ చరిత్రను మహిళలు తిరగరాయాలి : కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 6 :  దేశ మైనింగ్‌ రంగ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న నారీమణుల మధ్య ఈ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి అన్నారు. మైనింగ్‌ రంగం మాత్రమే కాకుండా…

బిజెపి, బిఆర్‌ఎస్‌లది ఫెవికాల్‌ ‌బందం

ఆ పార్టీల చీకటి ఒప్పందాలు బయటికొస్తున్నాయ్‌.. బిజెపికి మేం త్వరలో మంచి గిఫ్ట్ ఇస్తాం.. బండి సంజయ్‌ ‌రంజాన్‌ ‌గిఫ్ట్ ‌వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్‌ ‌బాబు కౌంటర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6: మేం బీజేపీకి ఎన్నో గిఫ్టులు ఇచ్చామని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కలిసి రంజాన్‌ ‌గిఫ్ట్ ఇచ్చాయా?  అని మంత్రి శ్రీధర్‌ ‌బాబు ప్రశ్నించారు.…

రాష్ట్రంలో లెన్స్ ‌కార్ట్ ‌భారీ పరిశ్రమ

తుక్కుగూడలో 1500కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రం రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం.. 1,600 మందికి ఉపాధి వివరాలు వెల్లడించిన ఐటి, పరిశ్రమల శాఖ  మంత్రి శ్రీధర్‌ ‌బాబు యువతకు ఉపాధి కల్పించడమే తమ  లక్ష్యమన్న మంత్రి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహిస్తూ తెలంగాణ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని ఐటీ పరిశ్రమల…

జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలో కొత్త పాలసీ

మహిళా జర్నలిస్టులు యజమానులుగా ఎదగాలి మహిళ పట్ల గౌరవం పెరగాలి మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్త పాలసీని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీ రాజ్‌, ‌గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క వెల్లడిం చారు.…

తెలంగాణ రైజింగ్‌ ‌కాదు.. ఫాలింగ్‌..

•రేవంత్‌ అనాలోచిత నిర్ణయాలతో జిడిపి తగ్గుముఖం •మాజీ మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో రేవంత్‌ ‌ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో జిడిపి భారీగా తగ్గుతోందని.. ఇది తెలంగాణ రైజింగ్‌ ‌కాదు.. తెలంగాణ ఫాలింగ్‌ అని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు.  కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ పాలనా వైఫల్యానికి ఇది మరో…