Tag Telangana news updates

పక్షుల ఆవశ్యకతను భావితరాలకు వివరించాలి..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘‘బర్డస్ ఆఫ్‌ ‌తెలంగాణ’’పాకెట్‌ ‌గైడ్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 :  ‌పక్షుల ఆవశ్యకత గురించి భవిష్యత్‌ ‌తరాలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు సూచించారు. పక్షులపై అవగాహన కోసం హైదరాబాద్‌ ‌బర్డింగ్‌ ‌పాల్స్ ‌సభ్యులు రూపొందించిన ‘‘బర్డస్ ఆఫ్‌ ‌తెలంగాణ’’…

బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలి..

హైడ్రాపై ఆందోళన వొద్దు ఎస్‌హెచ్‌ ‌గ్రూప్‌లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం…

దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పారు..

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు  దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పినోళ్లు ఎవరైనా ఉంటారా..?అని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. కానీ, అధికారంలోకి వొచ్చేందుకు రేవంత్‌రెడ్డి అన్ని దేవుళ్లపైన ఒట్టు పెట్టుకున్నాడనీ, గత పంద్రాగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకుని మాట తప్పాడన్నారు.  ఈ నెల 8న బర్త్‌డే సందర్భంగా…

టీచర్ ను సస్పెండ్ చేయడం ప్రభుత్వానికి త‌గ‌దు..

TPJAC

విజయ్ కుమార్ వెంట‌నే విధుల్లోకి తీసుకోవాలి. ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటుపై పునఃస‌మీక్షించుకోవాలి టీపీజేఏసీ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 6 : రాష్ట్ర విద్యా శాఖలో నిర్మల్‌లో ప్రైమ‌రీ స్కూల్ ప్రధానోపాధాాయులుగా ప‌నిచేస్తున్న ఆరెప‌ల్లి విజ‌య్ కుమార్ ను విధుల నుంచి సస్పెండ్ చేయ‌డాన్ని తీప్రంగా ఖండిస్తున్నామ‌ని, ఆయన‌పై విధించిన సస్పెన్ష‌న్ ను…

ప్ర‌భుత్వం మ‌ద్దు నిద్ర వీడాలి : మాజీ మంత్రి హరీష్ రావు.

గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై ఆగ్ర‌హం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : గురుకుల హాస్ట‌ళ్ల‌లో వ‌రుసగా ఫుడ్ పాయిజ‌న్ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న ప్ర‌భుత్వం మొద్దు నిద్ర వీడడంలేద‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు మండిప‌డ్డారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలైన ఘటన…

ప‌క్షుల ఆవ‌శ్య‌క‌త‌ను భావిత‌రాల‌కు వివ‌రించాలి..

hyderabad birding pals

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఆవిష్కర‌ణ‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 6 : పక్షుల ఆవ‌శ్య‌క‌త గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు సూచించారు. ప‌క్షుల‌పై అవ‌గాహ‌న కోసం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (Hyderabad Birding Pals) సభ్యులు…

విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం

విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును అభినందించారు. బుధవారం…

విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పనలో విఫలం

గురుకులాల్లో దిగజారిన ప్రమాణాలు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు ఫుడ్ పాయిజన్ తో నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శ హైదరాబాద్. ప్రజాతంత్ర, నవంబర్ 5:  కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో 60 మంది అస్వస్థతకు గురి కాగా ఇద్దరు బాలికలను నిమ్స్ కు…

వరి దిగుబడిలో తెలంగాణ‌ రికార్డ్

uttam kumar reddy

150 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడికి అవకాశం యావత్ భారత దేశంలోనే ఇంత దిగుబడి ఇదే ప్ర‌థ‌మం 10 నెలల్లో 11,537.40 కోట్ల రుణభారం తగ్గింపు దాన్యంకొనుగోలులో అధికారులు అప్రమత్తంగా ఉండాలి రైతులను ఆందోళన పరచకండి మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 5 : వరి దిగుబడిలో తెలంగాణా…