Tag Telangana news updates

నేడు సంవిధాన్‌ ‌గౌరవ్‌ అభియాన్‌ ‌యాత్ర

భరతమాత ఫౌండేషన్‌ ‌ద్వారా మహా హారతి రాజ్యాంగంపై ప్రశ్నలు లేవనెత్తేవారు అర్థం చేసుకోవాలి 140 కోట్ల ప్రజలు, సైనికులకు ఈ హారతి అంకితం వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 25 :  భరతమాత అంటే రాజ్యాంగ స్వరూపమేనని.. భరతమాత రాజ్యాంగం వేరు కాదని కేంద్ర మంత్రి జి.కిషన్‌ ‌రెడ్డి…

‌క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్‌..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్‌నోట్‌ ‌విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్‌ ‌సబ్‌జోనల్‌ ‌బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రంలోని దక్షిణ బస్తర్‌ ‌కాంకేర్‌ ‌మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…

ఉత్తమ ఎలక్టోరల్ అవార్డు అందుకున్న ఏసీపీ జితేందర్ రెడ్డి

Warangal police commissionerate

వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 25 :   వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి (Warangal police commissionerate ) లో సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డిని జాతీయ ఎన్నికల సంఘం ఉత్తమ ఎలక్టరల్ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ అవార్డును జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని…

పరిపాల‌న సౌల‌భ్యం కోస‌మే కొత్త మండలాలు

ప‌దేళ్ల సుదీర్ఘ క‌ల సాకారం చేశాం… సమ్మక్క సారక్క స్ఫూర్తితో పనిచేస్తూ జిల్లా అభివృద్ధి కోసం కృషి మంత్రులు సీతక్క, కొండా సురేఖ ములుగు జిల్లా అభివృద్ధి కోసం సమ్మక్క సారలమ్మల స్ఫూర్తితో  పనిచేస్తామని, మల్లంపల్లి గ్రామ ప్రజల సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాట ఫలితంగానే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి  మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు…

ముగిసిన గ్రామ సభలు

seethakka at grama sabha

నిరసనలు, ఆందోళనలు చివరి రోజు గ్రామసభల్లో కొన‌సాగిన ఆగ్ర‌హ జ్వాల‌లు మంత్రి సీతక్క ఇలాఖాలో ఆత్మహత్యాయత్నం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామసభల చివరి రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమ‌య్యాయి. పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క ఇలాఖాలో మరింత గందరగోళ వాతావరణం…

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ

వాటా కంటే ఎక్కువ ఇండ్లు మంజూరు చేస్తాం డంప్ యార్డ్ సమస్య పరిష్కరిస్తాం..  కరీంనగర్ అంటేనే ధైర్యం… ఈ మట్టిలో ఏ మహత్తు ఉందో.. ఎన్నో పోరాటాలు, నిత్య చైతన్యాలు, త్యాగాలకు పురిటి గడ్డ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ కరీంనగర్ పౌరులారా నమస్తే…అంటూ  ప్రసంగం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అండ‌గా ఉటుంద‌ని కేంద్ర…

గజం ధ‌ర‌ రూ.1.85 లక్షలు..!

కూకట్‌పల్లి ప్లాట్ల వేలంలో భారీగా ధర ప్లాట్ల వేలం అడ్డుకుటామన్న ఎమ్మెల్యే గృహ నిర్బంధం కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్టు స్థలాలకు భారీ ధర పలికింది. సర్కార్‌కు భారీగా ఆదాయం సమకూరింది. కూకట్‌పల్లి హౌసింగ్‌ ‌బోర్డు పశ్చిమ డివిజన్‌ ‌పరిధిలోని ఖాలీ ప్లాట్ల వేలం పాట శుక్రవారం సాయంత్రం ముగిసింది. చదరపు గజం ధర అత్యధికంగా రూ.1.85…

లెండి భారీ ప్రాజెక్ట్‌పై తెలంగాణ దృష్టి

అంతర్‌ ‌రాష్ట్ర ప్రాజెక్ట్ ‌పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు లబ్ధి అదనంగా సేద్యంలోకి 66282.54 ఎకరాలు మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డితో నాందేడ్‌ ఎం‌పీ భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 23 : మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్యన ఉన్న లెండి ప్రాజెక్ట్ ‌నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల…

మేయర్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం!  

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే తలసాని నివాసంలో కార్పొరేటర్ల భేటీ హాజరైన నగర బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు  బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని…