Tag telangana movement

తెలంగాణ విద్యారంగం మారాలంటే…!

(జయశంకర్ సార్ జయంతి యాది లో) నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నందుకు నేను రాజీనామా చేయాలా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం, అలాగే “మీ సమస్యలు నేను పరిష్కరిస్తా.. మీరు పిల్లల కోసం పోరాడండి” అని ఉపాధ్యాయులకు పిలుపునివ్వడం విద్యారంగంపై ఆయన ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఫిన్లాండ్, జర్మనీ విద్యా విధానాలను…

తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలి?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, “నీళ్లు, నిధులు, నియామకాలు” అనే ప్రాథమిక డిమాండ్లపై మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయాలు కేంద్రాలుగా మారాయి. విద్యార్థి జేఏసీలు ఏర్పడి ధర్నాలు, రాస్తారోకోలు, మిలియన్ మార్చ్, సాగర హారం వంటి కార్యక్రమాలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.…

తెలంగాణ ఉద్యమకారుల త్యాగానికి చట్టబద్ధ గుర్తింపు దక్కాలి..!

  “తెలంగాణ ఉద్యమకారులు ప్రభుత్వాన్ని యాచించడం లేదు.. తాము చేసిన త్యాగానికి కనీస గుర్తింపును, ఆత్మగౌరవాన్ని మాత్రమే ఆశిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించిన రూ. 25,000 పెన్షన్, ఇండ్ల స్థలాలు, కేసుల ఉపసంహరణ మరియు ప్రభుత్వ ఉద్యోగాల హామీలు నిజమైన యోధులకు అందాలన్నా.. నకిలీలను ఏరివేయాలన్నా నిబంధనల సరళీకరణ అత్యంత అవసరం.”…

పటేల్ నుంచి పవన్ దాకా తెలంగాణపై అవే కుట్రలు.!!

“తెలంగాణవాదం దేశానికి ప్రమాదమంటూ ప్రచారం మొదలు పెట్టి, తెలంగాణవాదులు జాతీయ భద్రతకు విఘాతం కల్పిస్తారంటూ నాడు జాతీయవాదం ముసుగులో పటేల్‌ సైన్యం కమ్యూనిస్టులను నిర్మించినట్లే. నేడు పవన్‌ అండ్ ఎన్డీయే కూటమి తెలంగాణవాదులను అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న తెలంగాణ ప్రమాదంలో పడుతుంది. ప్రజల అప్రమత్తతే తెలంగాణకు రక్ష..”…

రక్తాక్షరాల ప్రస్థానం… స్వరాష్ట్ర సాకారం!

“ఈ వైభవం వెనుక ఉన్న పునాదులను విశ్లేషించినప్పుడు 1969 నాటి తొలిదశ పోరాటమే సమున్నతంగా కనిపిస్తుంది. ఆనాడు 369 మంది అమరవీరులు చిందించిన రక్తం, కార్చిన కన్నీరు వ్యర్థం కాలేదని, వారి ఆకాంక్షలే మలిదశ ఉద్యమానికి ఇంధనంగా మారి నేటి సస్యశ్యామల తెలంగాణ సాకారానికి దారితీశాయని స్పష్టమవుతోంది. జూన్ 2 తెలంగాణ ప్రజల పండుగ దినం…

గద్దర్‌పై హత్యాయత్నం: విప్లవ సాంస్కృతిక రాజకీయాల్లో మలుపుతిప్పిన ఘట్టం

“గద్దర్ జీవితం ఆయన కళలా పోరాటం, ధైర్యంతో నిండి ఉంది. 1997లో హత్యాయత్నం నుంచి బయటపడి, తన శరీరంలో బుల్లెట్‌తో జీవించారు. 2004లో ప్రభుత్వం పీపుల్స్ వార్ గ్రూప్ మధ్య శాంతి చర్చల్లో మధ్యవర్తిగా వ్యవహరించారు.  వివిధ సిద్ధాంతాల మధ్య ఉన్నప్పటికీ, ఆయన ప్రభావం గ్రామీణ ప్రజల నుంచి పట్టణ పేదల  వరకు విస్తరించింది..” డా.…

తెలంగాణ ఉద్యమ శిఖరం..

“కేసిఆర్ జీవితం ఒక పోరాటం. అనేక మహా మహులు, రాజకీయ ఉద్దండులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేశారు. ఆ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఉద్యమాన్ని నడిపించే క్రమంలో నిష్క్రమించారు. కొందరు స్వప్రయోజనాల దృష్ట, మరికొందరు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చిన సందర్భాలు అనేకం. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ బలమైన…

ఆంధ్రా తెలంగాణా ఎంఎల్యేల సమావేశం

34 జనధర్మో విజయతే   జనధర్మ తెలంగాణ ఉద్యమ కవితా సంకలన ముఖ్యమంత్రి అఖిల రాజకీయ పార్టీల శాసనసభ్యులనూ నాయకులనూ సమావేశపరచి 1969 జనవరి 8, 19న చర్చించి ఒక కొత్త ఒప్పందం చేశారు. ఈ ఒప్పందంపై తెలంగాణా ఆంధ్ర ప్రాంతాలవారు 45 మంది సంతకాలు చేశారు. దీనిననుసరించి తెలంగాణా ప్రాంతం వారికి రిజర్వు చేసిన ఉద్యోగాలలో…

కవితలో కాలం పలికిన స్వరం …అందెశ్రీ

“అందెశ్రీ రచనల్లో మట్టి వాసన, మనిషి శ్వాస, భాష సౌందర్యం మిళితమై ఉంటాయి. ఆయన గీతాలు కేవలం వినోదం కోసం కాదు, అవి ప్రజల ఆత్మగీతాలు — చైతన్యరాగాలు. “మాయమై పోతున్నాడమ్మా మనిషన్నవాడు” అనే గీతం (ఎర్ర సముద్రం సినిమా) సమాజంలో నశిస్తున్న మానవత్వంపై ఆయన ఆవేదనను ప్రతిబింబిస్తుంది. ఈ గీతాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు తెలుగు…