Tag telangana movement

గుండెల్లోనే నిద్రబోయినవాడు ప్రజాకవి యాదగిరి

special story on peoples leader yadagiri

17.జనధర్మో విజయతే ప్రజాకవి, ప్రజారవి అని యాదగిరి గుండెల్లో నిద్రించిన వాడు. ‘‘నైజాము సర్కరోడా, నాజీల మించినోడా యమబాధలు పెడ్తివి కొడకో… చుట్టుపట్టు సూర్యపేట, నట్టనడుమ నల్లగొండ ఆవాల హైద్రాబాదా, తర్వాత గోలకొండ, గోలకొండా ఖిల్లకింద నీ గోరీకడతం కొడకో నైజాము సర్కరోడా!’’ ప్రజాకవి యాదగిరి  ప్రజల్ను ఉరికించిన మరో ప్రజాకవిత్వం ఇది: బండెనుక బండికట్టి పదహారు బండ్లుకట్టి ఏ బండ్లో పోతవ్ కొడకో నా కొడక ప్రతాపరెడ్డి దొడ్లన్ని కాలిపోయె, ఎడ్లన్ని ఎల్లిపోయె ఇకనైన…

తెలంగాణ ఉద్యమ స్వరం…

Professor Prabhanjan Yadav, a living embodiment of Bahujan consciousness

బహుజన చైతన్యానికి సజీవ రూపం…ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ – తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఓ మేధో దీప్తి, బహుజన హక్కుల కోసం నిరంతరం పోరాడిన మానవతా వాది. ఆయన జీవితం సాధారణమైనది కాదు; సామాజిక అసమానతల పట్ల ప్రశ్నించే దీక్షతో నిండినది. సామాజిక న్యాయమే ధ్యేయంగా, తెలంగాణలో వెనకబడిన కులలాను ఒకే…

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…

డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ పోరాట ఫలితమే..

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుప‌డింది 1969 ఉద్యమాన్ని తొక్కిందే ఇందిరమ్మ రాజ్యం చంద్రబాబు కోసం రైఫిల్ పట్టుకొని ఉద్యమకారులపైకి రైఫిల్ రెడ్డి రాజీనామాలకు వెన్ను చూపి పారిపోయిన చరిత్ర రేవంత్ ది సీఎం వ్యాఖ్య‌ల‌పై నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీష్ రావు సంగారెడ్డి, ప్ర‌జాతంత్ర‌,డిసెంబ‌ర్ 11 : ఒక్కనాడు కూడా జై తెలంగాణ…

కరెంటు ఛార్జీలే తెలంగాణ ఉద్యమానికి పునాది

Telangana movement

కాంగ్రెస్‌ ‌పాలనలో మళ్లీ పాత రోజులు ఛార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించండి ఈఆర్‌సి బహిరంగ విచారణలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌వినతి  కరెంట్‌ ‌ఛార్జీల పెంపు కారణంగానే తెలంగాణ ఉద్యమం పుట్టిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. ఆనాడు ఛార్జీలు పెంచితేనే కేసీఆర్‌ ఉద్యమం మొదలుపెట్టారని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చిన 10 నెలల్లోనే…

అవిశ్రాంత కార్మిక ఉద్యోగ హక్కుల శ్రామికుడు

‘‘1969 ‌లో విశ్వవిద్యాలయ విద్యార్థులు కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక మద్దతును కొండపల్లి,శివసాగర్‌ ‌ల నాయకత్వంలో పీపుల్స్ ‌వార్‌ అం‌దించింది. అప్పటికే వ్యవసాయ శాఖలో ఉద్యోగిగా పని చేస్తూ దామోదర్‌ 1969 ‌తెలంగాణ ఉద్యమాని దావానంలా వరంగల్‌ ‌ప్రాంతంలో విస్తరింప చేసాడు. వరంగల్‌ ‌పోస్ట్ ఆఫీసు లో ఉద్యమ అణచివేతకి వ్యతిరేఖంగా వేలాదిమందిని సమీకరించి…

కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతున్నది….

– తెలంగాణ ప్రజలు, సోనియాగాంధి కల నెరవేరనున్నది  -కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ ‌లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. – ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదు. – బీజేపీ, ఎంఐఎం, బీజేపీలు మూడు ఒక్కటే – పెద్దపల్లి బహిరంగసభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత రాహుల్‌ ‌గాంధీ. మీ కలను ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్‌…