Tag Telangana Liberation Day

ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సంద‌డే.. సంద‌డి…

నిమజ్జ‌న ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16 : గణేష్ నిమ‌జ్జ‌నోత్స‌వాలు జంట నగరాల‌కు కొత్త జోష్ తీసుకొచ్చాయి. నెక్లెస్‌ రోడ్డు, ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. లంబోదరుడి నిమజ్జనం సందర్భంగా జంట నగరాల్లో మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారుల‌ను ఆదేశించారు. అత్యవసర…

సెప్టెంబర్ 17 అప్రమత్తమైన పోలీస్ శాఖ

 నిమజ్జనం …రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పాలన ..కేంద్ర ప్రభుత్వ ‘విమోచన’ దినం హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబర్ 16  గ‌ణేష్ నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలు మంగ‌ళ‌వారం ఒకేరోజు  జ‌రుగుతున్న నేప‌థ్యంలో హైదరాబాద్‌ పోలీసులకు గ‌ట్టి సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్థాయిలో సిద్ధ‌మ‌య్యారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా,…

చరిత్రలో సెప్టెంబర్ 17 ఎప్పటికి విద్రోహమే

Telangana Liberation Day

గంగా యమునా తెహాజీబ్ సంస్కృతి కి నిలయమైన హైదరాబాద్ రాజ్యంలో నేడు ఆ సంస్కృతిని మరింత నొక్కి వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉన్నది.సెప్టెంబర్ 17 పేరుతో రాజకీయ అవసరాల కోసం తెలంగాణలో చరిత్ర ను నేడు వాడుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది.తుపాకులను,నాగళ్లను కలగలిపి పోరు చేసిన చరిత్ర తెలంగాణ రైతన్నలది. ఇది నేటి తరానికి పెద్దగా…

నేటి గణేశ్‌ ‌నిమజ్జనం కోసం మెట్రో సేవలు

Metro services for today's Ganesh immersion

అర్థరాత్రి 1 గంటవరకు సర్వీసుల పొడిగింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌హైదరాబాద్‌  ‌నగరంలో గణేశ్‌ ‌నిమజ్జనం దృష్ట్యా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ ‌రెడ్డి తెలిపారు.  17న అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు అర్ధరాత్రి 1 గంటకు బయల్దేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని…

ప్రపంచ ఫార్మా బ్రాండ్‌గా హైదరాబాద్‌

ఫార్మా రంగంలో పెట్టుబడులకు స్వర్గధామంలా చేస్తాం.. ‌జీనోమ్‌ ‌వ్యాలీలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌16: ‌ హైదరాబాద్ ‌న‌గ‌రాన్ని ప్రపంచంలోనే ఒక ఫార్మా కంపెనీల బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్ల‌డించారు. జీనోమ్‌ ‌వ్యాలీలోని పరిశ్రమల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30, 40…

వొడవని వివాదం సెప్టెంబర్‌ 17

telangana liberation day, political news today, today headlines, telangana updates

గోళ్ళలో సూదులుపెట్టి పొడిచినా, సిగరెట్లతో కాల్చినా, తలకిందులుగా వేలాడదీసి క్రింద మంటపెట్టినా, ఒకే తుపాకి గుండుకు ఎంతమంది బలి అవుతారనంటూ వందలాది మందిని ఒకరివెనుక ఒకరిని నిలబెట్టి కాల్చి వారి పైశాచిక అనందాన్ని తీర్చుకున్నా, సున్నంబొట్లుపెట్టి ఊరంతా ఊరేగించి నడిబజారులో కాల్చిచంపినా, ఆస్తులను దోచుకున్న, ఇళ్ళు నేలమట్టంచేసినా పోరాటబాట వీడని కుటుంబాలు తెలంగాణలోని ప్రతీ పల్లెటూరులో…

నేడు వినాయక నిమజ్జనం..విలీన దినోత్సవ వేడుకలు

అప్రమత్తంగా నగర పోలీస్‌ సిబ్బంది  అవాంఛనీయఘటనలు జరక్కుండా చర్యలు వినాయక  నిమజ్జనంతో పాటు విమోచనోత్సవ కార్యక్రమాలతో హైదరాబాద్‌ నగరంలో పోలీసుల సమర్థతకు సవాల్‌ కానుంది. అయితే వీటిని సమర్థంగా నిర్వహించిన నగర పోలీసులు మరోమారు పూర్తిస్తాయిలో రంగంలోకి దిగారు. మంగళవారం నిమజ్జన శోభాయాత్ర ఉండగా, 17న ప్రభుత్వం ప్రజాపాలన అంటూ పబ్లిక్‌ గార్డెన్‌లో సిఎం రేవంత్‌…

తెలంగాణా జిందాబాద్!

Telangana Liberation Day

హైదరాబాద్ సంస్థానం  (ఆ సంస్థానంలో అత్యధిక భాగం తెలంగాణం ) ప్రజా పాలనకు అంకురార్పణం అయినా రోజు సెప్టెంబర్ 17…  శుభ సందర్భం..! డెబ్బై అయిదు  సంవత్సరాల కిందట 1948 సెప్టెంబర్ 17వ తేదీనాడు తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉన్న మరాఠ్వాడ, కన్నడ ప్రాంతాలు నిజాం రాజు నిరంకుశత్వం శృంఖలాల నుంచి, రజాకార్ మతోన్మాదుల రాక్షసత్వం నుంచి విముక్తి పొందాయి. . అది ఏడు తరాల, రెండు వందల ఇరవయి నాలుగు…

16‌న హైదరాబాద్‌లో సిడబ్ల్యుసి సమావేశాలు..

పాల్గొననున్న పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే,  సోనియా గాంధీ, రాహుల్‌ ‌గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేతలు నిర్వహణకు అవకాశం కల్పించినందుకు హైకమాండ్‌కు పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌కృతజ్ఞతలు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌హైదరాబాద్‌, ‌సెప్టెంబర్‌ 4 : ‌నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌కమిటీ సమావేశాన్ని సెప్టెంబర్‌ 16‌న…