Tag Telangana History

తెలంగాణ విద్యారంగం మారాలంటే…!

(జయశంకర్ సార్ జయంతి యాది లో) నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యారంగంలో సంస్కరణలు చేపడుతున్నందుకు నేను రాజీనామా చేయాలా? అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించడం, అలాగే “మీ సమస్యలు నేను పరిష్కరిస్తా.. మీరు పిల్లల కోసం పోరాడండి” అని ఉపాధ్యాయులకు పిలుపునివ్వడం విద్యారంగంపై ఆయన ఆసక్తిని తెలియజేస్తున్నాయి. ఫిన్లాండ్, జర్మనీ విద్యా విధానాలను…

దేశ, హైదరాబాద్ రాష్ట్ర రాజకీయాల పై దృష్టి

 “మరో వంక ఆర్య సమాజ ఉద్యమం బలోపేతమై ముస్లిం ఆధిపత్య ధోరణిపై ఎదురు సవాళ్ళు విసరడం మొదలు పెట్టింది. మరో వైపు ‘మజ్లిస్ ‘ వేదిక మతోద్రేకాలను రెచ్చగొట్టసాగింది. దరిమిలా హిందువులకు ముస్లింలపైనా, ముస్లింలకు హిందువుల పైనా అనుమానాలకు, అపోహలకు, ఈర్ష్యాసూయలకు పునాదులేర్పడటం మొదలైంది.“ (నిన్నటి సంచిక తరువాయి ..పూర్వ ప్రధాని శ్రీ పీ వీ గారి 105  బాల్య…

సాంస్కృతిక బానిసత్వం ఎన్నాళ్ళు!?

“తెలంగాణా సాంస్కృతిక సలహామండలి అనేది ఒకటి ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తె డా.గుమ్మడి వెన్నెల ఛైర్‌పర్సన్‌గా, ప్రొ కోదండరామ్ సలహాదారుగా ఏర్పాటు చేశారు.తెలంగాణాలో తెలంగాణా భావజాలం వ్యాప్తి ప్రకటనలు ఉద్దేశ్యపూర్వకంగా అణచివేస్తున్న నోరు విప్పడం లేదు.ఆంధ్ర సరిహద్దుల నుండి వచ్చి తెలంగాణా అధికారంలో తిష్టవేసి తెలంగాణా ప్రజల కొంప,గోడు కూల్చినా కోదండరాం తో సహా,చాంతాడంత సలహామండలి సభ్యులు…

తెలంగాణ ఏర్పాటులో సుష్మా కీలక పాత్ర

“తెలంగాణ కోసం ఆత్మాహుతి చేసుకుంటున్న పిల్లలకు విజ్ఞప్తి చేస్తూ తెలుగులో చెప్పాను. ‘తెలంగాణ కోసం బలిదానం వద్దు. తెలంగాణ చూడటానికి బతకాలి. బతకాలి’ అని. ఇప్పుడు ఈ బిల్లు వారి స్వప్నాలను సాకారం చేసేందుకు వచ్చింది. ఇప్పుడు దీన్ని వ్యతిరేకించి ఆ పిల్లల పట్ల విశ్వాస ఘాతుకానికి ఎలా పాల్పడతాం?” సుష్మా స్వరాజ్ మద్దతు తోనే…

1969 తెలంగాణా ఉద్యమం

33.జనధర్మోవిజయతే జూన్ 2:  నెత్తురోడిన వరంగల్లు రోజు 2014 జూన్ 2 తెలంగాణ అధికారికంగా అవతరించిన రోజు. అర్థశతాబ్దం నుంచి పోరాడిన జనం తెలంగాణను సాధించారు. ఆశ్చర్యం ఏమంటే తెలంగాణ నాడి వరంగల్లు నగరంలో 1969 జూన్ 2న  వరంగల్ జిల్లా ప్రజాసమితి పిలుపుననుసరించి వరంగల్ పోస్టాఫీసు ముందు సత్యాగ్రహం జరిగింది. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం. అరుసం కొమురయ్య, నరసింహార్య, భూపతి కృష్ణమూర్తి పార్సి యీశ్వరయ్య, వెలిశాల కనకయ్య, గోపీ కిషన్ లాహోటీ ప్రభుృతులు నాయకత్వం వహించారు. పోస్టాఫీసు వద్ద పోలీసులు వీరిని చెదరగొట్టటానికి లాఠీఛార్జి చేశారు. శ్రీయుతులు వెలగందుల వైకుంఠం, భూపతి కృష్ణమూర్తి, గోపీకిషన్ వగైరాలకు లాఠీలవల్ల గాయాలు తగిలాయి.   ఖండన అయినా సత్యాగ్రహులను చెదరగొట్టలేకపోయిన పోలీసులు కాల్పులు జరపగా శ్రీ చంద్రమౌళి, షేక్ ఫకీరు చనిపోయారు. మరునాడు…

ఆంధ్రపాలనలో తెలంగాణకు ద్రోహం

26 జనధర్మో విజయతే3.10.2025 శతజయంతి  తెలంగాణా వేరే రాష్ట్రంగా ఏర్పడితే, దేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడుతుందన్న సాకుతో ఆంధ్ర నాయకులు ఢిల్లీ నాయకులనూ, హైద్రాబాదు నాయకులనూ నిరంతర ప్రయాసతో నమ్మించి తుదకు శ్రీ బూర్గుల రామకృష్ణారావు వారి సమ్మతిని సాధించారు. ఆయన బహుభాషావేత్త, స్వాతంత్ర్యోద్యమ నాయకుడు,  రచయిత, న్యాయవాది. హైదరాబాదు రాష్ట్రానికి తొలి ఎన్నికైన…

విస్నూర్ దేశముఖు గూండాలతోనే దొడ్డి కొమురయ్య హత్య

23.జనధర్మో విజయతే ఆ సందర్భంలోనే రావి నారాయణ రెడ్డి గారు దొడ్డి కొమురయ్య హత్య గురించి పేర్వారం జగన్నాథం వివరించారు.  అట్లాంటి దాడిలోనే విస్నూర్ దేశముఖు గూండాలు 1946 ప్రాంతాన కడవెండిలో దొడ్డి కొమురయ్యను హతమార్చినారు. ఈ సమయంలో కొద్దిరోజులు ఉద్యమం స్తబ్దంగానే ఉన్నది. ఈ అదను చూసి నిజాం పోలీసులూ సైన్యం సాయుధులై ప్రజల…

పేరు ఏదైనా ..ఇది వీర తెలంగాణ ..!

Telangana Vimochan Dinotsav: Remembering the Struggle and Liberation of September 17

ప్రతీఏట సెప్టెంబర్‌ నెల వొచ్చిందంటే రాజకీయపార్టీల మధ్య  మాటల యుద్ధం మొదలవుతుంది. సెప్టెంబర్  17వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక విశిష్టాత్మకమైన రోజు. అయితే ఆ రోజును ఏ పేరుతో పిలువాలన్న వివాదం  గత డెబ్బై ఏడు ఏండ్లుగా కొనసాగుతున్నది. నిరంకుశ నిజాం ప్రభుత్వ కబంధ హస్తాలనుంచి హైదరాబాద్‌ స్టేట్‌ అనే ఈ ప్రాంతానికి విముక్తి…

తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక మలుపు

 ‘చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది’ అని శ్రీశ్రీ అన్నమాట తనకు తాను వేసుకున్న ప్రశ్ననో, ఎవరికో వేసిన ప్రశ్ననో కాదు. అది ఎవరికి వారు చేసుకోవలసిన ఆలోచనా ధారకు మేల్కొలుపు. మానవ కథా వికాసం ఒంటరి మనిషిదీ కావచ్చు, ఒక కుదురుదీ కుటుంబానిదీ కావచ్చు, ఒక సమూహానిదీ సమాజానిదీ కావచ్చు. ఒక దేశానిదీ…