Tag Telangana Government updates

అంకెల గార‌డీతో కాంగ్రెస్ అబ‌ద్దాల పాల‌న‌

Guarantees

రైతు రుణ‌మాపీ అయింది కొంద‌రికే.. కాంగ్రెస్ వి విఫ‌ల హామీలు.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ధ్వ‌జం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతోంద‌ని, అంకెల గారడీలతో ప్రజలను నిలువునా మోసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమ‌ర్శించారు. కాంగ్రెస్ పార్టీ…

కొత్త ఆర్ఓఆర్ చట్టంతో ధరణి సమస్యలు పరిష్కారం..

Dharani problems solved with new ROR Act

ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారానే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 7 : గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేసిన ధరణి తప్పుల వల్ల పేద రైతులు భూ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూ…

జర్నలిస్టులను ద‌గా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

వారి కుటుంబాల‌కు అన్యాయం చేయొద్దు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హ‌రీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్  7 : రాష్ట్రంలో జ‌ర్నలిస్టుల ఇళ్ల స్థలాల విష‌యంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద‌గా చేసింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు విమ‌ర్శించారు. కరీంనగర్‌లో  జర్నలిస్టుల ఇళ్ల స్థలాలను రద్దు చేయడంపై ఆయ‌న సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆగ్రహం వ్యక్తం…

రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా? మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌7:  ‌రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే నిరసన సెగ తమకు తాకేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గాంధీభవన్‌లో నిర్వహించిన’మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమంలో భాగంగా ప్రజలు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ , ‌బీజేపీపై విమర్శలు చేశారు. మేం నిత్యం రైతులతో తిరుగుతున్నాం. ప్రభుత్వంపై అసంతృప్తి ఉంటే…

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి..

మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి… కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి  న్యూ దిల్లీ,ప్రజాతంత్ర,అక్టోబర్07: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి…

సింగరేణి కార్మికుల సంక్షేమ‌మే ధ్యేయం..

బోనస్‌ ‌చెక్కులు పంపిణీలో భట్టి విక్రమార్క ఒక్కో కార్మికుడికి సగటున రూ.1.90 లక్షలు ఒప్పంద ఉద్యోగులకూ బోనస్‌ ‌త్వరలో 1800కుపైగా ఉద్యోగ నియామకాలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం…

మూసీ సుందరకీరణలో పేదలకు న్యాయం

మాది ముమ్మాటికీ ప్రజా ఎజెండా.. చెరువుల, నాలాల ఆక్రమనలు తొలగించాల్సిందే.. గత పదేళ్లలో నగరం చుట్టూ చెరువుల ఆక్రమణలు ప్ర‌భుత్వ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌పై అపోహ‌లు సృష్టించొద్దు.. డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క స్పస్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 7: ‌తెలంగాణలో నాలాలు, చెరువులు అక్రమించి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్‌ ‌రెడ్డి సర్కార్‌ ఉక్కుపాదం…

మూసీ చుట్టూ ముసురుకున్న రాజకీయాలు

Telangana politics revolves around Musi river

నిర్వాసితులు అధైర్యపడొద్దంటున్న బిఆర్‌ఎస్‌ కన్నబిడ్డల్లా చూసుకుంటామంటున్న కాంగ్రెస్‌ ‌ విపక్షాలు ప్రత్యమ్నాయం చూపించాల‌ని సీఎం పిలుపు (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి ): కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. ఒక పక్క హైడ్రాతోనే కక్కలేక మింగలేకపోతున్న స్థితిలో మూసీ పేద ప్రజల జీవితాలను ప్రశ్నార్థకంలో పడేసింది.…

కాకా ఆశయాలను ముందుకు తీసుకెళతాం..

Venkataswamy Birth Anniversary

95వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళనపై సీఎం సంచనల వ్యాఖ్యలు మీరు ఫామ్ హౌస్ ల‌లో జమీందారుల్లా ఉంటే.. పేదలు మాత్రం మూసీ ముంపులో బతకాలా? బిఆర్ఎస్, బిజేపీ నేత‌లపై ఘాటు విమ‌ర్శ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 5 : తెలంగాణ నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అతి కొద్దిమందిలో కాకా…