దిల్లీ సమావేశంలో విజేత ఎవరు?

ఆ క్రమంలోనే నిన్న గాక మొన్న పాలమూరు జిల్లాలో ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అభ్యర్థన బెదిరింపు రెండూ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నారని మంచి మనసుతో పాలమూరు రంగారెడ్డి దిండి ఎత్తిపోతలు పథకాలకు అడ్డుపడ వద్దని కోరారు. అంతేకాదు పెండింగ్…








