Tag students

యువశక్తి ముందు తలవంచిన మోదీ క్యాబినెట్‌

ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామా చేయక తప్పలేదు. నీట్‌ ‌ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబందించి గత 50 రోజులుగా కాక్రోజ్‌ ‌జనతాపార్టీ (సిజెపి) నాయకత్వంలో యువకులు, విద్యార్థులు చేస్తున్న ఆందోళన దీంతో విజయవంతమైంది. ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామ డిమాండ్‌ ‌రోజురోజుకు పెరుగుతుండడంతో కేంద్రం సిజెపి డిమాండ్‌కు తలవంచక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం ముందు…

విద్యార్థులకు అండగా రాహుల్…. ఆత్మ రక్షణలో మోదీ ..!

ఎన్ని కుట్రలు జరిపినా,ఎన్ని ఎత్తులు వేసినా ఎంతటి దమననీతిని అమలు చేసినా మోదీ  ప్రభుత్వం ఈ దేశాన్ని ఇక పాలించలేని సంభస్థితి ఆరంభం అయ్యింది. ప్రజాస్వామ్యం పై దాడి చేసి ఎల్లకాలం పరిపాలించాలనే తత్వాన్ని అలవర్చుకొని  రైతులు, నిరుద్యోగులు కడుపు మండితే ఎదురుదాడి చేసి ఏమి సాధిస్తారు? వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలకులు మూటాముల్లె…

‘వర్ణ’మాల!

మెరుపు తీగెలు “మీకు కులం లేకపోతే హగ్ చేసుకోండి!” అని పేపరు బోర్డుమీద రాసి పట్టుకు నిలబడిందో పదేళ్ళ పాప. ఆమె పక్కనే మరో యిద్దరు ఆడపిల్లలు. బహుశా ముగ్గురూ స్నేహితులు కావచ్చు, వాళ్ళు కూడా అవే మాటలున్న తెల్లకాగితాలు పట్టుకు నిలబడివున్నారు. ఎండ తీవ్రంగానే వుంది. తీవ్రంగానే మేమూ వున్నామన్నట్టు చెమటలు పోస్తూ పట్టుదలగా ఆ…

ఆత్మత్యాగం చేసిన వారికన్నా ఎవ‌రు గొప్ప‌?

-శ్రీకాంతచారి ఆత్మత్యాగం ఎందుకు  గుర్తుకు రావడం లేదు – గద్దర్‌, ‌కోదండరాం, అందె శ్రీ, గూడ అంజయ్యలను ఎందుకు విస్మరించారు? -కేటీఆర్‌ ‌వ్యాఖ్యలకు  ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంట‌ర్‌  తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగాల కంటే కేసీఆర్‌ ‌దీక్షను పెద్దదని చెప్పుకోవడం ఎంత‌వ‌ర‌కు స‌రైంద‌ని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌ ‌ప్రశ్నించారు. కేసీఆర్‌ ‌చేసిన దీక్ష నిజంగా…

తరగతి గదిలోనే దాగుంది-దేశ భవిష్యత్

సమాజం మార్పు గురువుల చేతుల్లోనే ఉంది నవ సమాజ నిర్మాత గురువు మాత్రమే కలుషితమైన మానవ విలువలను రూపుమాపి కల్మషం లేని మనస్సును సృష్టించి , కుల మతాల సుడిగుండాలకు బలి కాకుండా, విచ్చిన్నం అయినా సమాజాన్ని చక్కదిద్ది ఐకమత్యం ఏర్పరిచి, అసమానత్వం నుండి సమానత్వం దాక, బంధీలైన బంధాలకు స్వేచ్ఛను కల్పించి, కళ్ళు మూసుకొని ఉన్న అన్యాయాల నుండి న్యాయాన్ని తెరిచి,  అమానవీయా…

ప్రవళికకు అర్పించాల్సింది నివాళి..  వికారపు వ్యాఖ్యలు కాదు!

  పదిహేను వందలకు పైగా విద్యార్థుల బలవన్మరణాల పునాదిగా కదిలిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ విషయాన్ని మరింత బలంగా నొక్కిచెప్పింది. అధికారంలో లేనప్పుడు చావుని సెంటిమెంట్‌ ‌చేసి మరింత మంది ఆ మార్గం పట్టేలా రెచ్చగొడుతూ మాట్లాడిన ప్రస్తుత అధికారపక్ష నాయకులు, ఇప్పుడు వ్యవస్థ వైఫల్యంతో భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తున్నప్పుడు నిరాశకు గురయి…

ప్రభుత్వ పాఠశాలల్లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం

23 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం రావిర్యాలలో ప్రారంభించనున్న సిఎం కెసిఆర్‌ దేశంలోనే ఎక్కడ లేని విధంగా మధ్యాహ్న భోజన పథకం..:రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలను బాలోపేతం చేసెందుకు కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న…