Tag Special Article on Budget

బడ్జెట్‌ ‌లో తెలంగాణ పై సవతి ప్రేమ ..!

 ఇటీవల కేంద్ర బడ్జెట్‌ ‌లో రూ.50, 65, 345 లక్ష కోట్లు ప్రవేశపెట్టితే తెలంగాణకు కేటాయింపులు చేయడానికి తెలుగు కోడలికి చేతులు రాలేదు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌.. ‌దేశమంటే మనుషులోయ్‌’ అనే  గురజాడ మాటలు తెలంగాణ పై నీటి మూటలు అన్నట్లుగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి 20సార్లు దిల్లీ వెళ్లి వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం…

భారం దించుకున్న బడ్జెట్‌ ‌తెలంగాణ కు తీరని శాపం

పేదలు, యువత, రైతులు, మహిళల పురోభివద్ధే లక్ష్యంగా కేంద్రం 2025-26 బడ్జెట్‌ ‌ను పార్లమెంటు ముందు ఉంచింది. వికసిత్‌ ‌భారత్‌ ‌దిశగా…… సంస్కరణలు కొనసాగిస్తామని చెబుతూనే సంక్షేమానికి పెద్దపీట వేసింది. పదిరంగాలకు ఊతమిచ్చి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ప్రకటించింది. దేశంలో ప్రాంతీయ అనుసంధానతను పెంచేందుకు కొత్త పద్దులో మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఎమ్‌ఎ• •ఎమ్‌ఈ ఎగుమతులను…..…

దేశమంటే మనుషులోయ్‌..!

‌సున్నా శాతం పేదరికం : ఆలోచనల్లో లక్ష్యాల దార్శనికత ను జోడించి, అంకెల్లో 50 లక్షల కోట్లకు పైగా చూపిస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన మనదేశం గురించి గురజాడ వారి మాటలతో ‘‘దేశమంటే మట్టి కాదోయ్‌/‌దేశమంటే మనుషులోయ్‌ అం‌టూ 2047 వంద ఏళ్ళ స్వాతంత్య్ర భారత్‌ ‌ముఖచిత్రాన్ని ఆశావాదపు దృక్పథంతో ఆవిష్కరించారు ఆర్థిక మంత్రి…

 రైతు హృదయ దివిటి తెలంగాణ బడ్జెట్

తన కుటుంబ సభ్యులతో శ్రమిస్తూ ,సొంత ఉత్పత్తి సాధనాలతో వ్యవసాయం చేసే వ్యక్తే రైతు.వ్యవసాయ కుటుంబంలో పుట్టి నిత్య జీవితంలో వ్యవసాయ రంగ సాధక బాధకాలు అనుభవంలో పరిశీలనంలో రూపుదిద్దుకున్న వ్యక్తిత్వంతో పాలన సాగిస్తున్నవారు సి యం రేవంత్ రెడ్డి .వ్యవసాయం చేసి పంటలు పండించే ప్రాచుర్యం ఏర్పడటంతో సాంఘిక చరిత్రలో రైతాంగం పుట్టుకొచ్చింది.మానవ జాతి…

ఎన్డీఏ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి!

వ్యవసాయ ఆదాయం ముసుగులో పన్ను మినహాయింపు పొందుతున్న బడా కంపెనీలకు ముకుతాడు వేసే విధంగా కేంద్రం వచ్చే బడ్జెట్‌లో తగిన చర్యలు తీసుకుంటుందా ? ఆ దిశగా అడుగులు వేస్తుందా చూడాలి. కొత్త బడ్జెట్‌లో తమకు ఊరట లభిన్తుందనే ఆశతో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వేతన జీవులు, వివిధ వర్గాల వారు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు.…

You cannot copy content of this page