రైతు భరోసా దరఖాస్తులకు కొత్తవారికి అవకాశం

డబ్బులు పడకపోతే అధికారులను సంప్రదించాలని సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన పథకాల్లో రైతు భరోసా ఒకటి. ఈ పథకం కింద రాష్ట్రంలోని రైతులకు ఏడాదికి రెండు సీజన్ లలో ఎకరానికి రూ. 6వేలు చెప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. తొలి విడతలో ఎకరం భూమి ఉన్న రైతుల…



