Tag Prajatantra Telugu News

విద్యార్థి యువతపై సామాజిక ప్రభావం..!!

Social impact on student youth..!!

మనిషి సంఘజీవి” అని అరిస్టాటిల్ అన్నాడు మనిషి సమిష్టిగా తప్ప మరోలా జీవించలేదు కనుక సమాజంలోని ప్రజలందరిపై సామాజిక ప్రభావం వుండటం సహజమూ తప్పనిసరి విద్యార్థి యువత పైన సమాజం తీవ్ర ప్రభావాన్ని ప్రసరిస్తుంది. విద్యార్థి యువతమీద వర్తమాన సమాజ ప్రభావాన్ని మనం అర్థం చేసుకునే ముందు విద్యార్థి యువత కుండే ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడం…

రైతు భరోసాపై విపక్షాల రభస

raitu bharosa

 15వేలు ఇవ్వాల్సిందేనంటున్న బిఆర్‌ఎస్‌, ‌మోసమంటున్న బిజెపి ఆడితప్పిన ప్రభుత్వం బతికి బట్టకట్టదంటున్న రైతాంగం        ( మండువ రవీందర్‌రావు ) జనవరి 26నుండి అమలుపరుస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘రైతు భరోసా’పైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వొచ్చిన ఏడాది తర్వాత ప్రకటించిన ఈపథకం విషయంలో ఎన్నికలకుముందు ఇచ్చిన వాగ్ధానాన్ని…

అన్ని వర్గాల అభివృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

bhatti vikramarka

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వరంగల్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 5 : అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దే ధ్యేయంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం…

హుస్నాబాద్‌ను అన్ని రంగాల్లో ముందుంచుతా : మంత్రి పొన్నం ప్రభాకర్

Husnabad

హుస్నాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5 : హుస్నాబాద్ మున్సిపాలిటీ ప‌రిధిలో దాదాపు 26.60 కోట్లతో పలు అభివృద్ధి పనులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపనలు చేశారు. రూ.18 కోట్లతో హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ, అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. 6 ,7, 11, 12, 13, 17, 19…

మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’దినపత్రిక పాత్ర ప్రశంసనీయం

‘ప్రజాతంత్ర’ దినపత్రిక నిజాయితీకి నిలువుటద్దం ప్రజాతంత్ర-2025క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే హరీష్‌రావు తెలంగాణ మలిదశ ఉద్యమంలో ‘ప్రజాతంత్ర’తెలంగాణ దినపత్రిక పాత్ర చాలా ఉందని మాజీమంత్రి, సిద్ధిపేట శాసనసభ్యుడు తన్నీరు హరీష్‌రావు కొనియాడారు. ప్రజాతంత్ర తెలంగాణ దినపత్రిక-2025 ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం సిద్ధిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ‘ప్రజాతంత్ర’ దినపత్రిక స్టాఫ్‌ ‌రిపోర్టర్‌ అయ్యమ్మగారి సత్యనారాయణరెడ్డి…

ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర

*ప్రజాహితం కోసం పనిచేస్తున్న పత్రిక ప్రజాతంత్ర – రాష్ట్ర ఐటీ,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు ప్రజాతంత్ర  దినపత్రిక క్యాలెండర్- 2025 ను ఐటి,పరిశ్రమలు,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు మంథని లో ఆదివారం ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలిచి,ప్రజలకు దోహదపడే…

సింగరేణిని దేశవ్యాప్తంగా విస్తరిస్తాం

సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సివిల్స్ ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి ఆర్థిక సాయం అందించడం గర్వకారణం.. ఇంటర్వ్యూ సమయంలో దిల్లీలో వసతి కల్పిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు . ఆదివారం ప్రజాభవన్  లో జరిగిన   సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు చెక్కుల పంపిణీ…

యువత భవిష్యత్ కు భరోసా ప్రజాప్రభుత్వం 

     మెయిన్స్ లో ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొకరికి రూ.లక్ష రూపాయలు      అందజేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమే తెలంగాణ సాధించుకున్నాం..గత పదేళ్లలో ఉద్యోగాల భర్తీ లేకపోవడంతో నిరుద్యోగులు ఎంతో నష్టపోయారు. అలాంటి పరిస్థితుల్లో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వొచ్చింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు…

మోసం చేయ‌డం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉంది..

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 4 : ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’’ పేరుతో రైతులకు ఎకరాకు రూ.12 వేలు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం దుర్మార్గ‌మ‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం,…